13వ తేదీన దగ్గుబాటి పురందేశ్వరి రాక
విజయవాడ: బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలి హోదాలో ఈనెల 13వ తేదీన మొట్టమొదటి సారిగా విజయవాడ రాష్ట్ర కార్యాలయానికి దగ్గుబాటి పురందేశ్వరి రానున్నారు. ఈ సందర్భంగా భారీ స్వాగత ఏర్పాట్లు చేయాలని బిజెపి భావిస్తోంది. ఈ మేరకు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణ రాజు ప్రకటించారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుండి విజయవాడ బిజెపి రాష్ట్ర కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.గన్నవరం ఎయిర్ పోర్టు నుండి విజయవాడ వరకు రహదారి పొడవునా…