జగన్ రెడ్డి రూ.8,600 కోట్లు దొంగలించాడు

– ఉపాధి హామీ నిధులను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు – దాదాపు రూ.24,000 కోట్ల ఉపాధి హామీ నిధులను దొంగలించాడు -రావాల్సిన బిల్లులు రాక సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకుంటున్నారు -సర్పంచులను డమ్మీలను చేశాడు -వాలంటీర్లను పెట్టుకొని చేయించుకుంటున్నాడు -చంద్రబాబు రథచక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి.. ఎవ్వరు భయపడకండి -పంచాయతీ రాజ్ ఛాంబర్ గౌరవ అధ్యక్షుడు యలమంచిలి రాజేంద్రప్రసాద్ రాష్ట్రం ప్రభుత్వం ఇవ్వాల్సిన అన్ని రకాల నిధులను గత మూడు సంవత్సారలుగా ఇవ్వటం లేదు. అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదనే…

Read More

పంచాయితీ అధ్యక్షులకు విలువలు లేవు.. జగన్ రెడ్డి ఉత్సవ విగ్రహాలులాగా మార్చాడు

– గ్రామాల పరిశుభ్రత గురించి ఎక్కువ శ్రద్ధ పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే – “పంచాయితీతోనే ప్రగతి వర్క్ షాప్‌”లొ తెదెపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్తుంటారు. ఆ కోవకు చెందిన నాయకుడే చంద్రబాబు నాయుడు . ప్రజల సంక్షేమం కోసమే తప్ప పదవులు అనుభవిద్దామని ఆయన రాలేదు. చంద్రన్న పరిపాలించిన 5 సంవత్సరాలు ఒక స్వర్ణ యుగం. ఆ 5…

Read More

పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాం

– సీఎం రేవంత్ రెడ్డితో అదానీ గ్రూప్ ప్రతినిధుల చర్చలు తెలంగాణలో పెట్టుబడులకు తాము సిద్ధంగా ఉన్నట్లు అదానీ గ్రూప్ మరోమారు ముందుకు వచ్చింది. బుధవారం సెక్రెటేరియట్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డితో పోర్ట్స్ – సెజ్ సిఇఓ, గౌతమ్ అదాని పెద్ద కుమారుడు కరణ్ అదానీ, అదాని ఎరో స్పేస్ సిఇఓ ఆశీష్ రాజ్ వన్షి లతో చర్చలు జరిపారు. పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి కల్పనకు కొత్త పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం తగినన్ని వసతులు,…

Read More

తెలంగాణలో అమర్ రాజా భారీ పెట్టుబడులు

-ఈవీ, న్యూ ఎనర్జీ రంగంలో మరో ముందడుగు -సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ఛైర్మన్ గల్లా జయదేవ్ చర్చలు తెలంగాణలో పెట్టుబడులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమర్ రాజా కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్ సంప్రదింపులు జరిపారు. అమర రాజా ఎనర్జీ & మొబిలిటీ (గతంలో అమర రాజా బ్యాటరీస్) రాష్ట్రంలోని దివిటిపల్లిలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి సంబంధించిన గిగా ప్రాజెక్టు నెలకొల్పుతోంది. ఈ పరిశ్రమల స్థాపనకు సంబంధించిన పురోగతిపై బుధవారం సచివాలయంలో…

Read More

రాష్ట్రానికి జగనే పెద్ద అరిష్టం

– రాజకీయాలను జగన్ అపవిత్రం చేశాడు – టీడీపీలో చేరిన వైసీపీ సీనియర్ నేతలు సి.రామచంద్రయ్య, ద్వారకానాథ్ రెడ్డి, దాడి వీరభద్రరావు టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో చేరిక – అనంతపురం, బాపట్ల, చీరాల, పార్వతీపురం నియోజకవర్గాల నుండి పలువురు పార్టీలోకి రాక – అందరినీ సాదరంగా ఆహ్వానించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి :- రాష్ట్రానికి జగనే పెద్ద అరిష్టమని, వైసీపీ నేతలు రాక్షసుల మాదిరిగా రాష్ట్రాన్ని దోచుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు…

