ఆజాద్ హింద్ సర్కార్ ఏర్పడింది ఈ రోజే
తెల్లవారి గుండెళ్లో గునపాలు దింపిన రోజు.. భారతదేశ చరిత్రలో ఓ మరుపురాని రోజు.. మరిచిపోలేని రోజు. బ్రిటిష్ పాలకులకు వణుకుపుట్టిన రోజు. తెల్లవారిపై పోరాడి గెలిచిన రోజు. అదే అక్టోబర్ 21. ఈ రోజుకు చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే సరిగ్గా ఈ రోజున అంటే 1943 అక్టోబర్ 21 ఈ రోజున ఆజాద్ హింద్ ఫౌజ్ అధినేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వతంత్ర భారతదేశ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీనిని జర్మనీ, జపాన్, ఫిలిప్పీన్స్,…