పిల్లలను ఏసీ గదిలో పడుకోపెట్టకండి
ఎండలు ఎక్కువగా ఉన్నాయని పిల్లలను ఏసీ గదిలో పడుకోబెట్టకూడదు. ఈ కాలంలో చాలా మంది వేసవి వస్తే చాలు ఏసీని ఆఫ్ చేయరు. శిశువులను కూడా ఏసీ గదుల్లో పడుకోబెడతారు. ఇది చాలా ప్రమాదకరం. ప్రస్తుతం వేసవి కాలం కొనసాగుతోంది. దీంతో చాలా మంది తమ ఇళ్లలో ఏసీని ఎక్కువగా వాడడం చేస్తుంటారు. భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయి. దీనితో ఏసీని వాడడం చాలా మంది ఇళ్లలో ఆనవాయితీగా వస్తోంది. అయితే…