ఆజాద్ హింద్ సర్కార్ ఏర్పడింది ఈ రోజే

తెల్లవారి గుండెళ్లో గునపాలు దింపిన రోజు.. భారతదేశ చరిత్రలో ఓ మరుపురాని రోజు.. మరిచిపోలేని రోజు. బ్రిటిష్ పాలకులకు వణుకుపుట్టిన రోజు. తెల్లవారిపై పోరాడి గెలిచిన రోజు. అదే అక్టోబర్ 21. ఈ రోజుకు చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే సరిగ్గా ఈ రోజున అంటే 1943 అక్టోబర్ 21 ఈ రోజున ఆజాద్ హింద్ ఫౌజ్ అధినేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వతంత్ర భారతదేశ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీనిని జర్మనీ, జపాన్, ఫిలిప్పీన్స్,…

Read More

బెట్టింగులు, గ్యాంబ్లింగ్‌ ని చట్టబద్ధం చేయడం ఒక్కటే పరిష్కార మార్గమా మరి!

– ఎంపీ విజయసాయిరెడ్డి దేశంలో చట్టవ్యతిరేకంగానేగాక అక్రమ, ఆధునిక పద్ధతుల్లో జరుగుతున్న బెట్టింగులు, గ్యాంబ్లింగ్‌ పై శుక్రవారం మీడియాలో వచ్చిన వార్త తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ అనైతిక వ్యాపార ప్రక్రియలు లేదా కార్యకలాపాల ద్వారా ఏటా రూ.8.2 లక్షల కోట్ల మేర సొమ్ము అక్రమ క్రీడల బెట్టింగ్‌ మార్కెట్‌లోకి వస్తోందని స్వతంత్ర ఆలోచనాపరుల వేదిక ‘థింక్‌ ఛేంజ్‌ ఫోరం’ (టీసీఎఫ్‌) తన తాజా నివేదికలో వెల్లడించింది. దీని వల్ల ప్రభుత్వానికి రూ.2,29,000 కోట్లు పన్ను నష్టం…

Read More

బిచ్చగాడు చిల్లరతో ఐ ఫోన్‌ కొంటే..

‘ఎక్స్‌పెరిమెంట్‌ కింగ్‌’ అనే యూట్యూబ్‌ ఛానల్‌ ప్రయోగం (వాసు) ఐ ఫోన్‌ అంటే అందరికీ ఇష్టమే. కానీ, దాని ఖరీదు చూసి కొనడానికి సామాన్యులు వెనుకాడుతుంటారు. అదే ఓ బిచ్చగాడు ఐ ఫోన్‌ కొనడానికి వెళ్తే షాప్‌ నిర్వాహకులు అతణ్ని ఎలా చూస్తారు? ముందు లోపలికి రానిస్తారా? మొత్తం నగదు చిల్లర ఇస్తానంటే అంగీకరిస్తారా? ఇలాంటి ప్రశ్నలతో ఓ ప్రయోగం చేశారు ‘ఎక్స్‌పెరిమెంట్‌ కింగ్‌’ అనే యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వాహకులు. వారిలో ఒకరు బిచ్చగాడి వేషం వేసుకొని…

Read More

జర్మన్ అయితే ఏమిలే.. వైష్ణవజనతో హాయిలే..

గాంధీ జయంతి రోజున జర్మనీకి చెందిన కసాండ్రా మే ‘వైష్ణవ జనతో’ పాడిన వీడియోను ప్రధాని మోదీ తన వాట్సప్ ఛానల్లో షేర్ చేశారు. జర్మనీకి చెందిన కాసాండ్రా మే స్పిట్మన్ ‘ వైష్ణవ జనతో ‘ పాడిన వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం షేర్ చేశారు . “గాంధీ జీ ఆలోచనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులను ప్రభావితం చేస్తాయి! నేను ఇటీవల #MannKiBaat సందర్భంగా ప్రస్తావించిన కాసమే పాడిన “ వైష్ణవ జనతో ”…

Read More

ఏ సేవకైనా 112 కు డయల్ చేస్తే చాలు

ఇప్పటివరకు ఒక్కో సమస్యకు సంబంధించి ఒక్కో నంబరుకు ఫోన్ చేయాల్సి వచ్చేది. ఆ నంబర్ బిజీగా ఉంటే సమస్య అవతలి వారికి తెలిసేది కాదు. వెంటనే ఆ నంబరు గుర్తుకు రాని సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సేవలన్నింటినీ ఒకే నంబరు 112 కిందకు తీసుకొచ్చింది. ఇకపై ఏ సేవ కావాలన్నా ఆ నంబరుకు ఫోన్ చేస్తే సంబంధిత విభాగానికి కాల్ బదిలీ చేస్తారు. ఏదైనా అత్యవసర వేళల్లో పోలీసుల సహాయం కోసం…

