మా మాష్టారు

అఖండ విజ్ఞాన తరువులు, ప్రచండ విజ్ఞాన ధనువులు,ఆదర్శ గురువులు మాలాంటి ఎందరో విద్యార్ధులకు మార్గదర్శనం చేసి, బాధ్యతలను గుర్తెరిగి మసులుకునే వారిగా తీర్చిదిద్దినవారు మా మాష్టారు… బాధ్యత గల ఒకపౌరునిగా తీర్చిదిద్దడంలో తండ్రిగా… ప్రేమామృతాన్ని కురిపించే కన్నతల్లిగా ఒడిదొడుకుల సమయంలో అక్కున చేర్చుకునే తోబుట్టువుల్లా.. ఆపద సమయాల్లో వెన్నెంటి ఉండే మిత్రుడిలా…. ఇలా విభిన్న పాత్రల ఏకస్వరూపధారుడే గురువు…! అటువంటి గురువులలో ప్రధమ తాంబులం ఇవ్వతగ్గవారు మా మాష్టారు..! “ఉన్నత విలువలతో కూడిన విద్యను, కష్టతరమైన పాఠ్యాంశాలను,…..

Read More

హిందువుల ఆత్మ “జై శ్రీరామ్”

హిందువుల ఆత్మగౌరవానికి నిదర్శనం జైశ్రీరామ్.. హిందూ చైతన్యానికి ప్రతిరూపం జైశ్రీరామ్.. ఆధ్యాత్మికతకు అర్థం జైశ్రీరామ్.. యుగయుగాలుగా తరతరాలుగా ప్రతి ఒక్కరూ జపించే తారక మంత్రం జైశ్రీరామ్.. భక్తికి శక్తికి ప్రతిరూపం జైశ్రీరామ్.! కూటి కోసమో, కూలి కోసమో, కడుపు నింపుకునేందుకు కోసమో చేసే నినాదం కాదు జైశ్రీరామ్.! పరమ పవిత్రమైన మంత్రం జైశ్రీరామ్.. అన్నిటికీ మించి హిందువుల హృదయ నాడి జైశ్రీరామ్. సర్వ జగత్తుకు (మానవాళికి )ఆదర్శ పురుషుడు శ్రీరాముడు. ఓ రాజుగా.. ఓ కుమారుడిగా.. ఓ…

Read More

ఓటు సిరా చెరిగిపోదులే!

– వేలిపై చుక్క వెనుక ఇదీ కథ – అది చెరిగిపోదు – 1950 ల్లోనే పేటెంట్‌ – తయారీలో చాలా సీక్రెట్‌ -ఇక్కడి సిరా 29 దేశాలకు సరఫరా (వెంకట్) ఎన్నికల పోలింగ్‌లో ప్రతి ఒక్కరి వేలికీ సిరా చుక్క పెడతారు తెలుసు కదా? ఎన్నికల్లో ఓటరు తన ఓటు హక్కు వినియోగించు కున్నాక మళ్లీ ఓటేసి రిగ్గింగ్‌కు పాల్పడకుండా అదో ప్రత్యేక ఏర్పాటు. ఒక్కసారి సిరా గుర్తు వేలిపై పడితే.. కొన్ని వారాల పాటు…

Read More

తైవాన్ దేశస్తులు భారతీయులను ఎందుకు ద్వేషిస్తారు?

తైవాన్ లో ఒక ఏడాది పాటు గడిపిన ఒక భారతీయునికి చాలా మంది తైవాన్ ప్రజలు స్నేహితులయ్యారు. కానీ వాళ్ళు అతనితో సన్నిహితంగా ఉండకపోవడం అతను గమనించాడు. అతని స్నేహితులెవరూ ఏ రోజూ అతనిని తమ ఇంటికి పిలిచి టీ ఇచ్చిన పాపాన పోలేదు. ఇదంతా అతనికి వింతగా అనిపించింది. తనతో ఎక్కువగా మాట్లాడే ఒక స్నేహితుడిని ఈ సంగతి అడిగాడు. తన భారతీయ మిత్రుని గోడు విన్న ఆ తైవాన్ స్నేహితుడు ముందుగా కొంచెం తటపటాయించి,…

Read More

“ది స్టాండింగ్ బాయ్ ఆఫ్ నాగసాకి”

అనేది 1945లో జపాన్‌లోని నాగసాకిలో ఆగస్ట్ 9న ఆ నగరంపై అణుబాంబు దాడి జరిగిన కొద్దిసేపటికే తీసిన చారిత్రాత్మక ఛాయాచిత్రం…. ఆ ఛాయాచిత్రంలో సుమారు 10 ఏళ్ల బాలుడు చనిపోయిన తన తమ్ముడిని తన వీపు మీద పట్టీతో కట్టి మోస్తున్నాడు. శ్మశానవాటిక వద్ద తమ్ముడికి దహన సంస్కారం చేయడానికి తన వంతు కోసం వేచి ఉన్నాడు. ఒక సైనికుడు ఆ బాలుడ్ని గమనించి, “నువ్ అలసిపోతావ్ చనిపోయిన పిల్లవాడిని ఎంత సేపు మొస్తావ్ కింద ఉంచమని”…

