ఆయనో రాజకీయ శిఖరం

తప్పటం లేదు.. బాబుగారు మానసికంగా అత్యంత ధైర్యవంతుడు ఈయన క్లిష్ట సమయంలో ఒక సామాన్య కార్యకర్తగాను… నిర్ణయకర్త గాను వ్యవహరించ గల నేర్పరి. డార్విన్ సిధ్దాంతమైన మనుగడకోసం పోరాటం, తన ప్రస్థానంలో కూడా తప్పదని ఒక మెట్టుదిగిన సర్దుబాటు మనస్తత్వం కలవాడు. సామాన్య ప్రజలను ఆకట్టుకొనేంత మాటలమాంత్రికుడు కాదు. ఆ గారడీ ఆయనకు రాదు. ఎందుకంటే ఈయన చేతలమనిషి ఈయన ఎవరిని కించ పరచరు..కానీ ప్రస్తుత రాజకీయాల్లో ఇదే జగన్ దిశా నిర్దేశమవటం వలన కొంత ఆబాటలో…

Read More

గెలుపు తంత్రం.. మేనిఫెస్టో మంత్రం

ఎన్నికల గెలుపులో మేనిఫెస్టోల పాత్ర ఎంత ? (ఏఎన్‌ఎస్) మ్యానిఫెస్టో మీద రాజకీయ పార్టీలు ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటాయి. మేనిఫెస్టోల అంటే సింపుల్ గా చెప్పుకోవాలీ అంటే హామీలను గుమ్మరించడం.వాటిని నమ్మి జనాలు ఓటు వేస్తారు, అధికారాన్ని అందిస్తారు అని రాజకీయ పార్టీలు గాఢంగా విశ్వసిస్తూంటాయి.అందుకే అభ్యర్ధుల విషయంలో చేసే సీరియస్ కసరత్తునే ఎన్నికల మేనిఫెస్టో విషయంలో కూడా చేస్తూ ఉంటాయి. ఇక ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్లే ముందు మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దడం…

Read More

ఇదీ మన సమాజం తీరు..

గుడులు, మసీదులు, చర్చ్ , మఠాలు, కుల సంఘాల పేరిట కళ్యాణమండపాల నిర్మాణానికి ప్రభుత్వ భూములను అక్రమించి, చట్టాలు – నిబంధనలను ఉల్లంఘించి, భవనాలు – భవన సముదాయాలు నిర్మించుకొన్నా ప్రభుత్వం పట్టించుకోదు! ప్రజలు కూడా పట్టించుకోరు! ఇదీ మన సమాజం తీరు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో ఏడెనిమిది కోట్ల ప్రజా ధనంతో నిర్మించిన “ప్రజావేదిక”ను కూల్చేశారు. అది ఒక అక్రమ నిర్మాణమని, చట్టాలను – నిబంధనలను ఉల్లంఘించి కృష్ణా నది ఒడ్డున నిర్మించబడిందని…

Read More

రాజధాని విధ్వంసంపై మోడీ ఏనాడైనా స్పందించారా?

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు వెనుకబడ్డ రాయలసీమ – ఉత్తరాంధ్ర అభివృద్ధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసిందా? అందులో భాగంగానే ఏడు జిల్లాలకు, ఏడాదికి, జిల్లాకు రు.50 కోట్లు చొప్పున మూడేళ్ళిచ్చి, అటుపై ఆపేసిందా? మరి, ఇదే పథకం క్రింద తెలంగాణాతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లోని వెనుకబడిన జిల్లాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇదే రీతిలో నిధులను మంజూరు చేసింది కదా! కడప ఉక్కు కర్మాగారం లాభదాయకం కాదని కేంద్ర ప్రభుత్వం నిరాకరించిందా, లేదా?…

Read More

ట్రస్ట్ పాలిటిక్స్

నాలుగు రోజుల క్రితం ఇద్దరు తెలంగాణ జర్నలిస్టులు అమరావతి వచ్చారు. పాత పరిచయం ఉండడంతో ఎక్కడ అంటూ ఫోన్ చేశారు. చాలా రోజులు అయ్యిందని కలిసి, తాడేపల్లి బాలాజీ హోటల్ దగ్గర టీ తాగి రాజకీయాల గురించి కొద్దిసేపు మా అభిప్రాయలు షేర్ చేసుకున్నాం. ఈ సందర్భంగా వారు చెప్పిన మాటలు ఖచ్చితంగా రాజకీయాలను ఫాలో అవుతున్న ఎపి ప్రజలకు చేరాలి అని ఈ పోస్ట్…. ట్రస్ట్ పాలిటిక్స్ పై మా మాటలు సాగాయి. దీనికి కారణం…

Read More

మోదీకి ముఖం చెల్లలేదేమో?

