మంత్రులంతా సజ్జల స్క్రిప్ట్ ఫాలో అవుతున్నారు

– ప్రజా వ్యతిరేకతను తప్పించుకునేందుకే రాష్ట్రంలో విధ్వంస రచన • వైసీపీ ప్రభుత్వం కులాల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకుంటోంది • అమలాపురం అల్లర్లు తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్టే • మచిలీపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో జనసేన కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెట్టి ఆ మంటల్లో వైసీపీ ప్రభుత్వం చలి కాచుకుంటోందని జనసేన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ ఆరోపించారు. మంత్రి ఇంటి మీద దాడి నుంచి మంత్రుల…

Read More

ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది వైసీపీ పాలన

*చేతకానితనాన్ని ప్రతిపక్షాలపై రుద్దే ప్రయత్నం *ముందస్తు ఎన్నికల వ్యూహంలో భాగమే కోనసీమ అరాచకం *బస్సు యాత్రకు వస్తున్న మంత్రుల్ని యువత నిలదీయాలి *వైసీపీని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి -జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ పాలన చేతకాకే వైసీపీ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తోందని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఏ పార్టీ అయినా అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెడతాయని… వీళ్లు…

Read More

మహానాడు కాదు మహాశ్మశానం:విజయసాయిరెడ్డి

-చంద్రబాబు ఒక ఉన్మాది అని వ్యాఖ్యలు -చంద్రబాబును రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపు -చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడిన విజయసాయిరెడ్డి ఒంగోలులో మహానాడు నిర్వహించుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వంచనకు, వెన్నుపోటుకు పుట్టిన ఉన్మాది చంద్రబాబునాయుడు అని అభివర్ణించారు. ఆ ఉన్మాదంతోనే పిల్లనిచ్చిన మామను చంపాడని ఘాటుగా విమర్శించారు. నాడు 73 ఏళ్ల ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచాడని తెలిపారు. ఇప్పుడు 72 ఏళ్ల వయసున్న ఈ ఉన్మాది…

Read More

Chandrababu quips PM didn’t mention ‘my name’

-‘I served meals to get ISB to Hyderabad’ -Jagan destroyed Rs 3 Cr Lakh asset in Amaravati -TDP brought 500 global companies in united State AMARAVATI: TDP National President and former Chief Minister N. Chandrababu Naidu on Friday recalled how his all out efforts could finally bring the Indian School of Business (ISB) to Hyderabad…

Read More

మళ్లీ వర్షాకాలం వస్తే ఎపిలో రోడ్లమీద నాట్లు వేసుకోవచ్చు

– ఒక్క చాన్స్ అని కరెంట్ తీగ పట్టుకోవద్దని నేను ఆనాడే చెప్పా – బిసిల జాబితా నుంచి బిసిలను తొలగిస్తే మాట్లాడని ఆర్ కృష్ణయ్య బిసిలకు చాంపియన్ ఎలా అవుతారు? – తప్పుడుగా వ్యవహరించిన అధికారులను.. పోలీసులను వదిలి పెట్టేదే లేదు – రైతులు తమ మోటార్లకు మీటర్లు పెటనివ్వకుండా పోరాడాలి – పార్టీలో కొత్త రక్తం కోసం అంతా సహకరించాలి – మహానాడు లో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం –…

Read More

సామాజిక న్యాయంపై చంద్రబాబుకు మాట్లాడే అర్హత లేదు

-ఆయన ఏనాడూ బడుగు బలహీనవర్గాలకు న్యాయం చేయలేదు -బ్యాంక్‌ రుణాలు ఎగ్గొట్టిన వారికి రాజ్యసభ టికెట్లు ఇచ్చారు -పార్టీ నేతలు జారిపోతారని చంద్రబాబుకు భయం పట్టుకుంది అందుకే ముందస్తు ఎన్నికలంటూ పాట పాడుతున్నారు -చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసిన ప్రజలు నమ్మబోరు -రాష్ట్రంలో అన్ని వర్గాల వారు సీఎం వెంటే ఉన్నారు -ప్రెస్‌మీట్‌లో వెల్లడించిన వైయస్సార్‌సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ గుంటూరు: ఎంపీ మోపిదేవి వెంకటరమణ ప్రెస్‌మీట్‌లో ఏం మాట్లాడారంటే..: బాబుకు నైతిక హక్కు లేదు: రాజకీయంగానూ,…

