పవన్‌పై తిట్లకు ‘రెడ్డి’ సిగ్నల్ ఎందుకు?

– కాపులను కాపులతోనే తిట్టించాలా? – కాపులను రెడ్డి నేతలు తిట్టడంపై నిషేధం ఎందుకు? – పదవులిచ్చిన రెడ్లతో కాపులను తిట్టించరెందుకు? – రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలకు మినహాయింపు ఎందుకు? – కాపుల దృష్టిలో రెడ్లు పవిత్రంగా ఉండాలన్న వ్యూహమేనా? – రాయలసీమలో రెడ్డి-బలిజ శత్రుత్వం – అందుకే పవన్‌పై తిట్లపర్వంలో రెడ్లకు మినహాయింపు – సినిమా కోణంలోనే పవన్‌పై రోజాతో మాట దాడి – కాపుల వేలితో కాపుల కన్ను పొడిపించే వ్యూహం ఫలిస్తుందా? –…

Read More

చంద్రబాబు చెప్పే అబద్ధాలను ప్రజలెవరూ నమ్మడంలేదు: బొత్స

-వైసీపీ సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో మంత్రి బొత్స -బాబు మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని వ్యాఖ్య -చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడం కల్ల అని స్పష్టీకరణ వైసీపీ నేతలు సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర చేపట్టడం తెలిసిందే. ఈ బస్సు యాత్రలో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు అధ్యాయం ముగిసిందని, మళ్లీ అధికారంలోకి రావడం కల్ల అని స్పష్టం చేశారు. చంద్రబాబు మహానాడులో చెబుతున్న అబద్ధాలను ప్రజలెవరూ నమ్మే…

Read More