పొత్తుకు వేళాయెరా!

– అమిత్‌షా-నద్దా-చంద్రబాబు భేటీ ఫలితం – టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు బీజం పడినట్లే – ఇక తర్వాత సీట్ల లెక్కలు- సర్దుబాట్లు – ఆంధ్రా-తెలంగాణలో లాభ నష్టాలపై బేరీజు – టీడీపీతో వెళితే లాభమన్న ఇద్దరు తెలంగాణ బీజేపీ అగ్రనేతలు? – అమిత్‌షాకు జిల్లాల వారీ గణాంకాలు అందించిన ఆ ఇద్దరు బీజేపీ అగ్రనేతలు – అంతకుముందే టీడీపీతో పొత్తు అవసరం వివరించిన తెలంగాణ బీజేపీ నేతలు? – హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో టీడీపీ…

Read More

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధావ్యుడు

-తెలంగాణా వచ్చాకే పండుగగా వ్యవసాయం -మూడు లక్షల ఎకరాల సాగు నుండి 6 లక్షల 18 వేల ఎకరాలకు పెరుగుదల -2014 కు ముందు 2 లక్షల 5 వేల 463 ఎకరాలకు నీళ్లు -తెలంగాణా ఏర్పడ్డాకా 5 లక్షల 82 వేల 464 ఎకరాలకు గోదావరి జలాలు -2014 కు పూర్వం 4 లక్షల 43 వేల 876 మెట్రిక్ టన్నులదిగుబడి -కేసిఆర్ పాలనలో నుండి 12 లక్షల 27 వేల 145 మెట్రిక్ టన్నులకు…

Read More

రైతు దినోత్సవ సంబురాలతో పులకించిన పల్లెలు

-స్వచ్చందంగా తరలివచ్చిన అన్నదాతలు -వన్నెల్(బీ) వేడుకలో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి -రైతును రాజు చేయడమే కేసిఆర్ ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి -పండుగ వాతావరణంలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీలు -రైతన్నలతో కలిసి సహపంక్తి భోజనం చేసిన మంత్రి వేముల -ఉత్సాహభరితంగా ‘దశాబ్ది’ వేడుకలు నిజామాబాద్: రైతు దినోత్సవ సంబరాలతో పల్లెలు పులకించిపోయాయి. సేద్యమే ప్రధాన ఆధారంగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో అన్నదాతలు ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలో భాగస్వాములయ్యారు. ఎవరికివారు, ఎక్కడికక్కడ స్వచ్చందంగా తరలివచ్చి, అందంగా…

Read More

నారా లోకేష్ ను కలిసిన నాగాయపల్లె గ్రామ రైతులు

• మైదుకూరు నియోజకవర్గం నాగాయపల్లె రైతులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. • మా గ్రామ ప్రజలంతా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాం. • వ్యవసాయానికి మాకు కేసీ కెనాల్ నుండి నీరు అందుతుంది. • వైసీపీ పాలనలో కాలువ మరమ్మతులు చేయకపోవడంతో నీరు సరిగా రావడం లేదు. • మీరు అధికారంలోకి వచ్చాక కేసీ కెనాల్ మరమ్మతులు చేయించాలి. • పొలం వెళ్లేందుకు నాగాయపల్లె నుండి నెర్రవాడ కు సరైన రోడ్డు మార్గం లేదు….

Read More

కార్యకర్తల్ని కాపాడుకునే బాధ్యత నాది

మైదుకూరు బహిరంగ సభలో నారా లోకేష్…  మైదుకూరు మాస్ జాతర అదిరిపోయింది.  ఎంతో మహిమగల మాధవరాయుడు ఆలయం ఉన్న పుణ్య భూమి మైదుకూరు.  పేరులోనే కాదు తెలివైన ప్రజలు ఉన్న ప్రాంతం మైదుకూరు.  కాల జ్ఞానం రాసిన బ్రహ్మం గారు నడిచిన గొప్ప నేల మైదుకూరు.  ఎంతో చరిత్ర ఉన్న ఆధ్యాతిక నేల పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.  యువగళం…మనగళం…ప్రజాబలం.  యువగళం దెబ్బకి ప్యాలస్ పిల్లి…

