మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కేసు రీ ఓపెన్

బీఆర్‌ఎస్ హయాంలో కవిత అనుచరుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కు బిగ్ షాక్ తగిలింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో హిట్ అండ్ రన్ కేసును పోలీసులు రీ ఓపెన్ చేశారు. మార్చి 17- 2022లో రోడ్ నెంబర్ 45లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రోడ్డు దాటుతున్న 2 ఏళ్ల బాలుడుపై కారు దూసుకెళ్లింది. బాలుడిని ఢీ కొట్టిన కారు మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు చెందినదిగా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. మీర్జా ఇన్‌ఫ్రా…

Read More

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా

తమిళిసై తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పంపించారు. తమిళిసై బీజేపీ తరుఫున చెన్నై సెంట్రల్‌ లేదా తుత్తుకూడి నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారని తెలుస్తోంది. పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవికి సైతం తమిళిసై రాజీనామా చేశారు.

Read More

దక్షిణ భారతదేశంలో బీజేపీ అనూహ్య ఫలితాలు

– గ్రామాలనుంచి పట్టణాల వరకు ప్రతిచోటా మోదీ నాయకత్వానికి అన్నివర్గాల మద్దతు లభిస్తోంది ‑ ఈసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 400+ సీట్లు దాటడం ఖాయమన్న కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి – లిక్కర్ కుంభకోణానికి పాల్పడిన కవితకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేయడం సిగ్గుచేటు – తప్పుచేస్తే, అవినీతికి పాల్పడితే.. ఎంతవారైనా వదిలిపెట్టబోమని మోదీ గారే స్వయంగా చెప్పారన్న కిషన్ రెడ్డి ‑ బీజేపీలోకి బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు,…

Read More

బీఆర్‌ఎస్‌కు ఐదుగురు ఎంపీల ఝలక్

– బీఆర్ఎస్ ను వీడిన ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు తెలంగాణలో 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలుపొందిన ఐదుగురు ఎంపీలు ఆ పార్టీని వీడారు. తాజాగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన కంటే ముందు.. జహీరాబాద్, నాగర్ కర్నూలు ఎంపీలు బీబీ పాటిల్, రాములు బీజేపీలో, పెద్దపల్లి, వరంగల్ ఎంపీలు వెంకటేశ్ నేత, పసునూరి దయాకర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.. దీంతో, బీఆర్ఎస్ కు ప్రస్తుతం నలుగురు…

Read More

వాళ్లందరినీ కట్టేసి రజాకార్ సినిమా చూపించాలి

– ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ నిజాం తరహా పాలన రాకూడదని అనుకునే వాళ్లంతా కచ్చితంగా “రజాకార్” సినిమా చూడాలి. మతపరంగా “ముస్లిం”లకు రిజర్వేషన్లు కల్పించాలని అనుకునే వాళ్లంతా ఈ సినిమా చూసి బుద్ది తెచ్చుకోవాలి. చాకలి ఐలమ్మ తెగువ, గుండ్రంపల్లి పోరాటాల ను కళ్ళకు కట్టినట్లు రజాకార్ సినిమాలో చూపించారు. తెలంగాణ లోని ప్రతి ఒక్కరూ, ప్రతి హిందువు తప్పకుండా ఈ సినిమా చూడాలి నిజాం సమాధి వద్ద మోకరిల్లి…

Read More

ఏపీ భవన్ ఆస్తుల కథ సుఖాంతం

ఢిల్లీ ఏపీ భవన్ విభజనకు కేంద్రం ఆమోదం.. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లకు ఏపీ భవన్ విభజనకు మోక్షం లభించింది. ఈ మేరకు విభజన చేస్తూ కేంద్ర హోంశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ భవన్ విభజనపై తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ అంగీకారం తెలిపింది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందానికి కేంద్ర హోంశాఖ ఆమోద ముద్ర వేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల…

Read More

షర్మిలకు అన్నలా అండగా ఉంటా

*వై.ఎస్‌ అస‌లైన వార‌సురాలు ష‌ర్మిల‌నే * బీజేపీ అంటే బాబు, జ‌గ‌న్‌, ప‌వ‌న్‌… *ఏపీకి పాల‌కులు కాదు ప్ర‌శ్నించే గొంతుక‌లు కావాలి…. * 5 ఎంపీ.. 25 ఎమ్మెల్యేల‌ను గెలిపిస్తే మీ హ‌క్కులు సాధిస్తాం… * తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విశాఖ‌ప‌ట్నం: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కావాల్సింది పాల‌కులు కాద‌ని ప్ర‌శ్నించే గొంతుక‌ల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆ ఇద్ద‌రు (చంద్ర‌బాబు నాయుడు, జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి) పాలించే నాయ‌కులు కావాల‌నుకుంటున్నారే త‌ప్ప, ప్ర‌శ్నించే గొంతుక‌లు కావాల‌నుకోవ‌డం లేద‌ని…

Read More

తెలంగాణలో కాంగ్రెస్ ‘కమ్మ’టి వార్త

కమ్మ కార్పొరేషన్ ఏర్పాటుతో కాంగ్రెస్ మేలు జరిగేనా? పార్లమెంటు ఎన్నికల వేళ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కమ్మ సామాజిక వర్గం ఓట్లను గుండుగుత్తగా తమవైపు తిప్పుకొనే ప్రయత్నంలో బలమైన అడుగు వేసింది. వాస్తవానికి ఇప్పటి వరకు కమ్మ ఓటు బ్యాంకు తటస్థంగా ఉంది. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ ఎస్ కు అనుకూలంగా కమ్మ ఓటు బ్యాంకు ఉంది. అందుకే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లో పలు నియోజకవర్గాల్లో కమ్మ…

Read More

బిఆర్‌ఎస్‌కి మేఘా ఇంజినీరింగ్‌ 1,200 కోట్ల విరాళం

గత 5 సంవత్సరాలుగా ఎలక్టోరల్ బాండ్ల లావాదేవీల వివరాలను సమర్పించాలని ఎస్‌బిఐకి సుప్రీంకోర్టు ఆదేశం రాజకీయ పార్టీలకు వివిధ కార్పొరేట్‌ల విరాళాల గురించి వాస్తవాలు,గణాంకాలను వెల్లడించింది.రూ 6060.5 కోట్ల మేరకు ఎలక్టోరల్ బాండ్లను ఎన్‌క్యాష్ చేస్తున్న జాబితాలో అధికార బీజేపీ అగ్రస్థానంలో ఉండగా,ప్రాంతీయ పార్టీ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ రూ.1,609 కోట్ల విరాళాలు అందుకోవడంతో ఆ తర్వాతి స్థానంలో ఉంది. తర్వాత కాంగ్రెస్ రూ.1,421.90 కోట్ల విరాళాలను ఎన్‌క్యాష్ చేయడంతో పాటు నాల్గవ స్థానంలో ఉన్న…

Read More

ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేయడం మోదీ వల్ల కాదు

ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ముస్లింలకు 4శాతం రిజర్వేన్లు రద్దు చేస్తామని మోదీ, అమిత్ షా అంటున్నారు. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు రద్దు చేయడం మోదీ, అమిత్ షా వల్ల కాదు.. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు అమలు…

Read More