జాతక దోషాలు ఎలా ఉంటాయి?

మానవుడి జాతక చక్రాలలో పైకి దోషాలు ఏమీ కనిపించకపోయినప్పటికీ.. వారు అనేక బాధలతో, సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. నిజానికి జన్మ సమయానికి రాశిచక్రంలో కొన్నిసార్లు దోషాలు వెంటనే గోచరించవు. జాతక చక్రాన్ని చాలా లోతుగా పరిశీలించాలి. జన్మ సమయానికి 40 రోజులు ముందు నుంచి ఉన్న గ్రహస్థితులను కూడా పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. రాశిచక్రంలో కంటికి కనపడే దోషాలను దృష్ట దోషాలు అంటారు. కంటికి కనపడని దోషాలను అదృష్ట దోషాలు అంటారు. ఈ దోషాలు పితరుల నుంచి…

Read More

ఒంటి బ్రాహ్మణుడు ఎదురు వస్తే అది మంచి శకునం కాదా ?

చాలా మంది ఆఖరికి బ్రాహ్మణులతో సహా ఈ అపోహ ఉంది.అసలు తోటి బ్రాహ్మడు [ అతను వేద పండితుడే కానక్కరలేదు అసలు అతడు బ్రాహ్మడు అయితే చాలు చుట్టమైనా పక్కమైనా ] ఎదురు వచ్చినా సరే వెంటనే అపశకునం అంటూ వెనక్కి వెళ్ళి పోతారు.ఈ అపోహ చాలా తప్పు అని వాళ్ళు గ్రహించరు.నిజానికి అది ఒంటి బ్రాహ్మణుడు ఎదురోస్తే దాన్ని అపశకునంగా భావించి అలా వెనక్కి వెళ్ళమని కాదు అర్ధం. పూర్వం గురుకులాల్లో ప్రతీ రోజు గురువుగారు…

Read More

నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శించడం వెనుక రహస్యం!

శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమేశ్వరునికంటే ముందుగా నందినే దర్శించుకుంటాం. కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచీ పరమేశ్వరుని చూస్తే, మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టాలని చెప్పుకొంటారు. నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనకి అంత ప్రాముఖ్యతా.,పరమేశ్వరుడికి అనుంగుభక్తుడు నందీశ్వరుడు. అందుకనే ఆలయకారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు. ప్రతి శివాలయంలోనూ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం వుంటుంది. ఆలయంలోని మూలవిరాట్టు దర్శనం చేసుకొనే సమయంలో మనస్సుని భగవంతునిపై కేంద్రీకరించాలి. అందుకే గర్భాలయంలో చాలా చిన్న అఖండదీపారాధన…

Read More

దానం వల్ల కలిగే పుణ్యం విలువ తెలుసా?

కాశీకి చేరుకున్నారు ఒక జంట. కొన్నేళ్ల తరువాత వారికి ఒకమ్మాయి పుట్టింది.చిన్నప్పుటి నుండి శివారాధనలో మునిగింది అమ్మాయి.భక్తిలో ఆ ఈశుడినే ఆకట్టుకుంది అని చెప్పొచ్చు.ఆమె కాశీకి దైవదర్శనానికి వచ్చిన వారికి అన్నదానం చేస్తూ ఉండేది.అమ్మ అనారోగ్యంతో చనిపోయింది, తండ్రి తోడుగా ఉన్నాడు.ఆయన అమ్మాయికి పెళ్లి చేయాలని ప్రయత్నించగా ఆమె ‘వివాహం చేసుకోను,ఇలాగే దైవారాధనలో కాలం గడిపేస్తాను!’ అని చెప్పింది. ఆమె కాశీలో ఒక నీటి తొట్టెను కట్టించింది. దాహంతో ఉన్న ప్రతి ఒక్కరు అక్కడకు వచ్చి దాహం…

Read More

నందికేశ్వర వ్రత కథ

ఒక నాడు పార్వతి శివుని పాదములు పట్టుచుండగా ఆతడామె చేతులుకఠినంబుగ నున్నందున తనపాదములనుపట్టవలదనెను. పార్వతి తన చేతులెందుకు కఠినముగానున్నవో తెలపవలసినదని అడుగగా హరుడామె ’పరోపకారము’ చేయలేకపోవుటచే నట్టి కాఠిన్యపుహస్తములు వచ్చెననియు నవి మృదుత్వము నొందుటకు నీళ్ళాటిరేవున వేడి నీళ్ళతో వచ్చుపోవువారికి తలంటి నీళ్ళు పోయించమని చెప్పెను. పార్వతి భర్త ఆజ్ఞతో అట్లు చేయుచుండగా నొక పేదరాలువచ్చి ఆమెతో తలంటి నీళ్ళు పోయించుకుని వెళ్ళుచుండగా నామెపై దయదలచి పార్వతి సంపద నిచ్చెను. నాటినుండి ఆ పేదరాలు ధనవంతురాలై గుమ్మములోనికి…

