మెగా కృష్ణారెడ్డి- కేసీఆర్ మీద సీబీఐ దర్యాప్తు కమీషన్ వేయాలి

దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద సీబీఐ విచారణ కు ఆదేశాలు ఇవ్వండి ప్రతిపక్ష లీడర్ల పై ఐటి దాడులు చేయించే మోడీకి కాళేశ్వరం మాత్రం కనిపించదు ప్రధాని మోడీని డిమాండ్ చేస్తున్నాం దొంగలను సీఎం చేయకూడదు వరి ఏస్తే ఉరి అన్న ముఖ్యమంత్రి తెలంగాణ ద్రోహి ఎవరికున్న ఇన్ సెక్యూరిటీలు వాళ్లకుంటాయి సజ్జల .ముందు మీ సంగతి మీరు చూసుకోండి త్యాగం చేసినందుకు నాకు ఎంత బాధ ఉండాలి? వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా…

Read More

పాపం.. విజయ‘అ’శాంతి!

– రాములమ్మ స్టార్‌ క్యాంపెయినర్‌ కాదట – టికెట్‌ కూడా దక్కని అవమానం – తొలుత కేసీఆర్‌పై పోటీ చే స్తారన్న ప్రచారం -అయినా మూడు జాబితాల్లోనూ కనిపించని పేరు – బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితాలో కనిపించని పేరు – ఈటల, అరుణ, కొండా పాటి గౌరవం దక్కని విజయశాంతి – పేరుకే విజయశాంతికి ఆందోళన కమిటీ చైర్మన్‌ – స్టార్‌ క్యాంపెయినర్‌గా అవకాశం ఇవ్వని బీజేపీ – పొమ్మనలేక పొగబెడుతోందా? – జంపువుతారన్న అనుమానంతోనే…

Read More

భువనగిరి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా లోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆయనకు అర్చకులు, అధికారులు ఆలయ సంప్రదాయం ప్రకారంగా పూర్ణకుంభం స్వాగతం పలికారు. గవర్నర్ దంపతులకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనము అందజేశారు.ఆలయ ఈవో గీతారెడ్డి గవర్నర్‌కు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. నల్లు ఇంద్రసేనారెడ్డి గవర్నర్ హోదాలో తొలిసారిగా కుటుంబ సమేతంగా యాదాద్రి స్వామివారిని దర్శించుకున్నారు.

Read More

పీటర్ పాదుకలు

ఇది కధ కాదు. బ్రిటిష్ కాలంలో మధురై డిస్ట్రిక్ట్ కి పీటర్ అనే వ్యక్తి కలెక్టర్ గా ఉండేవారు. ఆయన ఆఫీస్ కి ఇంటికి మధ్యలోనే మీనాక్షి అమ్మవారి టెంపుల్. పీటర్ ప్రతిదినం తన కార్యాలయానికి అమ్మవారి దేవాలయం ముందరనుండి తన గుర్రంమీద వెళ్లేవారు. అలా వెడుతున్న సమయంలో పీటర్ తన కాళ్లకున్న చెప్పులు తీసి గుర్రం దిగి నడచి వెళ్లేవారు భక్తిగా. ఒకసారి రాత్రి ఉరుములు మెరుపులతో పెద్ద గాలితో వర్షం కురుస్తోంది. పీటర్ తన…

Read More

జనసేన తెలంగాణ విభాగంలో ప్రముఖుల చేరిక

పార్టీలో చేరిన ప్రముఖ టీవీ, సినీ నటుడు సాగర్ జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ నాయకత్వంపై విశ్వాసంతో తెలంగాణకు చెందిన పలు వర్గాలు పార్టీలో చేరాయి. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ లో పార్టీ తెలంగాణ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరికలు సాగాయి. హైదరాబాద్ నగరానికి చెందిన స్థిరాస్థి వ్యాపారి, గ్రేటర్ హైదరాబాద్ వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ జనసేనలో చేరారు. ఈయనకు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా వేసి…

Read More

బాబు బాగుండాలంటూ సింగపూర్ వాసుల అర్చనలు

– ఆకట్టుకున్న సింగపూర్ తెలుగువాసుల పాదయాత్ర శ్రీవెంకటేశ్వరస్వామి దీవెనలతోనే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జైలు నుంచి బయటకు వచ్చారని సింగపూర్‌లోని తెలుగువారు అన్నారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన సందర్భంగా, ఆయన ఆరోగ్యం బాగుండాలంటూ సింగపూర్ తెలుగువారు, పెరుమాళ్ శ్రీనివాసన్ దేవాలయం వరకూ నిర్వహించిన పాదయాత్ర సింగపూర్ వాసులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా చంద్రబాబు కుటుంబం క్షేమంగా ఉండాలంటూ వారిపేరిట అర్చనలు చేశారు. చంద్రబాబు ఐటీని ప్రోత్సహించినందుకే తామంతా ఇంత దూరం వచ్చామన్నారు. నారా చంద్రబాబునాయుడు…

Read More

బస్సు యాత్రలో చేస్తున్న మంత్రులుకి సిగ్గుండాలి

– మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల లో వైసీపీ నాయకుల దాడిలో గాయపడ్డ కంచికచర్ల అంబేద్కర్ నగర్ కి చెందిన దళిత యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్ విజయవాడ లోని ప్రైవేట్ హాస్పిటల్ పరామర్శించి, దైర్యం తెలియచేసిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు , తెదేపా రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు మాట్లాడుతూ.. ‘నా ఎస్సీలు, నా…

Read More

మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కావాలి

– మోడీ సభకు పవన్ కల్యాణ్ – పవన్ కల్యాణ్ తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి శనివారం రాత్రి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ , బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ ఛైర్మన్ డా.లక్ష్మణ్ పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ…

Read More

స్వర్గం-నరకం.. ఒక ప్రచారం

ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఉదయాన్నే జాగింగ్ కు బయలుదేరి దారిలో యాక్సిడెంట్ లో చనిపోయాడు. చిత్రగుప్తుని సూచనల మేరకు యమభటులు అతని ఆత్మని తీసుకుని బయలుదేరారు. దారిలో స్వర్గలోకపు సైనికులు ఇదే ఆత్మ కోసం వస్తూ కనిపించారు. అదేమని ప్రశ్నిస్తే ఇతను మరణించిన ఘడియలు మంచివి కనుక మాతో పంపమని వాదించారు. ఇలా తేలడం కష్టమని యముని వద్దకు పంచాయతీకి వెళ్ళారు. యమధర్మరాజు అంతా విని ఆ వ్యాపారవేత్తనే ఎటు వెళ్ళాలో నిర్ణయించుకోమని అందుకుగాను ఒకరోజు నరకం…

Read More

నకిలీ ఓట్లను చేర్చెందుకు జగన్ రెడ్డి కుట్ర

-బీ.ఎల్.వోలనూ పనిచేయ నివ్వకుండా అడ్డంకులు -ఓట్ల నమోదు క్యాంపు అంటూ,దగా చేస్తున్నారని వర్ల కుమార్ రాజా ఆగ్రహం ఇన్నాళ్లూ నకిలీ ఓట్లు నమోదు చేయించిన జగన్ రెడ్డి.. ఇప్పుడు అందులోని తప్పొప్పులను సరిదిద్దే అవకాశాలని కూడా హైజాక్ చేస్తున్నాడని పామర్రు టిడిపి ఇంచార్జి వర్ల కుమార్ రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల డ్రాఫ్ట్ లోని లోపాలను సవరించడం, కొత్త ఓట్లను చేర్చడం, డూప్లికేట్ ఓట్ల తొలగింపు కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాం అని చెప్తూ…

Read More