ఘనంగా మద్దూరి అన్నపూర్ణయ్య 125 వ జయంతి

రాజమహేంద్రవరం : దేశ స్వాతంత్య్రం కోసం సుదీర్ఘ కాలం జైలు జీవితం గడిపి, తన జీవితాన్ని ప్రజలకోసం అర్పించిన మహనీ యుడు మద్దూరి అన్నపూర్ణయ్య చిరస్మరణీయుడని రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు అన్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్రనేతాజీ మద్దూరి అన్నపూర్ణయ్య 125వ జయంతి సందర్బంగా స్థానిక జెండా పంజా రోడ్డులోని మద్దూరి అన్నపూర్ణయ్య విగ్రహానికి శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితి ఆధ్వర్యాన పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రకాశం నగర్ ధర్మంచర కమ్యూనిటీ…

Read More

సువిధ యాప్‌ ద్వారా అభ్యర్థులు అనుమతి తీసుకోవాలి

ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమలవుతున్నందున అభ్యర్థులు సువిధ యాప్‌ ద్వారా అనుమతి తీసుకోవాలని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా అన్నారు. ఎలాంటి కార్యక్రమం అయినా అనుమతులు తీసుకోవాల్సిందేనన్నారు. ఇప్పటి వరకు 392 దరఖాస్తులు పరిష్కరించాం. వాలంటీర్లు, ఒప్పంద ఉద్యోగులపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. 46 మందిపై చర్యలు తీసుకున్నాం. కొందరు వాలంటీర్లను విధుల నుంచి తొలగించాం. ప్రభుత్వ భవనాలపై నేతల ఫొటోలు, ప్రకటనలు తొలగించాలని ఆదేశించామన్నారు….

Read More

ఆయనో రాజకీయ శిఖరం

తప్పటం లేదు.. బాబుగారు మానసికంగా అత్యంత ధైర్యవంతుడు ఈయన క్లిష్ట సమయంలో ఒక సామాన్య కార్యకర్తగాను… నిర్ణయకర్త గాను వ్యవహరించ గల నేర్పరి. డార్విన్ సిధ్దాంతమైన మనుగడకోసం పోరాటం, తన ప్రస్థానంలో కూడా తప్పదని ఒక మెట్టుదిగిన సర్దుబాటు మనస్తత్వం కలవాడు. సామాన్య ప్రజలను ఆకట్టుకొనేంత మాటలమాంత్రికుడు కాదు. ఆ గారడీ ఆయనకు రాదు. ఎందుకంటే ఈయన చేతలమనిషి ఈయన ఎవరిని కించ పరచరు..కానీ ప్రస్తుత రాజకీయాల్లో ఇదే జగన్ దిశా నిర్దేశమవటం వలన కొంత ఆబాటలో…

Read More

బీజెపీలో చేరిన తెలంగాణ మాజీ గవర్నర్‌

తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఈ రోజు బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై నుండి పార్టీ సభ్యత్వం పొందినట్లు పత్రాన్ని అందించి ఆమెను సత్కరించారు. తమిళిసై గతంలో తమిళనాడు బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించారు. గత 20 ఏళ్లుగా బీజేపీ నాయకురాలిగానే కొనసాగుతున్నారు. లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Read More

టీడీపీని మెజారిటీతో గెలిపించండి

టీడీపీతోనే సుస్థిర పాలన్ణ -కోట్ల జయ సూర్యప్రకాశ్‌ రెడ్డి ప్యాపిలి మండలంలోని వెంకటాపురం గ్రామంలో టీడీపీ, జనసేన బీజెపీ ఉమ్మడి అభ్యర్థి కోట్ల జయ సూర్యప్రకాశ్‌ రెడ్డి డోర్‌ టు డోర్‌ ఎన్నికల ప్రచారం బుధవారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి కోట్ల మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రతి గ్రామములో మంచి నీటి సమస్య, గ్రామాలలో సీసీ రోడ్లు డ్రైనేజీ పూర్తి చేయగలమని ప్రజలకు భరోసా…