మోదీ ప్రసంగంపై నా స్పందనేమిటని కొందరు మిత్రులు అడిగితే, 25 లోక్ సభ సీట్లపై కన్నేసి, “అవసరార్థం చేసిన ప్రసంగం” అన్న భావన నాకు కలిగిందని చెప్పాను. సభకొచ్చిన జనాన్ని హెలికాప్టర్ ద్వారా మరియు వేదిక మీద నుండి మోడీగారు వీక్షించారు కదా! ఆ జనం చేతుల్లో తన పార్టీ జెండాలు కనపడలేదేమో! అంటే, ఆ జనంలో తన పార్టీ వాళ్ళ శాతం పెద్దగా లేదని, తన కోసం వచ్చిన వాళ్ళు పెద్దగా లేరన్న భావన కలిగి…

Read More

మోదీనే మళ్లీ ప్రధానిని చేయడం భారతీయుల బాధ్యత

2024లో మోడీజీని అధికారంలోకి తీసుకు రావడం భారతీయులమైన మన బాధ్యత. ఎందుకో ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. 1947 నుండి నేటి వరకు భారతీయులమైన మన నుండి చట్టబద్ధంగా దాచిన కొన్ని వాస్తవాలు నెహ్రూ – గాంధీ స్వాతంత్ర్యం సమయంలో బ్రిటిష్ వారితో అధికార మార్పిడి ఒప్పందంపై సంతకం చేశారు, త్వరగా అధికారం పొందాలనే దురాశతో సంతకం చేసిన గోప్యత ఒప్పందం. షరతు ఏమిటంటే, 1947 నుండి 50 సంవత్సరాల పాటు భారతదేశం ఈ పత్రాన్ని బహిరంగపరచకూడదు. భారత…

Read More

ముద్రగడ పద్మనాభం చేరికకు ఏమైంది?

తమకు విద్య, ఉపాధి రంగాలలో తగిన రిజెర్వేషన్లు కల్పించాలని కోరుతూ కాపు కులస్థులు చేపట్టిన ఆందోళనకు నాయకత్వం వహించిన నేతగా ప్రసిద్ధులైన ముద్రగడ పద్మనాభం ఇప్పుడు వైసీపీ లో చేరడానికి సిద్ధమై పోయిన విషయం తెలిసిందే. ఈ దశగా, వైసీపీ నేతలు చంద్రశేఖర రెడ్డి, మిథున్ రెడ్డి తదితరులు కిర్లంపూడి వెళ్లి ఆయనతో చర్చలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. వాటి ఫలితంగా, ఈ నెల 14 వ తేదీ, అంటే… శుక్రవారం…. తన ఇంటివద్ద ఉదయం 8…

Read More

పవర్ స్టార్.. నచ్చేశావ్

(రవికుమార్) అతను నిజ జీవితంలోనూ రియల్ స్టార్! అతను చాలా మందికి అర్ధం కాడు! అందరిలెక్క అతనికి నిజ జీవితంలో, అందునా రాజకీయ రంగంలో నటించడం రాదు! సహజంగానే సిగ్గరి! కెమెరా ముందు కూడా చాలా సార్లు సిగ్గుతో మొహమాటపడి కొంత గ్యాప్ తీసుకుని షూట్ స్టార్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి! అతనంతే భ్రమల్లో ఉండడు! వాస్తవంలో జీవిస్తాడు, జీవిస్తుంటాడు! అందుకే అంత ఈజీగా అర్ధం కాడు! ఎక్కడ హెచ్చాలో, ఎక్కడ తగ్గాలో బాగా తెలిసిన వాడు!…

Read More

బీజేపీ… ఇటు నుంచి అటు

ఆంధ్రప్రదేశ్ లో గత ఆరేళ్లుగా జగన్ మోహన్ రెడ్డి రాజకీయాలను నిర్ద్వందం గా, ఏకపక్షం గా, నిర్మొహమాటం గా, ప్రత్యక్షం గా పరోక్షంగా గా సమర్థిస్తూ వచ్చిన బీజేపీ కేంద్ర నాయకత్వం…. ఇప్పుడు ఆయనను హఠాత్తుగా వదిలేసింది. వదిలేయడం తో పాటు, తనకు పుట్టు రాజకీయ, సామాజిక ప్రత్యర్థి అని జగన్మోహనరెడ్డి భావించే చంద్రబాబు నాయుడు తో జతకట్టింది. ఇది కలయో… వైష్ణవ మాయో… జనానికి అర్ధం కానంత పొలిటికల్ ట్విస్టు. 2018 లో బీజేపీ కౌగిలి…

Read More