ప్రకృతి విజ్ఞానమే సమస్త ప్రాణ కోటికి జీవాధారం

-వ్యాపార దృక్పథ విజ్ఞానం విశ్వ మానవాళికి ప్రమాదకరం -మహాత్మా గాంధీ సిద్ధాంతాలు దేశానికి శిరోధార్యం -ప్రకృతి వైద్యం, విద్య, సేంద్రియ వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, మాదక ద్రవ్యాల కట్టడి ఆవశ్యకత ఎంతైనా అవసరం ఉంది -ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి -మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి దేశంలో ప్రకృతి వైద్యం, విద్య…

Read More

నారా భువనేశ్వరికి స్వాగతం పలికిన దేవినేని ఉమా

గన్నవరం ఎయిర్పోర్ట్ లో నారా భువనేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వారికి స్వాగతం పలికారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు తట్టుకోలేక మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు చేస్తున్న “నిజం గెలవాలి యాత్ర* లో భాగంగా నేడు రేపల్లె, దర్శి, ఒంగోలు లలో భువనేశ్వరి గారు పర్యటించి కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు

Read More

15,046 కోర్టు ధిక్కరణ కేసులు, 30వేల రిట్ పిటిషన్లు పడటంపై జగన్ ఏం చెబుతాడు?

• ప్రజలిచ్చిన అధికారం.. ప్రజాధనంతో జగన్ రెడ్డి తన దురుద్దేశాలు, రాజకీయ కక్షసాధింపులు నెరవేర్చుకుంటున్నాడు • చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీయాలన్న దురుద్దేశంతోనే జగన్ ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఆయన బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టుని ఆశ్రయించింది • ఒకే కేసులో ముద్దాయిలైన ఇద్దరిలో న్యాయస్థానంలో ఒకరికి లభించిన మినహాయింపు, మరోవ్యక్తికీ లభిస్తుందనే చిన్న విషయం, పెద్ద పెద్ద న్యాయనిపుణులు, ప్రజలసొమ్ము జీతంగా తీసుకునే సలహాదారుల సలహాలు వినే జగన్ ప్రభుత్వానికి తెలియదా? • చంద్రబాబుపై…

Read More

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి

• రేపల్లె నియోజకవర్గం, చెరుకుపల్లి మండలం, చెరుకుపల్లి గ్రామంలో కోట వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో 10-09-2023న గుండెపోటుతో మృతిచెందిన కోట వెంకటేశ్వరరావు(60). • వెంకటేశ్వరరావు చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి. • వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి. • బాధిత కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం అందించిన భువనేశ్వరి. టెక్కం నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి • పర్చూరు నియోజకవర్గం, యద్దనపూడి…

Read More

ఏలూరి సాంబశివరావుపై తప్పుడు కేసు రిజిష్టర్ చేసి వేధిస్తున్నారు

-టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పోలీస్ & డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ కలిసి ఏలూరి సాంబశివరావుపై తప్పుడు కేసు రిజిష్టర్ చేసి వేధిస్తున్నారని *టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడిన మాటలు … టీడీపీకి చెందిన నాయకుల కంపెనీలపై దాడులు చేయించడం జగన్ కు అలవాటు…

Read More

వైసీపీ కార్యకర్తలకే ఆ పార్టీ కండువాలు కప్పిన మంత్రి ఆదిమూలపు సురేష్

సింగరాయకొండ : వైసీపీకి చెందిన వారినే అధికార పార్టీ నేతలు ఒంగోలులోని మంత్రి సురేష్‌ కార్యాలయానికి తీసుకెళ్లి ఆయన చేత పార్టీ కండువాలు కప్పించారు. టీడీపీకి చెందిన వార్డు సభ్యుడు, 20 కుటుంబాలు వైసీపీ తీర్థంపుచ్చుకున్నట్లు ప్రకటించారు. ఆ విషయమై వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టులు పెట్టి నవ్వులపాలయ్యారు. మంత్రి సమక్షంలో జరిగిన చేరికల ఫొటోను చూసి అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలు విస్తుపోయారు. వైసీపీకి చెందిన వారికే కండువాలు కప్పి టీడీపీ వారు పార్టీలో చేరారని…

Read More

వంగవీటి రంగా సతీమణికి తీవ్ర అస్వస్థత

మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా భార్య, మాజీ ఎమ్మెల్యే రత్నకుమారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను విజయవాడలోని హెల్ప్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలిసిన రంగా అభిమానులు భారీ ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ కూడా ఆస్పత్రికి చేరుకున్నారు.

Read More

72 రోజుల తర్వాత అమరావతే రాజధాని

-నాది విజన్..జగన్ ది పాయిజన్ -జగన్ లాంటి మారీచున్ని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధం -కేజీఎఫ్ ను మరిపించేలా పొన్నూరు గ్రావెల్ ఫీల్డ్ చేపట్టారు -జగన్ కక్షతో సంగం డెయిరీపైనా దాడి -పొన్నూరు రా…కదలిరా సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు -98 శాతం హామీలు అమలు చేశానన్న జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ గా వీడియో ప్రదర్శన పొన్నూరు: ‘టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉంటుంది. ఒక్క ఛాన్స్ తో అధికారంలోకి వచ్చిన…

Read More

వైసీపీకి మీరు చేసిన బస్సు సేవల లెక్కలు తేల్చండి

-వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సభకు బస్సులు సప్లై చేయటంపై ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌లకు లేఖ రాసిన తెదెపా పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య రాజకీయ పార్టీలకు ఏపీఎస్ ఆర్టీసీ అద్దెకు బస్సులను సరఫరా చేయటం సర్వ సాధారణం. గతంలోనూ పార్టీలకు అతీతంగా ఏపీఎస్ ఆర్టీసీ పేమెంట్ బేస్‌పై బస్సులు అద్దెకు సరఫరా చేసేవారు. కానీ ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ కేవలం అధికార వైఎస్ఆర్‌సీపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ.. ఆ పార్టీ కార్యక్రమాలకు,…

Read More

ఏం చేసుకుంటారో చేసుకోండి

-జగన్‌ మారారు..చేసిన మేలు మరిచారు -వైసీపీ కోసం నిస్వార్థంగా పని చేస్తే ఇప్పుడు నా పైనే వ్యక్తి గత దాడులు -ఎన్ని అవరోధాలు కల్పించినా రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాటం -ఆ పత్రికలో జగన్‌కు ఎంత భాగస్వామ్యం ఉందో నాకూ అంతే ఉంది -ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్‌ షర్మిల కడప : జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా మారిపోయారని ఏపీసీసీ అధ్యక్షురాలు, ఆయన సోదరి వైఎస్‌ షర్మిల ఆరోపించారు. వైసీపీ కోసం నిస్వార్థంగా పని చేస్తే…

Read More