Read More

పబ్లిక్ ప్లేసుల్లో మొబైల్ చార్జింగ్ పాయింట్లను వాడొద్దు

-బహిరంగ ప్రదేశాల్లోని చార్జింగ్ పోర్టులతో జ్యూస్ జాకింగ్ ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరిక -ఫోన్లలో మాల్‌వేర్లు చొప్పించి వ్యక్తిగత డేటా చోరీ చేస్తారని వార్నింగ్ -చార్జింగ్ కోసం పవర్ బ్యాంక్ వంటి ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలని సూచన (శివ శంకర్. చలువాది) రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఎయిర్ పోర్టుల వంటి పబ్లిక్ ప్లేసుల్లో ఉండే మొబైల్ చార్జింగ్ పాయింట్లను వీలైనంత వరకూ వినియోగించొద్దని కేంద్రం దేశ ప్రజలను తాజాగా హెచ్చరించింది. ఈ పోర్టుల ద్వారా సైబర్ క్రిమినల్స్…

Read More

భారత్‌లో సీఏఏ.. వాస్తవాలు, వాగుళ్లు

కాలు తొక్కినప్పుడే కాపురం సంగతి తెలిసిపోతుందంటారు. 1947 నాటి దేశ విభజన తొలి క్షణాలలోనే పాకిస్తాన్‌లో మిగిలిన మైనారిటీల భవిష్యత్తు తేలిపోయింది. హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు భారత్‌ వైపు చూడక తప్పని పరిస్థితి వచ్చింది. దీనిని గాంధీజీ, ప్రథమ ప్రధాని నెహ్రూ, తొలి హోంమంత్రి సర్దార్‌ పటేల్‌, జనసంఫ్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ శ్యామాప్రసాద్‌ ముఖర్జీ 75 ఏళ్ల క్రితమే ఊహించారు. ఆ దేశాల నుంచి వచ్చిన ఈ ‘చరిత్ర శాపగ్రస్థుల’ను ఆదుకోవాలనే గట్టిగా…

Read More

ఐపీఎల్ తో సామాన్య జీవితాలు బుగ్గిపాలు

-నిర్వీర్యం అవుతున్న యువత -ఆట తక్కువ జూదం ఎక్కువగా మారిన ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది భారతదేశంలోని ఒక ప్రొఫెషనల్ ట్వంటీ20 క్రికెట్ లీగ్. ఇది 2008లో బిసిసిఐ స్థాపించబడింది. ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన మరియు లాభదాయకమైన క్రికెట్ లీగ్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది. భారతదేశంలోని ఎనిమిది నగరాలకు ప్రాతినిధ్యం వహించే ఎనిమిది జట్లు ఉన్నాయి. టోర్నమెంట్ ప్రతి సంవత్సరం మార్చి నుంచి మే వరకు జరుగుతుంది. ఐపీఎల్ యొక్క ఉద్దేశ్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ…

Read More

మట్టి కుండలో నీరు తాగితే ప్రయోజనాలు

సమ్మర్ సీజన్ వచ్చేసింది.. చల్లటి నీరు తాగేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. కానీ ఫ్రిజ్‌కు బదులు మట్టి కుండలో నీరు తాగితే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. మట్టి కుండలో నీరు సహజంగా రుచిగా ఉంటాయి. ఆ నీరు తాగితే గ్యాస్, అసిడిటీ, శ్వాస కోశ సమస్యలు రావని, జీర్ణ క్రియ కూడా మెరుగవుతుందని చెబుతున్నారు. ఈ నీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్ నుంచి తప్పించు కోవచ్చు.. జిడ్డు, మొటిమల నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు.  

Read More

కర్మ యొక్క చట్టం

కొన్నేళ్ల క్రితం, జస్టిస్ రంగనాథ్ మిశ్రా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు, ఒడిశాలో పూరీలోగల న్యాయ కళాశాలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించబడ్డారు. అయన కాలేజీ ఫంక్షన్‌కి వెళ్లే ముందు రోజు పూరీ జగన్నాథ ఆలయానికి వెళ్లాడు. జగన్నాథుని దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా, సింహద్వారం దగ్గర ఎవరో “రంగనాథ్ బాబు” అని చాలాసార్లు పిలవడం విన్నారు. ఇంత పెద్ద స్వరంతో తనని ఎవరు పిలుస్తున్నారు! అది కూడా గుడి ద్వారం దగ్గర! అది తననేనా లేక ఇంకెవరినైనా…

Read More