Read More

క‌ష్ట‌మొస్తే అర్ధరాత్రి అయినా వ‌స్తా!: నంద‌మూరి బాల‌కృష్ణ‌

-హిందూపురం ప‌ర్య‌ట‌న‌లో బాల‌కృష్ణ‌ -వైసీపీ శ్రేణుల దాడిలో గాయ‌ప‌డ్డ టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు ప‌రామ‌ర్శ‌ -టీడీపీ కార్య‌క‌ర్త‌ల జోలికొస్తే ఖ‌బ‌డ్దార్ అంటూ వైసీపీ శ్రేణుల‌కు హెచ్చ‌రిక‌ ఓ వైపు టీడీపీ మ‌హానాడు ఒంగోలులో జ‌రుగుతుంటే… ఆ పార్టీ కీల‌క నేత‌, ప్ర‌ముఖ సినీ న‌టుడు, ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ శుక్ర‌వారం త‌న సొంత నియోజ‌కవ‌ర్గం హిందూపురం ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని చిల‌మ‌త్తూరు మండ‌లం కొడికిండ గ్రామానికి చెందిన పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించారు. రెండు…

Read More

చంద్రబాబు చెప్పే అబద్ధాలను ప్రజలెవరూ నమ్మడంలేదు: బొత్స

-వైసీపీ సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో మంత్రి బొత్స -బాబు మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని వ్యాఖ్య -చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడం కల్ల అని స్పష్టీకరణ వైసీపీ నేతలు సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర చేపట్టడం తెలిసిందే. ఈ బస్సు యాత్రలో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు అధ్యాయం ముగిసిందని, మళ్లీ అధికారంలోకి రావడం కల్ల అని స్పష్టం చేశారు. చంద్రబాబు మహానాడులో చెబుతున్న అబద్ధాలను ప్రజలెవరూ నమ్మే…

Read More

‘మహా’ జనానికి కారణమయిన జగన్‌ సర్కార్‌

– ద్విచక్రవాహనాలపై వచ్చిన మహిళలు – ఎడ్లబండ్లు, సైకిళ్లపై ఒంగోలు మహానాడుకు ( మార్తి సుబ్రహ్మణ్యం) అణచివేస్తే ఆ ఆగ్రహం రెట్టింపవుతుంది. అవమానం లక్ష్యసాధనకు మరింత దగ్గరచేస్తుంది. వేధింపులు విజయం కోసం పిడికిలి బిగిసేలా చేస్తాయి. ఇది చరిత్ర నిరూపించిన సత్యం. ఇప్పటి ఏపీ సీఎం జగన్‌ అప్పుడు ఇదే స్ఫూర్తితో లక్ష్యాన్ని చేరుకున్నారు. ఆ కసి, పట్టుదలే ఆయనను గద్దెనెక్కేలా చేసింది. కాంగ్రెస్‌ చేసిన అవమానం భరించలేక సొంత పార్టీ పెట్టి జననేతగా అవతరించారు. ఆ…

Read More

త‌ర‌లిరండి తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లారా..:నారా లోకేశ్

ఒంగోలులో మహానాడు కార్యక్రమం ప్రారంభమయింది. తెలుగుదేశం పార్టీ పండుగలా నిర్వహించే మహానాడుకు ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చారు. మహానాడు ప్రాంగణం పసుపుమయంగా మారిపోయింది. సభావేదికపై పార్టీకి చెందిన కీలక నేతలందరూ ఆసీనులయ్యారు. పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పుడే సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. చంద్రబాబు చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. అనంతరం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ఎన్టీఆర్ కు నివాళి అర్పించి, ప్రసంగాలను, చర్చలను ప్రారంభిస్తారు. మరోవైపు, పార్టీ…

Read More