Read More

భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

సామాన్యులకు షాక్.. దేశంలో 19 కిలోల గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేసే కోట్లాది మందికి పెద్ద షాక్ తగిలింది. ఈ రోజు నుండి అంటే అక్టోబర్ 1 నుండి 19 గ్యాస్ సిలిండర్ల ధర 200 రూపాయలకు పైగా పెరిగింది. కాగా గృహోపకరణ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు కనిపించలేదు. అయితే, ఐవోసీఎల్ వెబ్‌సైట్‌లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఆగస్టు 30న దేశ కేబినెట్ నిర్ణయం తీసుకుని దేశంలోని వినియోగదారులకు…

Read More

రైల్వే కూలీగా రాహుల్

కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ గురువారం మాస్‌ లుక్కులో కనిపించారు. దిల్లీలోని ఆనంద్‌ విహార్‌ రైల్వే స్టేషన్‌ లో కొద్దిసేపు కూలీగా పనిచేశారు..ఈ సందర్భంగా అక్కడి కూలీలతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. రాహుల్‌ తమను కలవాలని రైల్వే కూలీలు సామాజిక మాధ్యమంలో కోరిన వీడియో ఇటీవల వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీనికి రాహుల్‌ స్పందించారు. గురువారం ఆయనే స్వయంగా ఆనంద్‌ విహార్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి వారి సమస్యలను…

Read More

విజ‌న‌రీ లీడ‌ర్ బాబు అక్ర‌మ అరెస్టు ప్ర‌జాస్వామ్యానికి మాయ‌నిమ‌చ్చ

-మ‌హారాష్ట్ర సీఎం త‌న‌యుడు శ్రీకాంత్ షిండే, బీజేడీ, శివ‌సేన ఎంపీల ఆందోళ‌న‌ -నారా లోకేష్‌ని క‌లిసి సంఘీభావం ప్ర‌క‌టించిన ఎంపీలు రాజ‌కీయ క‌క్ష సాధింపుల కోసం విజ‌న‌రీ లీడ‌ర్ చంద్ర‌బాబుని అరెస్టు చేయ‌డం ప్ర‌జాస్వామ్యానికే మాయ‌నిమ‌చ్చ అని వివిధ పార్టీల ఎంపీలు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఢిల్లీలో బుధ‌వారం నారా లోకేష్ ని మహారాష్ట్ర సిఎం తనయుడు ఎంపీ శ్రీకాంత్ షిండే, శివసేన ఎంపీ శ్రీరంగ్ అప్పా బార్నే, బీజేడీ ఎంపీ పినాకి మిశ్రాలు ప‌రామ‌ర్శించారు. ఈ…

Read More

మన ఇంట్లోనూ విజయ్‌ ఆంటోనీ కూతుళ్లున్నారు.. జాగ్రత్త!

హీరో విజయ్ ఆంటోనీ కూతురు మాత్రమే కాదు.మనలాంటి ఇళ్లల్లో కూడా పిల్లలు డిప్రెషన్ కి గురవుతూ తీవ్రమైన మనోవేదనకు లోనవుతున్నారు. కారణాలు ఏవైనా కావొచ్చు కానీ మనం కనిపెంచిన పిల్లలు ఇలా ఆత్మహత్య చేసుకోవడం అంటే తల్లిదండ్రులకు ఎంత నరకమో తలచుకుంటేనే హృదయం ద్రవించి పోతుంది. అయినా మనం పిల్లలకు మంచి స్కూల్,బట్టలు,వస్తువులు,బొమ్మలు ,డబ్బులు ఇస్తే సరిపోతుంది,వాళ్ళు చక్కగా ఉంటారు అనే భ్రమలో ఉన్నాం. వీటన్నింటితో పాటు,వీటన్నింటికంటే విలువైన టైమ్ ని మనం తల్లిదండ్రులుగా పిల్లలకు ఇవ్వాలి….

Read More

జీ20 సదస్సు .. ప్రత్యేక ఆకర్షణగా కోణార్క్ చక్రం

జీ20 సదస్సు తొలి రోజు మార్నింగ్‌ సెషన్‌ విశేషాలను ప్రధాని మోదీ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఓ వీడియోను షేర్‌ చేశారు ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన భారత్ మండపంలో, ప్రధాని మోదీ అతిథులను స్వయంగా ఆహ్వానించారుఅమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తో పాటు బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్, జర్మనీ చాన్స్ లర్ ఓలఫ్ స్కాల్ట్, మారిషస్ అధ్యక్షుడిని కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మండపం దగ్గర ఏర్పాటుచేసిన కోణార్క్ చక్రం ప్రత్యేక…

Read More