Read More

రైతుల పొలాల్లో పంట‌ల సిరులు… క‌ళ్ళ‌ల్లో ఆనందోత్సాహాలు

-తెలంగాణ‌లో రైతు శ్రేయోరాజ్యం -కెసిఆర్ పాల‌నే దేశానికి, రాష్ట్రానికి శ్రీరామ ర‌క్ష‌ -సిఎం కెసిఆర్ రైతుల ప‌క్ష‌పాతి -రాష్ట్రంలో రైతుల‌కు పంట‌ల పండుగ‌ -ఉచితంగానే రైతాంగానికి అన్ని స‌దుపాయాలు -స‌మృద్ధిగా నీరు, ఉచిత కరెంటు, పంట‌ల న‌ష్టాల‌కు ప‌రిహారం, రైతు బంధు, రైతు బీమా, చివ‌ర‌కు పంట‌ల కొనుగోలు -రైతాంగం కోసం క‌ల్లాలు, రైతు వేదిక‌లు -ద‌శాబ్ది ఉత్స‌వాల‌లో పండుగ‌లా రైతు దినోత్స‌వాలు -రాష్ట్రావ‌త‌ర‌ణ ద‌శాబ్ది ఉత్స‌వాల‌లో భాగంగా శ‌నివారం రైతు వేదిక‌లు, మార్కెట్ యార్డుల్లో నిర్వ‌హించిన…

Read More

ప్రభుత్వ ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సైకో తత్వానికి నిదర్శనం

– నిరంకుశత్వ పాలనలో నిరసనలు తెలియజేసే హక్కు పౌరులకు లేదా? – ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాచరికంలో ఉన్నామా? – అనగాని సత్యప్రసాద్ రాజ్యాంగం కల్పించిన హక్కులను జగన్ ప్రభుత్వం హరిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.జగన్ రెడ్డి నియంతృత్వ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతభత్యాలు అందేలా చట్టం చేయాలని కోరుతూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆధ్వర్యంలో జనవరి 19, 2023న అప్పటి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్ ను…

Read More

రాష్ట్రంలో శాంతిభద్రతలు, రాజ్యాంగ విలువలు రోజురోజుకు దిగజారుతున్నాయి

యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ కు రాజకీయ ప్రత్యర్ధులు, అసాంఘిక శక్తులతో ప్రాణహాని ఉందని, కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీకి లేఖ రాసిన తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య • రాష్ట్రంలో శాంతిభద్రతలు, రాజ్యాంగ విలువలు రోజురోజుకు దిగజారుతున్నాయి. • రాజకీయ ప్రత్యర్ధులు, అసాంఘిక శక్తులతో లోకేష్ కు ప్రాణహాని ఉందని అనేకమార్లు మీ దృష్టికితీసుకొచ్చాం. • కానీ, సంబంధిత అధికారుల ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోలేదు. • యువగళం…

Read More

ఒడిశా రైలు ప్రమాదానికి బాధ్యతగా మోదీ రాజీనామా చేయాలి: కేఏ పాల్

ఒడిశా ఘోర రైలు ప్రమాదంపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం చాలా దురదృష్టకరమని అన్నారు. ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తోందని చెప్పారు. ఈ ప్రమాదానికి ప్రధాని మోదీ బాధ్యత వహించాలని, పీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైల్వే శాఖ మంత్రి ఎవరో ఎవరికీ తెలియదని… అన్ని శాఖలను మోదీ తన గుప్పిట్లో పెట్టుకున్నాడు కాబట్టి ఈ ఘటనకు కూడా ఆయనే బాధ్యుడని అన్నారు….

Read More

రాజకీయాలకు ఇది సమయం కాదు: మమతా బెనర్జీ

ఒడిశాలో రైలు ప్రమాదం చోటుచేసుకున్న ఘటన స్థలాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రులు అశ్వనీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ ను కలిశారు. తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాలకు ఇది సమయం కాదని అన్నారు. ఈ ఘటన ఎలా జరిగిందో తెలుసుకుని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ‘‘అత్యుత్తమ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో…

Read More