కేసీఆర్‌కు ఝలక్

– సొంత ఇలాకాలోనే తిరుగుబాటు – కాంగ్రెస్ ఎంపీపీ గెలుపు – అవిశ్వాసంలో ఓడిన బీఆర్‌ఎస్ – ఇది కేసీఆర్ నైతిక ఓటమి ( మార్తి సుబ్రహ్మణ్యం) ఆయన వందరోజుల క్రితం వరకూ రారాజు. పాలన కూడా రాచరికమే. తెలంగాణ గడ్డ కేంద్రంగా దేశ రాజకీయాలను ఏకం చేయబోయిన నేత. మహారాష్ట్ర-కర్నాటక-ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా గులాబీని పరిమళింపచేయాలన్న పట్టుదలతో పనిచేసిన గులాబీదళపతి. సొంత జిల్లాలో ఏ ఒక్క పార్టీ కనిపించకుండా, రాజకీయ అశ్వమేధయాగం చేసిన రాజకీయ నేత…

Read More

నాడు బాబు వద్దు.. నేడు సీటు ముద్దు

– అనపర్తి బీజేపీ అభ్యర్ధి రాజు తీరిది – బాబు వెన్నుపోటుదారుడంటూ చేసిన ట్వీట్ ప్రచారంలోకి – ఎలా పనిచేస్తామంటున్న టీడీపీ క్యాడర్ ( అన్వేష్) ఆయన ఒకప్పుడు టీడీపీకి బద్ధ వ్యతిరేకి. అంతేనా? టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వెన్నుపోటుదారుడంటూ సోషల్‌మీడియాలో ప్రచారం చేసిన బీజేపీ నాయకుడు. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు ఆయన పొత్తులో భాగంగా బీజేపీ సీటు దక్కించుకున్న అభ్యర్ధి. సరే ఇదంతా ఎప్పటి సందతో కదా? ఇప్పుడెందుకని సరిపెట్టుకోవచ్చు. కానీ సోషల్‌మీడియా మహా…

Read More

బహుజనుల ద్రోహి ప్రవీణ్ కుమార్

తెలంగాణ బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్.ఎస్. ప్రవీణ్‌ కుమార్ కు వ్యతిరేకంగా కొమురం భీమ్ జిల్లాలో గురువారం పోస్టర్లు వెలిశాయి. కౌటాల మండల కేంద్రంలో.. బహుజన ద్రోహి ఆర్.ఎస్. ‘గో బ్యాక్’ అంటూ కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్యక్తులు పోస్టర్లు అంటించారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సిర్పూరు నియోజ‌క‌ వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాల‌య్యారు. ఆ త‌ర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్‌లో చేరారు.

Read More

భుజంగ రావు, తిరుపతన్న లకు ఐదు రోజుల కస్టడీ

ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో మరికొందరు పోలీసుల అరెస్టు ? తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అదనపు ఎస్పీ భుజంగ రావు, తిరుపతన్న లను ఐదు రోజుల పోలీసు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో రేపటి నుంచి ఐదు రోజుల పాటు వారిని పోలీసులు విచారించ నున్నారు. ప్రణీత్ రావు కస్టడీ పిటిషన్ ను నాంపల్లి కోర్టు కొట్టి వేసింది. ప్రణీత్‌రావు…

Read More

ఇంట‌ర్ కాలేజీ ల‌కు సెలవులు

హైద‌రాబాద్: తెలంగాణ లోని ఇంట‌ర్ కాలేజీ ల‌కు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు సెల‌వులు ప్ర‌క‌టించింది. ఈ నెల 30వ తేదీ నుంచి మే 31వ తేదీ దాకా సెలవులు కొన‌సాగ‌ నున్నాయి. మ‌ళ్లీ జూన్ 1వ తేదీన కాలేజీలు తెరుచు కోనున్నాయి. ఈ సెల‌వులు రాష్ట్రం లోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు, ఎయిడెడ్ ఇంట‌ర్మీడియ‌ట్ కాలేజీల‌కు వ‌ర్తించ‌ నున్నాయి. ఇంట‌ర్ బోర్డు ఆదేశాల‌ను ఉల్లంఘించి కాలేజీ ల‌ను నిర్వ‌హించే వారిపై చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రానికి…

Read More

బాబు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు

కదిరి నియోజకవర్గానికి చెందిన పలువురు ముస్లిం నేతలు, ఇతర సామాజిక వర్గాల నేతలు గురువారం టీడీపీలో చేరారు. వీరికి చంద్రబాబు నాయుడు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కదిరి పట్టణ వైసీపీ కన్వీనర్ బావుద్దీన్, కౌన్సిలర్లు కృష్ణప్ప, ఏం.ఎన్.ఫయాజ్, రంగారెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ ఎ.వెంకటరమణా రెడ్డి, సర్పంచ్ సి.సుధాకర్, వడ్డెర సంఘం ముఖ్య నాయకులు వల్లెపు సోమశేఖర్, పూసల సంఘం అధ్యక్షులు కుళ్లాయప్ప, నలుగురు వార్డ్ సభ్యులు, తదితరులు ఉన్నారు.

Read More

ధూళిపాళ్ల స్టిక్కర్ల సైకిల్ గుర్తింపు

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంలోని ఓ రైస్ మిల్లులో గురువారం ఎన్నికల అధికారులు తెలుగుదేశం అభ్యర్థి దూళిపాళ్ల నరేంద్ర కుమార్ స్టిక్కర్లు అంటించి ఉన్న 610 సైకిళ్లను గుర్తించారు. పొన్నూరు ఎంపీడీవో రత్నజ్యోతి సిబ్బందితో వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. తెదేపా నాయకులు సైకిళ్లను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచినట్లు సమాచారంపై అధికారులు విచారిస్తున్నారు.

Read More

బర్రెలక్కకు లగ్గమాయె!

వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క నాగర్ కర్నూల్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ల్లో కొల్లాపూర్ నియోజకవ ర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేసి సంచలనం సృష్టించిన బర్రెలక్క పెళ్లి ఘనంగా జరిగింది. తన దగ్గరి బంధువైన వెంకటేష్ అనే అబ్బాయితో బర్రెలక్క (శిరీష) ఇవాళ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read More

తెలుగుదేశం పార్టీ వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు

-తిరుపతి జిల్లా కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలి -మేము అధికారంలోకి వచ్చాక మెరుగైన రీతిలో వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగిస్తాం -తప్పు చేసిన వాలంటీర్లకు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు రావు -వాలంటీర్లు ప్రజలకు జవాబుదారి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు -ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న అధికారులపై ఎన్నికల ప్రధాన అధికారికి ఎన్డీఏ నేతల ఫిర్యాదు – తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న, వైసీపీ అక్రమాలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని…

Read More

ఇఫ్తార్ విందులో పాల్గొన్న చంద్రబాబు నాయుడు

కదిరి పట్టణలోని STSN కళాశాల మైదానంలో ముస్లిం సోదరులతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… “రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనది…చిత్తశుద్ధితో ముస్లిం సోదరులు దీక్షలు చేస్తారు. ప్రజలు గెలిచి రాష్ట్రం నిలిచేందుకు మీ అందరి సహకారం కోరుతున్నా. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎన్డీయేలో టీడీపీ, జనసేన చేరాయి. ముస్లింల అభివృద్ధికి కృషి చేసింది…చేసేది టీడీపీయే. 1995-2004 వరకు ముస్లింలకు…

Read More