రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ఓటింగ్
-అతిపెద్దపార్టీగా అవతరించిన బీజేపీ -రాజ్యసభలో మెజారిటీకి నాలుగడుగుల దూరమే -కొన్నిచోట్ల క్రాస్ ఓటింగ్లో గెలిచిన బీజేపీ -హిమాచల్లో ఓడిన మను సింఘ్వీ -కర్నాటకలో కాంగ్రెస్కు ఓటేసిన బీజేపీ ఎమ్మెల్యేలు (రఘువంశీ) రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కాంగ్రెస్-బీజేపీల కొంపముంచాయి. ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్లో ఈ ప్రభావం, అక్కడి కాంగ్రెస్ సర్కారు కూల్చేదిశకు దారితీస్తోంది. రాజ్యసభలో పూర్తి మెజారిటీకి, బీజేపీ మరో 4 స్థానాల దూరంలోనే ఉంది. అయితే ఇప్పుడున్న ప్రాంతీయ పార్టీల్లో చాలావరకూ.. బీజేపీకి పరోక్ష మద్దతుదారుగా…