ఆ తల్లి పేరు జిజియా బాయి.. ఆ కొడుకు పేరు శివాజీ

ఒక చిన్న పాప కిటికీలోనుండి చూస్తూ ఉందీ ఎవరో కొంతమంది దుండగులు పక్కనే ఉన్న శివాలయాన్ని ధ్వంసం చేస్తూ కనిపించారు వెంటనే ఆ పాప తండ్రి దగ్గరకు వెళ్లి ఎవరో శివాలయాన్ని ధ్వంసం చేస్తున్నారనీ అడ్డుకోవాలనీ కోరింది. ఆ తండ్రి పాపను దగ్గరకు తీసుకుని మనం మొఘలుల ఆదీనంలో ఉన్నామనీ అడ్డుకోవడం అసాద్యమనీ చెప్తాడు దానితో నిర్ఘాంతపోయిన ఆ పాప బాధగా వెనుతిరిగింది. పాప పెరిగి పెద్దది అయ్యింది పెళ్లి జరిగింది ఒక రోజున అత్తవారింట్లో గుమ్మం…

Read More

కుమారి ఆంటీ మీదనా?.. బాణమక్క వాగ్ధాటి మీదనా?

ఇప్పుడు మీడియా డిబేట్స్, ప్రజల చర్చలు, పేపర్ మెయిన్ హెడింగ్స్.. ఎవరిమీద… కుమారి ఆంటీ మీదనా? బాణమక్క వాగ్ధాటి మీదనా? రక్తి కట్టించే కుటుంబ నాటకం మీదనా? తుస్సు మనిపించే 30 కంటైనర్లు ఎపిసోడ్ మీదనా? రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ, లక్షల కోట్ల అప్పులు తీర్చ గలిగె, సంపద ను సృష్టించే ప్రణాళికల మీద కానీ, ఏమి విధివిధానాలను ఉపన్యసించకుండా, మా అన్న నాకు ఈ అన్యాయం చేశాడు… ఆ ఘోరాలు చేశాడు… అనే షమ్మి…

Read More

50 యేళ్లు పూర్తి చేసుకున్న గోదావరి ఎక్స్ ప్రెస్

-1974 ఫిబ్రవరి 1వ తేదీన ప్రారంభం -18 స్టేషన్లో ఆగుతుంది -ప్రయాణ దూరం 710 కిలో మీటర్లు -సగటు ప్రయాణ సమయం 12 గంటల 25 నిమిషాలు -17 బోగీలతో.. గంటకు 57 కిలో మీటర్లు -గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు కు సిల్వర్ జూబ్లీ వేడుకలు ప్రస్తుతం విశాఖ పట్నం – సికింద్రాబాద్ మద్య భారత దక్షిణ మద్య రైల్వే ఆధ్వర్యంలో నడుస్తున్న గోదావరి రైలు ప్రయాణం మొదలు పెట్టి 50 యేళ్లు పూర్తి చేసుకుంది….

Read More

హిందువులకూ హక్కులు ఉన్నాయి

-దేవాలయాలు పిక్నిక్ స్థలాలు కాదు -హిందూ ధర్మం అంటే నమ్మకం లేని హైందవేతరులకు -దేవాలయ ప్రవేశం నిషిద్ధం -మద్రాస్ హై కోర్ట్ చారిత్రాత్మక ఆదేశాలు తమిళనాడు లో హిందూ వ్యతిరేక ద్రవిడ ప్రభుత్వం గుప్పెట్లో ఉన్న హిందూ దేవాలయాల విషయం లో మద్రాస్ హైకోర్టు ధర్మాసనం చారిత్రాత్మక ఆదేశాలు జారీ చేసింది. “హిందువులకూ హక్కులు ఉన్నాయి. దేవాలయాలు పిక్నిక్ స్థలాలు కాదు. హిందూధర్మం అంటే నమ్మకం లేని హైందవేతరులకు దేవాలయ ప్రవేశం నిషిద్ధం” – మద్రాస్ హై…

Read More

స్నేహితుడు

దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకి, మండలానికి, ప్రాంతానికి కాపు, పాలకుడు అనగా రక్షకుడు వున్నట్లే ; దేహానికి, ప్రాణానికి కూడా రక్షకుడు వుంటాడు. ఆ వ్యక్తి కి ప్రాంతీయ బేధం లేదు. భాషా బేధం లేదు. లింగ బేధం లేదు. వయో బేధం లేదు వయో పరిమితి లేదు. మత బేధం లేదు. వర్ణ బేధం లేదు. ధనిక, పేద బేధం లేదు. ఆ వ్యక్తే ఆత్మ బంధువు. ఆజన్మాంతం ఆనంద క్రతువు. కష్టాలలో ఆదుకుంటాడు. సమస్యల వలయం…

