మాటలకే పరిమితమైన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
-అవినీతి పరులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలి -బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అవినీతి పరులను జైలులో వేస్తామని మాటలకే పరిమితమయ్యాడు తప్ప చర్యలు లేవని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. గురువారం హైదరాబాద్లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి లీకు వీరుడు కాదు.. గ్రీకు వీరుడు అని నిరూపించుకోవాలనుకుంటే ఫోన్ ట్యాపింగ్…