Read More

చంద్రుని రథం

సూర్యునికి ఉన్నట్లే, చంద్రునికి కూడ గొప్ప ప్రకాశమానమైన ప్రామాణికమయిన రథం ఉంది. మూడు చక్రాలతో – ఉదకగర్భం నూంచి పుట్టిన మల్లెమొగ్గల్లా తెల్లని గుర్రాలను పూంచినరథం చంద్రునిది. ఈ రథంనకు ఇవి రెండువైపులా చెరో ఐదు ఉన్నాయి. ధ్రువుడీ చంద్రరథాన్ని కూడా అదుపుచేస్తూ, మండలాకారంలో నక్షత్రవీధిలో సంచరింప జేస్తున్నాడు. ఇవి ఇట్లే కల్పాంతం వరకు ఉంటాయి. సూర్యకిరణాల లాగానే, చంద్రకిరణాలకూ తరుగుదల – పెరుగుదల లున్నాయి. దేవతలచేత పానం చేయబడి క్షీణదశ పొందిన చంద్రబింబాన్ని దీప్తిమంతుడై రవి…

Read More

ఆది శంకరాచార్య: వ్యక్తిత్వం-తత్వం

1. శంకరాచార్యుడి తల్లిదండ్రులెవరు ? అతనెప్పుడు పుట్టాడు ? ఎక్కడ పుట్టాడు ? ఏమేమి చేశాడు ? ఏమి వ్రాశాడు ? ఎప్పుడు మరణించాడు ? ఎక్కడ మరణించాడు ? ఎలా మలం : ఉడు ” అతని శవాన్ని ఏమి చేశారు ? పూడ్చిపెట్టారా ? దహనం చేశారా ? ఎక్కడ ? అంత్యక్రియలు ఎక్కడ జరిపారు ? సమక్షంలో ఎవరున్నారు? శ్రాద్ధం ఎవరు, ఎలా, ఎక్కడ పెట్టారు ? లేక శ్రాద్ధం జరగనే లేదా…

Read More

హరహర మహాదేవా.. ఒక్కసారి దిగిరావా..!

అమృతం కోసం చేస్తే పాలసముద్రమధనం ముందుగా వచ్చిందట గరళం.. దేవదానవుల్లో సృష్టిస్తూ గందరగోళం.. నురగలు కక్కుతూ ఉప్పొంగుతున్న హాలాహలం.. పదునాలుగు లోకాల్లో కోలాహలం.. ఇది వినాశానికేనా.. సురాసురుల పంతం సృష్టి అంతానికేనా.. అంతటి నారాయణుడే అయోమయానికి గురైన వేళ విధాత మోమునే తప్పిన కళ ఓ వైపు పిశాచాల ఊళ.. ఇది విలయమే.. కోరి తెచ్చుకున్న ప్రళయమే.. సృష్టి మొత్తం ఎవరికి మొక్కేది…! లోకానికి దిక్కేది..!? హరి సైతం హరహరా నీవు వినా రక్షకుడెవ్వరు.. అన్న విపత్కర…

Read More

కర్మఫలం

ఒక అడవిలో కొంతమంది ఆటవికులు ఒక గుడి కట్టుకున్నారు. వారికి రాతి విగ్రహాలు దొరకవు కనుక ఒక చెక్క దుంగని విగ్రహంలా చేసి పసుపు కుంకుమలు అలిమి వస్త్రం కప్పి దానికే పూజలు చేసేవారు. అమ్మవారు కూడా ప్రసన్నమై కోరిన కోర్కెలు తీర్చేది. ఆగుడికి ఒక పూజారిని మాట్లాడి నిత్యం పూజలు చేయించేవారు. అతడు అక్కడికి 5మైళ్ళ దూరం నుండి రోజు వచ్చి పూజలు చేసి వెళుతూ ఉండేవాడు. ఒక్కనాడు కూడా విసుక్కోలేదు.. ఇది ఇలా జరుగుతూ…

Read More

ఏ పరిస్థితుల్లో అయినా ధర్మాన్ని వదులుకోకూడదు

మహాభారతంలోని ప్రముఖులైన ఇద్దరు మహోన్నతులు – కృష్ణుడు, కర్ణుడు మధ్యన ఒకసారి మంచి చర్చ జరిగింది. కర్ణుడు కృష్ణుడుని అడిగాడు… నేను పుట్టీపుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది. అశాస్త్రీయమైన జన్మను పొందడం అనేది నా తప్పా..కాదే.. ద్రోణాచార్యులు నాకు విద్య నేర్పేటందుకు నిరాకరించారు..ఎందుకంటే నేను క్షత్రియుని కాను అన్న కారణంతో. పరశురాముడు నాకు విద్యనైతే నేర్పారు కానీ నేను క్షత్రియుడిగా గుర్తింపబడేవరకూ, ఆ విద్యనంతా మరిచిపోయేలా నాకు శాపం పెట్టారు. పొరపాటున నా బాణం ఒక…

Read More