పేట్రేగిపోతున్న ఎర్రచందనం మాఫియాపై గవర్నర్ కు టీడీపీ ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితి గురించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ దృష్టికి తీసుకువేళ్ళిన తెలుగుదేశం పార్టీ నేతలు. నేరాలను ప్రేరేపిస్తూ, నేరస్థులను వైకాపా పాలకులు కంటికి రెప్పలా కాపాడుతున్నారని గవర్నర్‌కు ఫిర్యదు చేశారు. పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుంటూ ప్రతిపక్షాలు ప్రశ్నించకుండా చూసుకుంటుంది. శేషాచలం అడవుల్లోనే దొరికే అరుదైన ఎర్ర చందనంను ప్రభుత్వమే స్మగ్లర్లతో సంబంధాలు పెట్టుకొని మాఫియాను ప్రేరేపింస్తుందని వారు ఆరోపించారు. వైకాపా నేతల ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది….

Read More

జగన్ రెడ్డి మరోసారి వాలంటీర్లను బలిపశువుల్ని చేస్తున్నాడు

• తండ్రి అధికారంతో అవినీతికి పాల్పడి, 16 నెలలుజైల్లో ఉన్న వ్యక్తి అవినీతి లేని సమాజం.. లంచాలు లేని పాలన, విశ్వసనీయత, నిబద్ధత అంటుంటే ప్రజలకు నవ్వాలో, ఏడవాలో తెలియడంలేదు • బలిచ్చే ముందు మేకల్ని అలంకరించినట్టు..నేడు మీ అంతటి వారు లేరంటూ వాలంటీర్లకు బిస్కట్లు వేస్తున్నాడు • చంద్రబాబుకి ఓటేయవద్దని ప్రజలకు మీరైనా చెప్పండని జగన్ రెడ్డి వాలంటీర్లను అడుక్కునే దుస్థితికి దిగజారాడు • వాలంటీర్ల ముసుగులో వైసీపీ కార్యకర్తలకు జగన్ రెడ్డి రూ.2వేలకోట్లు దోచిపెట్టాడు…

Read More

యూపీఏ పాలనలో తెలంగాణ రైల్వేలపై వివక్ష

– తొమ్మిదేళ్లలో రూ. 30 వేల కోట్ల రూపాయలు తెలంగాణ రైల్వే కోసం ఖర్చు – బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ రైల్వే లైన్లకు ఎక్కువ ప్రాధాన్యత – 40 రైల్వే స్టేషన్లను ఆధునీకరణ – కొమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ శంకుస్థాపన సందర్బంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కొమురవెల్లి మల్లన్న దర్శానానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం మల్లన్న పాదాల చెంత రైల్వే స్టేషన్ నిర్మించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. ఈ స్టేషన్ నిర్మాణానికి సహకరించిన…

Read More

ఘనంగా తెలంగాణ భవన్ లో కేసీఆర్ జన్మదిన వేడుక

– మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్‌ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకను ఈనెల 17 వ తేదీన బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం ఆయన తెలంగాణ భవన్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ MLC శ్రీనివాస్ రెడ్డి, సీనియర్…

Read More

పర్యావరణాన్ని చెరపట్టి ఇసుక దోచేస్తున్నారు

జిల్లాలవారీగా ఇసుక దోచేస్తున్నవారి వివరాలతో నివేదిక సిద్ధం చేయండి పార్టీ నాయకులకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశం ‘వైసీపీ పాలకులకు ప్రజా క్షేమం, పాలన అనేవి ఏనాడూ పట్టలేదు. వనరులను దోచుకోవడమే ధ్యాస. పాలన మొదలుపెట్టిన తొలి నెలలోనే ఇసుక దోపిడీ కోసమే భవన నిర్మాణ కార్మికులను రోడ్డునపడేశారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనని కేంద్ర ప్రభుత్వం కూడా హైకోర్టుకు తెలిపిందంటే… వైసీపీ దుర్మార్గం ఏ స్థాయిలో ఉందో ప్రజలందరికీ తెలియచెప్పాలి’ అని జనసేన…

