కాషాయ పేపర్ పై మోదీకి రేవంత్ రెడ్డి లవ్ లెటర్ రాశారు

– బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైట్ పేపర్ ఆ పేపర్ అని కాషాయ పేపర్ మీద ప్రధాని నరేంద్ర మోదీకి లవ్ లెటర్ రాశారని ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రజలనే కాదు… కాంగ్రెస్ పార్టీని కూడా మోసం చేస్తున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీయే మరోసారి ప్రధాని అవుతారన్నట్లు ముఖ్యమంత్రి మాట్లాడారని… తద్వారా కాంగ్రెస్ గెలవదని చెప్పకనే చెప్పారన్నారు. గుజరాత్ మోడల్ నిరంకుశమని రాహుల్…

Read More