పేట్రేగిపోతున్న ఎర్రచందనం మాఫియాపై గవర్నర్ కు టీడీపీ ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితి గురించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ దృష్టికి తీసుకువేళ్ళిన తెలుగుదేశం పార్టీ నేతలు. నేరాలను ప్రేరేపిస్తూ, నేరస్థులను వైకాపా పాలకులు కంటికి రెప్పలా కాపాడుతున్నారని గవర్నర్కు ఫిర్యదు చేశారు. పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుంటూ ప్రతిపక్షాలు ప్రశ్నించకుండా చూసుకుంటుంది. శేషాచలం అడవుల్లోనే దొరికే అరుదైన ఎర్ర చందనంను ప్రభుత్వమే స్మగ్లర్లతో సంబంధాలు పెట్టుకొని మాఫియాను ప్రేరేపింస్తుందని వారు ఆరోపించారు. వైకాపా నేతల ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది….