భలే రాజకీయం బాసూ..

– టీడీపీ నేత వంగవీటి రాధాతో వైసీపీ ఎమ్మెల్యేలు వంశీ- కొడాలి నాని దోస్తీ – బీజేపీ నేత సుజనా చౌదరికి టీడీపీ నేత రాజేంద్రప్రసాద్‌ సన్మానం – చంద్రబాబును అభినందించిన వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి – గుంటూరు-నెల్లూరు జిల్లాలో వైసీపీ-టీడీపీ నేతల అలయ్‌బలయ్‌ – తెరచాటు రాజకీయాలతో తెల్లబోతున్న శ్రేణులు -( మార్తి సుబ్రహ్మణ్యం) వారంతా ప్రత్యర్థి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు, ఒకదానిపై మరొకరు మాటల యుద్ధం చేసుకుంటారు….

Read More

కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి

-రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ముందుకొచ్చినా రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణను ఆధారాలతోసహా ఎండగట్టండి -కేసీఆర్ పాలనలో తెలంగాణకు జరిగిన ద్రోహంపై ఎలుగెత్తి చాటండి -కేంద్ర ప్రభుత్వ విజయాలను విస్త్రతంగా ప్రజల్లోకి తీసుకెళ్లండి -తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను బయటపెట్టండి -డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే తెలంగాణకు కలిగే ప్రయోజనాలను వివరించండి -రాష్ట్ర అధికార ప్రతినిధుల, తెలంగాణ ఉద్యమ కారుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ -జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులు, కవులు,…

Read More

Modi’s attack on KCR triggers war of words

Prime Minister Narendra Modi’s attack on Telangana Rashtra Samithi (TRS) government has triggered a fresh war of words between the TRS and the BJP. Hitting back at Modi, TRS leaders have questioned him about what the BJP has done for Telangana in the last eight years while the leaders of the saffron party have defended…

Read More

తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో ప్రధాని చెప్పగలరా?

– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో లేదా? కాళేశ్వరం ప్రాజెక్టు కు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరు? రాష్ట్రానికి ఒక వేషం, తీరొక్క డ్రెస్సు లతో షోవింగ్ చేస్తున్నారు.ప్రశ్నించిన వారిని కేంద్ర సంస్థల ను అడ్డం పెట్టుకొని బెదిరించాలని చూస్తే ఎవరు భయపడరు. అధికారం ప్రజలు ఇచ్చిన అవకాశం. మీ ప్రభుత్వాన్ని రద్దు చేసే దమ్ముందా.. మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జోడెద్దుల లాగా అమలు అవుతున్నాయి. తెలంగాణ…

Read More

ఐఎస్ బీ 20వ వార్షికోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ హాజరు

-ఆసియాలో ఉన్నత బిజినెస్ స్కూల్స్ లో ఇది ఒకటి: హైదరాబాద్ ఐఎస్ బీలో ప్రధాని మోదీ -2001లో వాజ్ పేయి ప్రారంభించారని వెల్లడి ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాదులో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన నగరంలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ) 20వ వార్షికోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, 2001లో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి హైదరాబాదులో ఐఎస్ బీని ప్రారంభించారని వెల్లడించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు…

Read More

టీఆర్ఎస్ అధినాయకత్వంపై విమర్శలు గుప్పించిన మోదీ

-హైదరాబాద్ విచ్చేసిన ప్రధాని మోదీ -ఘనస్వాగతం పలికిన తెలంగాణ బీజేపీ నేతలు -బేగంపేటలో సభ -ఓ కుటుంబ దోపిడీకి తెలంగాణ రాష్ట్రం బలవుతోంది:మోదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ విచ్చేశారు. ప్రధానికి ఘనస్వాగతం పలికిన తెలంగాణ బీజేపీ నేతలు బేగంపేటలో స్వాగత సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. పట్టుదలకు, పౌరుషానికి మారుపేరు తెలంగాణ ప్రజలు అని అభివర్ణించారు. ఒక ఆశయం కోసం వేలమంది ప్రాణత్యాగం చేశారని కీర్తించారు. ఏ ఒక్క…

Read More

Separate Telangana state not formed to benefit KCR family

Addressing a meeting organised by the BJP on the premises of the Begumpet Airport here, Prime Minister Narendra Modi on Thursday said that separate state for Telangana was not formed to benefit a single family, referring to Chief Minister K. Chandrashekar Rao’s family. The PM stated that there is no development in Telangana because of…

Read More

రేపు కేసీఆర్‌ అటు..మోదీ ఇటు

-రేపు ఉద‌యం బెంగ‌ళూరుకు కేసీఆర్‌!.. మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్‌కు మోదీ! -ఇటీవలే ఢిల్లీ, ఛండీగ‌ఢ్‌ల‌లో ప‌ర్య‌టించిన కేసీఆర్‌ -తాజాగా గురువారం బెంగ‌ళూరుకు ప‌య‌నం -మోదీకి స్వాగ‌తం చెప్ప‌నున్న మంత్రి త‌ల‌సాని -2:30 గంట‌ల పాటు హైద‌రాబాద్‌లో మోదీ ప‌ర్య‌ట‌న‌ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ హైద‌రాబాద్ వ‌స్తున్న వేళ‌… తెలంగాణ సీఎం కేసీఆర్ బెంగ‌ళూరు ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేర‌నున్నారు. గురువారం ఉద‌యం బెంగ‌ళూరుకు కేసీఆర్ ప‌య‌నం కానున్నారు. ప‌లు పార్టీల‌తో మంత‌నాలు సాగిస్తున్న కేసీఆర్ ఇటీవ‌లే ఢిల్లీ, ఛండీగ‌ఢ్ రాష్ట్రాల్లో ప‌ర్య‌టించిన…

Read More

PM Hyderabad tour schedule announced!

Prime Minister Narendra Modi is scheduled to arrive at Hyderabad. He will attend the 20th anniversary of the Indian School of Business (ISB) at Gachibowli on May 26. Hyderabad has strict security measures in place. A tour itinerary has been released. PM Modi will arrive at Begumpet airport tomorrow at 1:25 p.m., according to Sakshi…

Read More

తెలంగాణ‌ను అప్పుల కుప్పగా కేసీఆర్ మార్చేశారు: విజ‌య‌శాంతి

-అప్పు పుడితేనే సర్కార్ బండి ముందుకు కదిలే పరిస్థితి అని విమ‌ర్శ‌ -రిజ‌ర్వ్ బ్యాంకు నుంచి రూపాయి అప్పు పుట్టే అవ‌కాశం లేదని వ్యాఖ్య‌ -రాజపక్సలాగే కేసీఆర్ కూడా పదవి నుంచి దిగిపోతేనే మంచిది తెలంగాణ‌ స‌ర్కారుపై బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ‌కు రిజ‌ర్వ్ బ్యాంకు నుంచి రూపాయి అప్పు పుట్టే అవ‌కాశం లేదని ఆమె అన్నారు.”ధనిక రాష్ట్రం.. ఒక్కో ఎకరం కోట్లు.. అందులో నంబర్ వన్.. ఇందులో ఆదర్శం.. ఇవన్నీ వినడానికి…

Read More