ఒకటో తేదీన గజ్వేల్‌ ఎమ్మెల్యేగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం

హైదరాబాద్: ఫిబ్రవరి ఒకటో తేదీన గజ్వేల్‌ ఎమ్మెల్యేగా బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ సమక్షంలో ఎమ్మెల్యేగా కేసీఆర్‌ ప్రమాణం చేయనున్నారు. నవంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. డిసెంబర్‌ 3న ఫలితాలు వెల్లడయ్యాయి. అదే నెల 9న కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులతో ప్రోటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఓవైసీ ప్రమాణస్వీకారం చేయించారు. అంతకు ముందురోజు అర్ధరాత్రి కేసీఆర్‌ ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కాలుజారి పడిపోగా తుంటికి గాయమైంది. ఆ తర్వాత…

Read More

కృష్ణాబోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు నష్టం

– కేసీఆర్‌ సిద్దిపేట: తెలంగాణ ప్రజల ఆశలన్నీ భారాస ఎంపీలపైనే ఉన్నాయని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ అన్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో భారాస పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది..పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్‌సభాపక్షనేత నామా నాగేశ్వరరావుతో పాటు ఎంపీలు, కేటీఆర్, హరీశ్‌రావు కూడా సమావేశంలో పాల్గొన్నారు.. కేసీఆర్‌ మాట్లాడుతూ.. ”అధికారంలో లేకపోయినా రాష్ట్రం కోసం పనిచేసేది భారాస మాత్రమే. పార్లమెంట్‌లో…

Read More

అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం కోసం త్వరలో మహాధర్నా

-ప్రతి జిల్లాలో, యూనివర్సిటీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు -పూలేకు భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ -8,9,10వ తరగతుల పాఠ్యపుస్తకాల్లో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను పొందుపర్చాలి -వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం -మా పోరాటానికి మద్ధతుగా అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి లేఖ రాయాలి -ఏప్రిల్ 11లోగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలి -భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టీకరణ -రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన రాజకీయ…

Read More

బిసిల హక్కుల సాధన కోసం భారత్ జాగృతి పోరాటం

– ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి పలు సమస్యలపై నిరంతర పోరాటం చేస్తోంది.పార్లమెంట్ లో మహిళా బిల్లు పాస్ చేయాలని ఉద్యమం చేశాం.అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలి. పూలే విగ్రహం పెడితే బిసిలకు న్యాయం జరుగుతుందా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.బిసిల హక్కుల సాధన కోసం భారత్ జాగృతి తరపున పోరాటం కొనసాగుతుంది. ఏప్రియల్ 11 వరకు పూలే విగ్రహ ఏర్పాటుపై కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.దేశం ఎటు వైపు…

Read More

మదర్ ఆఫ్ డెమోక్రసీగా భారత దేశం

– కేసీఆర్ అడుగుజాడల్లో రేవంత్ రెడ్డి పాలన – రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా.. మదర్ ఆఫ్ డెమోక్రసీగా భారత దేశం పేరు సాధించిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ గారు హర్షం వ్యక్తంచేశారు. బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రధాని నరేంద్ర మోదీ గారు కృషి చేస్తున్నారని చెప్పారు. అంబేద్కర్ జన్మస్థలం మహూ నుంచి మొదలుకొని ఆయన పెరిగిన ప్రాంతాలను స్మృతి…

Read More

కాంగ్రెస్, బిజెపిల రహస్యమైత్రి మరోసారి బయటపడింది

– ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఫైర్ కాంగ్రెస్ , బిజెపిల రహస్యమైత్రి మరోసారి బయటపడింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్ట బయలు అయింది. బిజెపి ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారు. రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడానికి ఈ గవర్నర్ గారు నిరాకరించారు….

Read More

దద్దమ్మల్లారా.. మీరా మమ్మల్ని ప్రశ్నించేది?

-కాంగ్రెస్ లీడర్స్ కన్వెన్షన్ లో బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేసి చరిత్ర సృష్టించారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర ప్రభావంతో కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.దేశంలో త్యాగం అంటే గాంధీ కుటుంబానిదే.ఆ కుటుంబం దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రాణాలను సైతం అర్పించింది.. పదవులను త్యాగం చేసిన ఘనత రాహుల్ గాంధీది. త్యాగం అంటే సోనియమ్మది, త్యాగం…

Read More

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

సీఎం రేవంత్ రెడ్డి ప్రజాస్వామిక పాలన ద్వారానే రాజ్యాంగం ఆశించిన లక్ష్యాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతాయని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. స్వేచ్ఛా స్వాతంత్ర్యం, సౌభ్రాతృత్వంతో పాటు అందరికీ న్యాయం అందాలనే మన భారత రాజ్యాంగ స్ఫూర్తి ఇప్పటికీ, ఎప్పటికీ ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున జరుపుకునే ఈ పండుగను ప్రజలందరూ సగర్వంగా జరుపుకోవాలని…

Read More

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా యోచనలో అజహరుద్దీన్ ?

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇన్ ఛార్జి అజహరుద్దీన్ కాంగ్రెస్ పార్టీకి, అతని పార్టీ పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. గత కొన్ని దశాబ్దాలుగా పార్టీని అంటిబెట్టుకుని ఉన్న అజహర్… తెలంగాణాలో పుట్టిపెరిగినా… పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేశారు. 2009లో ఉత్తరప్రదేశ్ లో మొరదాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీచేసి గెలుపొందారు. 2014లో రాజస్థాన్ లోని టోంక్ ఎంపీ స్థానంలో కూడా పోటీ చేసి పరాజయం చెందారు.ఆ తరువాత హెచ్ సీఎ అధ్యక్షునిగా…

Read More

రేవంత్ రెడ్డి ది.. కేసీఆర్ కు మించిన నియంత పాలన

– బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన మొదటి పది సంవత్సరాలు.. దొరలు, దురహంకార పాలనలో ఉండేది.బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన బీజేపీ అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి ప్రత్యామ్నాయ వాతావరణం తీసుకువచ్చింది. అయితే ప్రజలు కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారు. ప్రజాతీర్పును ఆమోదించినం.ప్రజామోదయోగ్యమైన పాలన ఇప్పటికైనా ప్రజాస్వామ్యం నిలబడుతుందని కోరుకున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొరల పాలన, అప్రజాస్వామిక పాలన నడిచిందో.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అదే తరహా…

Read More