శాస్త్ర వేత్తలకే అర్థంకాని శివాలయాలు

మహానంది : శివలింగ అడుగునుండి వచ్చే నీటితో కొన్నివేల ఎకరాలు పంటభూమి పండుతున్నది. బయట ఉండే కొనేరులో గుండుసూది వేసినా కనపడుతుంది. ఎంత చలికాలంలో కూడా కొనేరులో నీరు గోరు వెచ్చగా ఉంటుంది. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం: (కందుకూరు కనిగిరి మధ్య ) కె. అగ్రహారంలోని కాశీ విశ్వేశ్వర దేవాలయం లోని శివలింగం క్రిందనుండి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు 14 గ్రామాలకు తాగునీరుగా వాడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీ బుగ్గా రామేశ్వరాలయం:  ఈ…

Read More

ఆధ్యాత్మికతలో ఉన్న పరమ రహస్యం

దైవాన్ని గుర్తించి, నోరెత్తకుండా తన పని తాను చేసుకుపోవడమే ఆధ్యాత్మికతలో ఉన్న పరమ రహస్యం. చాలామంది సాధకులు భగవంతుణ్ని తెలుసుకున్న తరవాత మౌనం వహించారు. ఎందుకు? ఈశ్వరుడు ఆడిస్తున్న నాటకాన్ని సాక్షిగా చూస్తూ లోపల పరమానందాన్ని వాళ్లు పొందుతున్నారు. ఇది నిజమా, ఇదే నిజమా? శాస్త్రాలు, గురువులు ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నప్పుడు- విశ్వసించాలి మరి. అన్ని అనుభవాలూ మనకు సూటిగా లభించవు. ఇతరులకు లభించిన దాన్ని ప్రాతిపదికగా తీసుకుని రుజువు చేసుకోవాలి. దీనికి విశ్వాసం కావాలి….

Read More

కర్మ.. కర్మ తోనే నశిస్తుంది

గంగలో స్నానమాచరిస్తున్న ఒకరికి ఒక సందేహం వచ్చింది… వెంటనే గంగానదినే అడిగాడట. “అమ్మా! ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు. వారి వారి పాపం వదిలేస్తున్నారు. మరి ఇందరి, ఇంత పాప భారం ఎలా మోస్తున్నావు తల్లీ… అని. అందుకా తల్లి “నాయనా నేనెక్కడ ఆ పాపభారం మోస్తున్నాను? అవి అన్నీ తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నాను” అని బదులిచ్చిందట. వెంటనే, అయ్యో అన్ని పుణ్యనదులు ఇంతేకదా… పాపాలన్నీ సముద్రంలోనే కలిపేస్తే ఆ సముద్రుడు ఎలా…

Read More

సంధ్యాదీపానికీ లక్ష్మీదేవికీ సంబంధమేమిటి?

‘సంధౌ భవా సంధ్యా, సంధ్యాయాం దీపః సంధ్యాదీపః’ అని వుత్యత్పత్తి. ప్రతిరోజుకీ రెండు సంధ్యలు వస్తాయి. రాత్రి చంద్రుడు అస్తమించడానికీ, పగటి సూర్యుడు ఉదయించ డానికీ నడుమ ఉండే సంధ్యని ప్రాతస్సంధ్య లేదా ఉదయ సంధ్య అంటారు. అదేవిధంగా పగటి సూర్యుడు అస్తమించడానికీ రాత్రి చంద్రుడు ఉదయించడానికీ నడుమన ఉండే సంధ్యని సాయం సంధ్య అని అంటారు. ‘సంధ్యాదీప’మనే మాట ఈ రెండు సంధ్యలలో సాయంసంధ్యకి సంబంధిం చిందే తప్ప ఉదయ సంధ్యకి సంబంధించింది కాదు. ఉదయ…

Read More

శంఖ గుండం

– నీరు ఎలా వస్తుంది? నేటికీ అంతుపట్టని రహస్యం. అద్భుతం ….మహా అద్భుతం భాగల్పూర్ కు 45 కిలోమీటర్ల దూరంలో “బాంకా” జిల్లాలో మందార పర్వతం ఉంది. మందార పర్వతంలో “శంఖగుండం” ఉంది. ఈ శంఖ గుండం సంవత్సరంలో 364 రోజులు దాదాపు 70 నుంచి 80 అడుగుల వరకు నీటితో నిండి ఉంటుంది. మహాశివరాత్రి గడియలలో ఈ గుండంలో నీరు మొత్తం మాయమౌతుంది, గుండం అడుగున ఉన్న “పాంచజన్య శంఖం” భక్తులకు దర్శనమిస్తుంది. మహాశివరాత్రి గడియలు…

Read More

ఇదే ధర్మం!

