రేపు కేసీఆర్ అటు..మోదీ ఇటు
-రేపు ఉదయం బెంగళూరుకు కేసీఆర్!.. మధ్యాహ్నం హైదరాబాద్కు మోదీ! -ఇటీవలే ఢిల్లీ, ఛండీగఢ్లలో పర్యటించిన కేసీఆర్ -తాజాగా గురువారం బెంగళూరుకు పయనం -మోదీకి స్వాగతం చెప్పనున్న మంత్రి తలసాని -2:30 గంటల పాటు హైదరాబాద్లో మోదీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వస్తున్న వేళ… తెలంగాణ సీఎం కేసీఆర్ బెంగళూరు పర్యటనకు బయలుదేరనున్నారు. గురువారం ఉదయం బెంగళూరుకు కేసీఆర్ పయనం కానున్నారు. పలు పార్టీలతో మంతనాలు సాగిస్తున్న కేసీఆర్ ఇటీవలే ఢిల్లీ, ఛండీగఢ్ రాష్ట్రాల్లో పర్యటించిన…