Read More

తెలుగుదేశం- జనసేన కూటమికి 175కి 150 సీట్లు

– వైసీపీ పార్టీకి తగిన బుద్ధి చెబుదాం – ట్రాన్స్పరెంట్ గా ప్రభుత్వం ఉండాలనుకునే వ్యక్తి చంద్రబాబు – చంద్రబాబునాయుడుని ముఖ్యమంత్రిగా చేసుకుందాం – వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తెలుగుదేశం, జనసేన కూటమికి 175కి 150 ఖచ్చితంగా వస్తాయి. అవతల పార్టీకి పాతిక సీట్లు వదిలేద్దాం. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో 150 సీట్లు సాధించి తీరుతాం. రాజకీయ ప్రభంజనం నడుస్తోంది. మన బతుకులు నాశనం చేసిన వైసీపీ పార్టీకి తగిన…

Read More

శాశ్వతంగా ఉండాల్సిన వారు ప్రజలే

-రాజకీయాలు- ప్రభుత్వాలు శాశ్వతం కాదు -160 స్థానాలతో టీడీపీ, జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది కష్టపడినవారికి ఫలితం ఉంటుంది -టీడీపీ తలుపులు తెరిస్తే వైసీపీలో ఒక్కరు కూడా మిగలరు -టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పార్టీపైన, చంద్రబాబుగారిపైన అచంచలమైన విశ్వాసంతో అనేకమంది తెలుగుదేశం పార్టీ లో చేరారు, చేరుతున్నారు. సి. రామచంద్రయ్య , దాడి వీరభద్రయ్య, గడికోట ద్వారకనాధరెడ్డి , ముస్లిం మైనార్టీ నాయకులు అనేకమంది పార్టీలో చేరారు. బాపట్ల నుండి అనేకమంది నాయ కులకూడా చేరడం…

Read More

కేంద్ర పథకాలకు స్టిక్కర్లు వేసుకోవడమే వైసిపి పని

-సీఎం ప్రజల మద్యకు రాలేకపోతున్నారు -మోడీ అవినీతి లేని పాలన అందిస్తున్నారు -ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకొని చేస్తున్న పరిస్థితిని వివరిస్తాం -పొత్తుల కంటే ముందు ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నాం – బిజెపి జాతీయ కార్యదర్శి సత్య కుమార్ -జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయకుండా అంధకార ఆంధ్రప్రదేశ్ గా మార్చారు -డబుల్ ఇంజన్ సర్కార్ అవసరాన్ని వివరిస్తున్నాం – బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ -గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బిజెపి విజయ…

Read More

ఏపీలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి!

-ప్రతి పౌరుని నెత్తిపైన సగటున 2.50 లక్షల రూపాయల అప్పు భారం -అప్పులు చేయకపోతే జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి -ప్రభుత్వం మొద్దు నిద్ర వల్ల ఒక లక్ష కోట్ల పెట్టుబడులు.. కనీసం 6 లక్షల మంది ఉపాధి కోల్పోయాం -అన్ని శాఖలలో అవినీతి కంపు -అభివృద్ధి అన్ని రంగాల్లో జరగాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి -రాష్ట్ర వాస్తవ ఆర్థిక స్థితి పై శ్వేతపత్రం విడుదల చేయాలని బిజెపి తీర్మానం -ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ…

Read More

12 లక్షల కోట్లకు పైగా తీసుకెళ్లి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా‌ మార్చేసింది

-సంక్షేమం మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేస్తున్నారు -పదేళ్లలో ప్రజలకు ఏం చేసేమో మనమే చెప్పాలి -రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది -ప్రతి పధకం వెనకాల ఒక స్కాం ఉంది -రైతు పార్టీ అని చెప్పుకునే వైసిపి రైతాంగానికి ఏం చేసిందో చెప్పాలి -ఎస్ సి నియోజకవర్గాల్లోనూ పెద్దిరెడ్డి లాంటి వాళ్ల పెత్తనం – బిజెపి ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన సమావేశం – పాల్గొన్న జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, జాతీయ…

Read More