ఎలుక కొన్ని రకాల పురుగులతోపాటు ఆహార ధాన్యాలు కూడా తింటుంది. పురుగుల్ని తిన్న నోటిని మనం తినే ఆహార పదార్ధాలలో పెడితే, అది అనారోగ్యానికి కారణం అవుతుంది. అందువల్ల తరుముతామే తప్ప శత్రు మతస్తుల లాగా చంపమే?! వినాయకుడిని పూజిస్తాం కాబట్టి.. వినాయకుడితో పాటు ఉండే ఎలుకను మూషికం అని సంస్కృతంలో శంభోదించి పూజిస్తాం. ముషీకాయ నమః అంటాం గానీ ఎలుకాయ నమః అనము. నాగ దోషం వల్ల సంతాన యోగం కలగదని హిందువుల నమ్మకం. అందువల్ల…

Read More

“మోరియా” అంటే ఏమిటి.?

వినాయక చవితి వేడకల్లో ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నినదిస్తాం. కానీ మోరియా అనే మాటకు అర్ధం ఎవరికి తెలియదు. మరి మోరియా అనే మాట నినాదంగా ఎలా మారింది? ఆ పదానికి గల అర్థం ఏమిటి ? దాని వెనక ఉన్న అసలు కథ ఏమిటో తెలుసుకుందాం.. మోరియా అసలు కథ 15వ శతాబ్దంలో ‘మోరియా గోసాని’ అనే సాధువు ఉండేవాడు. అతను మహారాష్ట్రాలోని పుణెకు 21 కి.మీ. దూరంలో చించ్ వాడి అనే గ్రామంలో…

Read More

పూజ గదిలో దేవతా మూర్తులు

– ఏది జరిగినా నా మంచికే అదో చిన్న పల్లెటూరు. పట్టుమని పది బ్రాహ్మణ కొంపలు కూడా లేవు. ఉన్నవాళ్లందరికీ వాళ్ళ పెద్దలు ఇచ్చిన ఆస్తులు ఉండడంతో వాటిని వదలలేక అక్కడే స్థిరపడి పోయారు. శాస్త్రిగారు ఆ ఊరి పండితులు. పరమ నిష్ఠాగరిష్టుడు. వాళ్ళ తాతముత్తాతల నుంచి వస్తున్న శివపంచాయతనం వుండేది. శాస్త్రిగారు రోజూ నమక చమకములతో శివునికి అభిషేకముచేసి శ్రద్దగా పూజచేస్తూ వుండేవారు. ఆయన భార్య పేరు శ్రద్ధాదేవి. అమ్మగారికి వంటలు చేయడం బాగా వచ్చు….

Read More

శ్రీరాముడు నడచిన దారుల్లో

(ఒక పరిశోధనా పత్రం) శ్రీ రాముడు సీతా లక్ష్మణ సమేతుడై అయోధ్య నుంచి బయలుదేరి మొదట అక్కడికి 20కి. మీ దూరంలోని తమసా నదీ తటాన ఉన్న మాండా అనే ప్రాంతాన్ని చేరుకున్నారు. ఆ తరువాత గోమతీ నదిని దాటి సరయూ తీరాన్ని చేరుకున్నారు. ఆ తరువాత తమ కోసల దేశపు సరిహద్దులు దాటుతూ నిషాద రాజైన గుహుని సహాయంతో గంగను దాటి ప్రస్తుత అలహాబాదుకు 20 కి.మీ దూరంలోని నిషాద రాజ్యంలోని శృంగవేరపురం చేరుకున్నారు. ఆ…

Read More

ఆ నంది మహత్యం చూడతరమా?

అనంతపురం జిల్లా రామగిరి మండలము రామగిరికి దగ్గరలో ఈ నందీశ్వరుడు ఉన్నాడు. అక్కడే కాలభైరవ స్వామి గుడి కూడా ఉన్నదట. నంది నోటి నుండి వచ్చేనీరు తాగడానికే కాకుండా, పొలాలకు వెళుతుందంట పంటలు కూడా పండిస్తారు. ఇంతటి మహత్తరమైన 2000 ఏళ్ల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రము మనకు దగ్గరలో మనకు తెలియక పోవడము ఆశ్చర్యము కలుగక మానదు. ఇటువంటి మహిమాన్విత క్షేత్రాన్ని ఒక్కసారైనా దర్శించి, ఆ పరమేశ్వరుని కృపా కటాక్షములు పొందవలసిందే. జై నందీశ్వర. – జానకీదేవి…

Read More