క్రికెట్ అభిమానులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు
-ఐపిఎల్-2024 క్రికెట్ పోటీలకు పటిష్ట భద్రతా -కమీషనర్ తరుణ్ జోషి మార్చి 27న ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో సన్ రైజర్స్ , ముంబై ఇండియన్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ త్వరలో జరగనున్న క్రికెట్ పోటీల నిర్వహణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్ల గురించి రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి నేరేడ్ మెట్లోని రాచకొండ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. డీసీపీలు, ఏసిపిలు సన్ రైజర్స్ టీమ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ తరుణ్ జోషి…