Read More

ఎన్డీయే కూటమికి లోక్ సత్తా మద్దతు

-నాపై కూడా కులం ముద్ర వేసి తిట్టేవాళ్లు ఉంటారు -అరాచక పాలనకు చరమగీతం పాడి, అభివృద్ది, సంక్షేమాన్ని -సమాంతరంగా తీసుకెళ్లే వారికి ఓటు వేయాలని జయప్రకాష్ నారాయణ పిలుపు టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి పొత్తుతో ఎన్నికలకు వెళుతున్నాయి.ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తారని విశ్వసిస్తున్నాం. సంక్షేమం, అభివృద్ది, ఉపాధి, పరిశ్రమలకు అవకాశం కల్పిస్తారనే నమ్మకం ఉంది. లోక్ సత్తా కూడా యన్డీఎ కూటమికి మద్దతు ఇస్తుంది. ప్రజలు, మేధావులు, రైతులు అందరూ ఆలోచించి…

Read More

సద్గురుకు బ్రెయిన్ సర్జరీ

ఈషా ఫౌండేషన్ అధినేత సద్గురు జగ్గీవాసుదేవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మెదడులో బ్లీడింగ్ కావడంతో ఈ నెల 17న ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు బ్రెయిన్ సర్జరీ నిర్వహించారు. మెదడులో తీవ్ర రక్తస్రావం వల్ల సర్జరీ తప్పనిసరైందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని చెప్పారు. ఆపరేషన్ తర్వాత ఆయన మాట్లాడిన వీడియోను షేర్ చేశారు.

Read More

కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన నవతరం నేత ఆరిమిల్లి

– 16 రోజుల పాటు 48 గ్రామాల్ని చుట్టి 270కు పైగా కిలోమీటర్ల పాదయాత్ర తణుకు: 40 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీలో … విద్యాధికులు దూర దృష్టి గలవాళ్ళకు టిక్కెట్లు ఇవ్వడం ద్వారా తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు వినూత్న ప్రయోగం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో సమున్నత అభివృద్ధి సంక్షేమం అమలు చేసేందుకు నవతరం నాయకుల్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ కోవలోనే పశ్చిమగోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు బాధ్యతలు అప్పగించారు. చంద్రబాబు…

Read More

దళిత అభ్యర్థిపై దాడిచేస్తుంటే చోద్యం చూస్తారా?

-ఎస్సీ, ఎస్టీలే లక్ష్యంగా జగన్ మూక దాడులు -భయభ్రాంతులను చేసి ఎన్నికల్లో గెలవాలని కుట్ర -వైసిపి గూండాలపై తక్షణమే చర్యలు తీసుకోండి -టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య డిమాండ్ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలే లక్ష్యంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ మూకలు విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ దళితులను భయభ్రాంతులకు గురిచేయడం ద్వారా ఎన్నికల్లో ఫలితాలను తమకు అనుకూలంగా మలుచుకోవాలన్నది వైసిపి గూండాల ఆలోచనగా కన్పిస్తోంది. ఎన్నికల కమిషన్ నియమావళికి…

Read More

అవినీతిపరులను అడ్డుకుందాం

– ధైర్యంగా బయటకు వచ్చి న్యాయంకోసం నిలబడాలి – రాష్ట్రం పరువు తీసిన వారిని ఇంటికి సాగనంపాలి – కార్యకర్తలకు భువనేశ్వరి పిలుపు రాష్ట్రంలో తిష్టవేసిన అవినీతిపరులను రాయలసీమ ప్రజలు పౌరుషంగా అడ్డుకోవాలని…వారి చేతిలో నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. రాయచోటి నియోజకవర్గంలో నిజం గెలవాలి పర్యటన సందర్భంగా కార్యకర్తలతో భువనేశ్వరి మాట్లాడుతూ…చంద్రబాబు పాలనలో సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ గా పేరుపొందిన ఏపీ నేడు అప్పుల ఆంధ్రప్రదేశ్ అయ్యింది….

Read More