Read More

జాబ్ క్యాలెండ‌ర్ కు నిధులు విడుద‌ల

-గ‌త బకాయిలను ఆర్ధిక శాఖ‌లో క్లియ‌రెన్స్ -పాత బ‌స్తీలో మూడు ఫ్లై ఓవ‌ర్‌ల నిర్మాణం -రాష్ట్రానికి ధ‌ర‌ణి గుది బండ‌ -563 గ్రూప్-1 ఉద్యోగాల కోసం నోటిఫికేష‌న్ – అసెంబ్లీలో బ‌డ్జెట్‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పిన డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ ప్ర‌జ‌ల‌పై ప‌న్నుల భారం వేయకుండానే ప్ర‌త్యామ్నాయ ఆదాయ వ‌న‌రులు పెంచుకోవ‌డానికి ప్ర‌భుత్వం ఆలోచ‌న చేస్తుంది. ఆరు గ్యారంటీల అమ‌లుకు, ఇరిగేష‌న్ ప్రాజెక్టులు, ఖాళీ గా ఉన్న ఉద్యోగాల భ‌ర్తీ గురించి కావాల్సిన…

Read More

అన్ని తండాల్లో పాఠశాలలు

– చదువులను తండాకు తీసుకెళ్లే బాధ్యత మాది – బంజారా భవన్ లో సంత్ శ్రీ సేవాలాల్ 285 జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంజారా సోదరులను కలవడమంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కలుసుకున్నంత ఆనందం. 1976లో ఇందిరమ్మ బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చారు. రాష్ట్ర స్ధాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో బంజారాలు కీలక పాత్ర పోషిస్తున్నారు. దామాషా ప్రకారం నిధులు కేటాయించిన ఘనత సోనియాగాంధీ ది. దొరల రాజ్యం పోవాలి.. పేదల రాజ్యం రావాలని మీరు…

Read More

త్వరలోనే గ్రూప్ 1 పరీక్ష

-యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీలో నియామకాలు -వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టగానే మీకు ఉద్యోగాలు వచ్చాయి -హరీష్ రావును చూస్తుంటే.. మరో ఔరంగజేబులా కనిపిస్తున్నారు -ఎల్బీ స్టేడియంలో గురుకుల ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామకాల విషయంలో పదేళ్లు బీఆరెస్ నిర్లక్ష్యం వహించింది. వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టగానే మీకు ఉద్యోగాలు వచ్చాయి. 30 లక్షల మంది నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం నియామకాలు చేపడుతున్నాం.. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీలో నియామకాలు చేపట్టాలని నిర్ణయించాం….

Read More

ఇసుక దోపిడీకి కొందరు కలెక్టర్లు, మైనింగ్ అధికారులే సహకరిస్తున్నారు

• ఏపీలోని ఇసుక తవ్వకాలపై కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన నివేదికపై జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతాడు? • ప్రజల సొమ్ము, ప్రకృతి సంపద దోచేసేవారికి సహకరిస్తున్న వారు కూడా శిక్షార్హులే. టీడీపీప్రభుత్వం రాగానే తప్పుచేసిన కలెక్టర్లపై చర్యలు తీసుకుంటుంది • అవసరమైతే దోచేసిన ఇసుకకు లెక్కకట్టి, ఆ సొమ్ముని వారి నుంచే రాబడుతుంది • ఈనాడు విలేకరికి కనిపించిన ఇసుక అక్రమ మైనింగ్ పల్నాడుజిల్లా కలెక్టర్ కు ఎందుకు కనిపించలేదు? • టీడీపీ ప్రభుత్వం…

Read More

మీ భవిష్యత్తుకు గ్యారెంటీ కావాలంటే..చంద్రబాబు సీఎం కావాలి

– దిన్నెహట్టి గ్రామంలో కార్యకర్తలతో భువనేశ్వరి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే, దీనికి గ్యారెంటీ కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. మడకశిర నియోజకవర్గం, గుడిబండ మండలం, దిన్నెహట్టి గ్రామంలో పార్టీ కార్యకర్త ముత్తప్ప కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన భువనేశ్వరికి గ్రామస్తులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ముత్తప్ప కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కార్యకర్తలు, గ్రామస్తులతో భువనేశ్వరి మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబుపై అక్రమ…

Read More