రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ఓటింగ్

-అతిపెద్దపార్టీగా అవతరించిన బీజేపీ -రాజ్యసభలో మెజారిటీకి నాలుగడుగుల దూరమే -కొన్నిచోట్ల క్రాస్ ఓటింగ్‌లో గెలిచిన బీజేపీ -హిమాచల్‌లో ఓడిన మను సింఘ్వీ -కర్నాటకలో కాంగ్రెస్‌కు ఓటేసిన బీజేపీ ఎమ్మెల్యేలు (రఘువంశీ) రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కాంగ్రెస్-బీజేపీల కొంపముంచాయి. ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్‌లో ఈ ప్రభావం, అక్కడి కాంగ్రెస్ సర్కారు కూల్చేదిశకు దారితీస్తోంది. రాజ్యసభలో పూర్తి మెజారిటీకి, బీజేపీ మరో 4 స్థానాల దూరంలోనే ఉంది. అయితే ఇప్పుడున్న ప్రాంతీయ పార్టీల్లో చాలావరకూ.. బీజేపీకి పరోక్ష మద్దతుదారుగా…

Read More

చిరు వ్యాపారులకు ఆశీలు ఫీజు రద్దు చేస్తాం

– నారా లోకేష్ చేతులమీదుగా యూరో కార్టులకు శ్రీకారం – మంగళగిరిలో చిరువ్యాపారులకు నారా లోకేష్ మరో వరం మంగళగిరి: టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చిరువ్యాపారులకు ఆశీలు ఫీజు రద్దుచేస్తామని యువనేత లోకేష్ చెప్పారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో చిరువ్యాపారుల జీవనోపాధికి ఇప్పటికే వివిధ రూపాల్లో చేయూతనిస్తున్న యువనేత నారా లోకేష్ బుధవారం మరో పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఎన్ఆర్ఐ టిడిపి సహకారంతో చిరువ్యాపారుల ఆదాయాన్ని కనీసం 50శాతం పెంచే దిశగా అధునాతన యూరోకార్టు…

Read More

సూపర్ – 6 పథకాల ప్రచారం ప్రతి గడపను తాకాలి

– వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి – ఇల్లు లేని వారికి సొంతిళ్లు నిర్మించే బాధ్యత నాది – పనితీరు ప్రామాణికంగానే పదవులు – గెలుస్తున్నాం అని నిర్లక్ష్యం వద్దు -టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ – క్లస్టర్, యూనిట్, బూత్ ఇంఛార్జ్ లతో లోకేష్ భేటీ ఉండవల్లి : బాబు సూపర్-6లో పొందుపరిచిన హామీలను ప్రతి గడపకు వెళ్లి తెలియజేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచించారు. సూపర్-6 అనేది…

Read More

టీడీపీలో చేరిన వైసీపీ యువజన విభాగం నేత సుభాని

– పసుపుకండువా కప్పి ఆహ్వానించిన యువనేత లోకేష్ ఉండవల్లి : మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. వైసీపీకి గుడ్ బై చెబుతున్న నేతలు యువనేత లోకేష్ సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకుంటున్నారు. తాజాగా నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పడవల మహేష్ అధ్వర్యంలో మంగళగిరి పట్టణ వైసీపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని, మరో 60 కుటుంబాలు బుధవారం టీడీపీలో చేరాయి. వీరికి యువనేత నారా లోకేష్ పసుపు…

Read More

మంత్రుల ఖాతాల్లోకి రైతుబంధు డబ్బులు

-విధ్వంసం వైపుకు రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడు -తెలంగాణ ప్రగతిపై రేవంత్ రెడ్డి విషం -బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేవెళ్ళ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన భాషను ఖండిస్తున్నాం. కాంగ్రెస్ హామీలను నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు శఠగోపం పెట్టారు. 90 లక్షల రేషన్ కార్డుదారులకు పధకాలు వర్తింప చేయాలి. 40 లక్షల గ్యాస్ కనెక్షన్స్ కు మాత్రమే సబ్సిడీ ఇస్తామని చెప్పారు. కోటీ ఐదు లక్షల గృహాలకు 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలి. సవాల్…

