కశ్మీర్‌-కన్యాకుమారి.. పొడవైన జాతీయ రహదారి – ఎన్‌హెచ్‌-44

– ఉత్తర-దక్షిణ భారతాన్ని కలిపే రహదారి – మొత్తం పొడవు 4112 కిలోమీటర్లు తెలంగాణలో 492 కి.మీ – ఏపీలో 260 కి.మీ – భారత మ్యాప్‌పై నిలువు గీత గీసిన తరహాలో జాతీయ రహదారి ( తులసీరావ్‌) ఎన్‌హెచ్‌-44 దేశంలోనే అత్యంత పొడవైన జాతీయ రహదారి ఇది. ఉత్తర-దక్షిణ భారతాన్ని కలిపే రహదారిగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది..కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌లో మొదలై.. పంజాబ్‌ , హరియాణా , దేశ రాజధాని దిల్లీ…

Read More

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు

– ఏప్రిల్ 16న విచారణకు రావాలని కేజ్రీవాల్ కు సమన్లు లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 16న విచారణకు రావాలని కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసింది. కొత్త మద్యం పాలసీ విషయంలో ప్రశ్నించాలని నోటీసుల్లో పేర్కొంది సీబీఐ. ఇప్పటికే ఈ కేసులో దేశ వ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రముఖులు అరెస్టయ్యారు. పలువురిని ఈడీ విచారించింది. మార్చిలో డిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్…

Read More

ప్రతిపక్షాలకు ఏమైనా ప్రత్యేక హక్కులు ఉన్నాయా?

-దర్యాప్తు సంస్థల ‘దుర్వినియోగం’పై పిటిషన్‌ -ప్రతిపక్షాలకు సుప్రీం షాక్‌ -విచారణ అర్హతపై ప్రధాన న్యాయమూర్తి అనుమానాలు రాజకీయ కుట్రలో భాగంగా సీబీఐ , ఈడీ వంటి సంస్థలను మోదీ సర్కారు దుర్వినియోగం చేస్తోందని కొంతకాలంగా ఆరోపిస్తున్న విపక్షాలకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ నేతృత్వంలో 14 రాజకీయ పార్టీలు వేసిన పిటిషన్‌ను విచారిచేందుకు సర్వోన్నత న్యాయస్థానం) నిరాకరించింది. ఈ కేసులో వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా సాధారణ మార్గదర్శకాలను రూపొందించడం ప్రమాదకరమని ప్రధాన న్యాయమూర్తి…

Read More

తల్లి కళ్ళముందే బాలుడును ఎత్తుకెళ్ళిన పులి

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో పులుల దాడులు భయాందోళనలు కలిగిస్తున్నాయి. జిల్లాలోని సావ్లి తాలూకా బోర్మాడ గ్రామంలో ఇంటి ముందు ఆడుకుంటున్న హర్షన్ కార్మాం గే(4) అనే బాలుడిని పెద్దపులి నోటకర్చు కుని తిస్కేళ్లిపోయింది, తల్లి చూస్తుండ గానే ఈ దారుణం చోటుచేసుకోవడం గమనార్హం.బాలుడి శరీర భాగాలు అడవిలో లభించాయి.

Read More

ఉల్లి కోసేందుకు వెళ్లిన రైతుల కళ్లల్లో నుంచి పురుగులు, గుడ్లు

– మహారాష్ట్రలో రైతుల వైచిత్రి మహారాష్ట్రలో ఓ విచిత్రమైన ఇన్సిడెంట్ వెలుగుచూసింది. ఉల్లి కోసేందుకు వెళ్లిన రైతుల కళ్లల్లో నుంచి పురుగులు, గుడ్లు బయటకు వచ్చాయి. దీంతో తమకేదైనా అవుతుందేమో అని ఆ రైతులు హడలిపోతున్నారు. దాదాపు 15 మంది రైతులు ఈ వింత సమస్యను ఎదుర్కొన్నారు. అహ్మద్నగర్ జిల్లా వాలన్ గ్రామానికి చెందిన కొందరు కూలీలు ఉల్లి పంటను కోసేందుకు చేనుకి వెళ్లారు. పక్వానికి వచ్చిన ఉల్లి మొక్కలను పీకుతుండగా.. కళ్లలో ఏది పడి.. మండినట్లు…

