ఎస్సీ వర్గీకరణ పేరుతో బీజేపీ చిచ్చు
మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య మాలల సమకాలీన సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై గురువారం సంగారెడ్డి అంబేద్కర్ భవన్లో మాల మహానాడు మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగిం ది. ముఖ్యఅతిథి మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిద్దామని, ఎస్సీ వర్గీకరణ పేరుతో కులాల మధ్య బీజేపీ చిచ్చు పెడుతోందన్నారు. మాలలపై రాజకీయ పార్టీలు విషం చిమ్ముతున్నాయని, మాలలను అణగదొక్కే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మాలలను…