Read More

మోడీ ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ సద్వినియోగం చేసుకోండి

మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సాధారణ కుటుంబాలకు భద్రత ఉండాలనే సంకల్పంతో రెండు ఇన్సూరెన్స్ పథకాలను అతి తక్కువ ప్రీమియంతో ప్రవేశపెట్టారు. ఆ ఇన్సూరెన్స్ స్కీములనుఇప్పటికే చేసుకున్న వారు కొంతమంది ఉన్నప్పటికీ, ఈ దేశంలో ఇంకా చేసుకోవాల్సిన వారు కోట్లలో ఉన్నారు. ఆ స్కీమ్ వివరములు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను 1. ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన ఈ ఇన్సూరెన్స్ పథకానికి 18 నుండి50 సంవత్సరంలో వయసు కలిగిన ప్రతి ఒక్కరూ అర్హులే. ఇందుకు…

Read More

హంస.. వర్షం నీళ్ళు మాత్రమే త్రాగుతాయి

ఈ సృష్టి లో నీటిని పాలను వేరు చేయగల సామర్థ్యం ఒక్క హంసలకు మాత్రమే కలదు. వీటి ఘన పదార్థ బక్షణము కలువ తూడులు, తామర తూడులు. చాతక పక్షులు ఇవి పడుతున్న వర్షం నీళ్ళు మాత్రమే త్రాగుతాయి. ఎంత దాహం వేసినా వర్షం వచ్చే వరకు ఆగుతాయి తప్ప యే నీళ్ళు త్రాగవు. వీటి ఆహారం.. వెన్నెలను పొడుచుకు తినుట. సేకరణ- శ్రీ శంకర విజయం గ్రంధం నుండి – చింతపల్లి వెంకటరమణ

Read More

భారత దేశం సాధించవలసిన ఘన కార్యములలో ఇంకా ముఖ్యమైనవి…

1. బంగారు నెమలి సింహాసనం తెప్పించడం. 2. కోహినూర్ వజ్రాన్ని సాధించటం. 3. భారత భూ భాగమయిన పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను పొందటం. 4. వ్యవసాయమునకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం. రైతులు వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకొనుటకు ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు 5. భారత దేశాన్ని సస్యశ్యామలం చేసే ఇంజనీర్, విజయవాడ మాజీ లోక్ సభ సభ్యుడు, మాజీ మంత్రి స్వర్గీయ. డా.కానూరు లక్ష్మణ రావు రూప కల్పన చేసిన నదుల…

Read More

మానవుడే మహనీయుడు

శిలను శిల్పంగా చేయటానికి శిల్పి కి కావలసిన సాధనాలు ఉలి, సుత్తి. శిలను చెక్కటానికి ఉలి; ఉలి మీద బలంగా దెబ్బ పడటానికి మద్దతుగా సుత్తి వాడతారు శిల్పులు. శిలను శిల్పంగా మార్చటానికి ఈ రెండు సాధనాలు శిల్పి కి నూటికి నూరుశాతం అవసరం. కానీ ఈ రెండు సాధనాలు శిల్పానికి అవసరమే కానీ ఇవి ఎటువంటి రూపాంతరం చెందటం లేదు. వాటి గొప్పతనాన్ని ఎవరూ కీర్తించటం లేదు. శిల్పులు పేరును గడిస్తున్నారు, మన్ననలను పొందుతున్నారు, పతకాలు…

Read More

అల్పులు కాదు .. అన్నదాతలు

కల్లా కపటం తెలియని రైతులపై రాజధాని కుట్రలెందుకు? రాజధాని కోసం ప్రాణ నినాదం చేస్తున్న అన్నదాతలకు అండగా నిలుద్దాం – అభినవ తుగ్లక్ తో అమరావతి రైతుల పోరాటం అజరామరం పంట పొలాలను పసిపాపల్లా చూసుకుంటూ..కుటుంబ కోసం అహర్నిశలు పని చేయడమే తప్ప ఆ తల్లులు ఏ రోజు ఊరు దాటింది లేదు.. రాష్ట్రానికి మేలు జరుగుతుందంటే నమ్మి మనస్ఫూర్తిగా బంగారం పండే భూములను ప్రభుత్వానికి ఇచ్చారు కానీ ఆ అన్నదాతలకు ఏ కల్లాకపటం తెలియదు.. నమ్మకద్రోహం,…

Read More