Read More

కేజ్రీవాల్‌తో చేసిన వాట్సాప్ చాటింగ్ నా దగ్గరుంది

-రూ.15 కోట్ల చొప్పున ఐదుసార్లు రూ.75 కోట్లు ఇచ్చా -బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర పార్క్ చేసిన రేంజ్ రోవర్ కారులో ఉన్న ఓ వ్యక్తికి రూ.15కోట్లు ఇచ్చా – సంచలనం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ మనీ లాండరింగ్ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్ మళ్లీ ఇంకో బాంబు పేల్చారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తనతో చేసిన వాట్సాప్ చాటింగ్ తన వద్ద ఉందని వ్యాఖ్యానించారు. ఆయనను కోర్టుకు తీసుకువెళుతున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన వీడియో…

Read More

పైకప్పు కూలి మెట్లబావిలో పడి 13 మంది మృతి

ఇండోర్‌ శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. మహదేవ్‌ మందిర్‌లో పైకప్పు కూలి మెట్లబావిలో పడి 13 మంది మృతి చెందారు..మరో 19 మందిని సురక్షితంగా కాపాడారు సిబ్బంది. మెట్లబావిపై స్లాబ్‌ వేసి గదిలా వాడుతున్నారు నిర్వాహకులు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. మృతుల్లో 10 మంది మహిళలు ఉన్నట్టు గుర్తించారు. పటేల్‌నగర్‌ ప్రాంతంలో ఉన్న మహదేవ్జులేలాల్ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. వేడుకలను చూసేందుకు కొందరు భక్తులు.. ఆలయ ప్రాంగణంలో ఉన్న…

Read More

ఏప్రిల్ 1 నుంచి సామాన్యుడికి పెద్ద షాక్

అనేక వస్తువుల ధరలు పెరుగుతాయి, అవి ఇవే! ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం సామాన్యులపై ప్రభావం చూపనుంది. అనేక వస్తువుల ధరలు ఖరీదైనవిగా మారతాయి మరియు దాని ప్రత్యక్ష ప్రభావం సామాన్యుల జేబుపై పడబోతోంది. దీంతో పాటు బడ్జెట్‌లో ప్రతిపాదించిన అన్ని రకాల పన్నులు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఏ వస్తువు ఎక్కువ ధర పలుకుతుందో, ఏది తక్కువ ధరలో ఉంటుందో…

Read More

15 రోజులు బ్యాంకులు బంద్

మార్చి 31వ తేదీతో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్ 1 కొత్త ఆర్థిక సంవత్సరంలో అనేక మార్పులు జరగనున్నాయి, ఈసారి ఏప్రిల్ నెల మొత్తం 15 రోజులపాటు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి, ఏప్రిల్ 1,2,4,5,7,8,9,14,15,16,18,21,22,23,30 తేదీలలో బ్యాంకు సెలవులు ఉండ ఉన్నాయి, బ్యాంకు కస్టమర్లు. మీకు బ్యాంకు పనులు ఉంటే సెలవులకు తగ్గట్టుగా ముందే ప్లాన్ చేసుకోండి..

Read More

6 నెలల్లో GPS ఆధారిత టోల్‌ వ్యవస్థ

– గడ్కరీ రాబోయే 6నెలల్లో GPS ఆధారిత టోల్‌ వ్యవస్థ తీసుకొస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ..ప్రస్తుతం ఉన్న టోల్ ప్లాజాల స్థానంలోనే వీటిని ఏర్పాటు చేస్తామని, వీటివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడంతోపాటు, ప్రయాణించిన దూరానికే ఫీజు వసూలు చేయడం వీలుపడుతుందని చెప్పారు. వాహనం ఆగకుండానే నంబర్‌ ప్లేట్లను రీడ్‌ చేసే ప్రాజెక్ట్‌పై ప్రస్తుతం రవాణాశాఖ పనిచేస్తోందన్నారు.

Read More