Read More

కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై వైఎస్ షర్మిల ఫోకస్

-నేడు, రేపు కీలక భేటీలు -అభ్యర్థుల తో షర్మిల సంప్రదింపులు ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల ఎంపికపై ఏపీసీసీ దృష్టిపెట్టింది. ఇప్పటికే అధికార వైఎస్సార్‌సీపీ, విపక్ష టీడీపీ-జనసేన కూటమి కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడంతో వీలైనంత త్వరగా అభ్యర్థులను ఖరారు చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ టికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు హస్తం పార్టీ సిద్ధమైంది. ఈ మేరకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు, రేపు భేటీలు…

Read More

సీఎం అనే సోయి రేవంత్ రెడ్డికి లేదు

-గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకం బోగస్ -ఆరు గ్యారెంటీల చట్టబద్ధత ఏమైంది? -పింఛన్లు 4,000 ఎప్పటి నుండి అమలు చేస్తారు? -ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఆరు వందల కొర్రీలు -ఫ్రస్టేషన్ లో రేవంత్ రెడ్డి – మాజీమంత్రి,ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మహిళలను కించపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే రేవంత్ రెడ్డి భాష ఉంది. ముఖ్యమంత్రి అనే సోయి రేవంత్ రెడ్డికి లేదు. ఇందిరమ్మ రాజ్యం అంటూ మహిళలను అగౌరవపర్చే…

Read More

వైజాగ్ బీచ్ కు కొట్టుకువచ్చిన భారీ పాము కళేబరం

వైజాగ్ తీరానికి మంగళవారం ఓ భారీ పాము కళేబరం కొట్టుకువచ్చింది. నగర పరిధిలోని సాగర్ నగర్ బీచ్ దగ్గర్లో ఈ కళేబరం కనిపించింది. సముద్రంలో అరుదుగా కనిపించే ఈ పామును నలపాముగా వ్యవహరిస్తారని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారుల వలలకు చిక్కిన పామును తిరిగి సముద్రంలో విడిచిపెట్టే క్రమంలో ఇది చనిపోయి ఉంటుందని చెప్పారు. వలలో చిక్కుకోవడంతో భయాందోళనలకు గురై ఈ పాములు చనిపోతాయని వివరించారు. ఈ భారీ పాము కళేబరాన్ని చూసేందుకు చుట్టుపక్కల వారు గుడ్లవాని…

Read More

రాజీవ్ హత్య కేసు నిందితుడు మృతి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడిగా ఉన్న శాంతన్ మరణించాడు. అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం చెన్నైలోని రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో చనిపోయాడు. రాజీవ్ హత్య కేసులో 32 ఏళ్లు జైలుశిక్ష అనుభవించిన శాంతన్ 2022లో విడుదలయ్యాడు.. శ్రీలంకకు చెందిన ఇతడు ఎల్టీటీఈ లో పని చేసేవాడు.

Read More

కుదిరితే.. కప్పు కాఫీ

అరకు కాఫీ రుచి చూసిన నారా భువనేశ్వరి – అరకు నియోజకవర్గంలో నిజం గెలవాలి పర్యటన సందర్భంగా అరకు కాఫీని నారా భువనేశ్వరి రుచి చూశారు. అరకు సెంటర్లోని అరకు గోల్డ్ కాఫీ సెంటర్ వద్ద అరకు కాఫీ తాగిన భువనేశ్వరి. •అరకు కాఫీ గొప్పతనాన్ని భువనేశ్వరికి వివరించిన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దొన్నుదొర. • చంద్రబాబు పాలనలో కాఫీ తోటలను ప్రత్యేకంగా ప్రోత్సహించారని భువనేశ్వరికి వివరించిన దొన్నుదొర. • వైసీపీ అధికారంలోకి వచ్చాక కాఫీ…

Read More