కొప్పుల కొట్లాట.. ఆస్తుల కొట్లాట.. రాజకీయ కొట్లాటగా మారింది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి చెల్లి వైయస్ షర్మిల కీలక పాత్ర పోషించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. దానికి దారి తీసిన కారణాలు అనేకం. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పదవి లేకపోవడం, తండ్రి ఆస్తిలో సరైన వాటా రాకపోవడం, అన్నతో విభేదాలు, కొప్పులు కొట్లాట, ఇలాంటివి ఎన్నో ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు. సాక్షి పేపర్లో నాకు వంతు, వాటా ఉంది. నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డనే అనే వరకు చాలా తీవ్రమైన పదజాలంతో మాట్లాడుతున్నారు. నీవు…