రవిప్రకాశ్ మీడియా లాంచ్ .. ఫిబ్రవరి 20న ప్రకటన?

TV 9 ఫౌండర్-ఛైర్మన్ రవిప్రకాశ్ కొత్త మీడియా ప్రకటన త్వరలోనే ఉన్నదని తెలుస్తోంది. టెలివిజన్, న్యూస్ పేపర్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తామని చెప్తున్న రవిప్రకాశ్ బృందం ఏడు భారతీయ భాషల్లో కొత్త మీడియా సృష్టించటానికి రంగం సిద్ధం చేసుకుంది. 18 సంవత్సరాల క్రితం TV 9ను స్థాపించి, దేశంలోనే నెంబర్ వన్ న్యూస్ నెట్ వర్క్ గా మలచిన టీమ్ ఇప్పుడు కొత్త పోకడలతో, సాంకేతిక మార్పులతో ఈ మీడియాకు రూపకల్పన చేయబోతున్నట్టు తెలుస్తోంది. మిడిల్…

Read More

ఇక దేశంలో నంబర్ వన్ రిచెస్ట్ పర్సన్ అదానీ

– ధనవంతుల జాబితాలో అంబానీ డౌన్ భారతదేశంలో అత్యంత సంపన్నుడు ఎవరు అంటే దాదాపు అందరూ ముఖేష్ అంబానీ అని అంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. ఏళ్లుగా నెంబర్ వన్‌గా నిలుస్తూ వచ్చిన అంబానీ.. ఇప్పుడు డౌన్ ఫాల్ అయ్యారు. ఇప్పుడు భారతదేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో అదానీ(Adani) గ్రూప్స్ అధినేత గౌతమ్ అదానీ నిలిచారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ రెండో ప్లేస్‌కి వచ్చారు. ఈ మేరకు ఫోర్బ్స్ రియల్…

Read More

చంద్రుడిపై పరిశోధనల కోసం కారును సిద్ధం చేస్తున్న టయోటా

2040 నాటికి చంద్రుడిపై, ఆ తర్వాత అంగారకుడిపై ప్రజలు నివసించడమే లక్ష్యంగా జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన ప్రయోగాల్లో ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కూడా చేతులు కలిపింది. జాబిల్లిపై ప్రయోగాల కోసం ఓ కారును సిద్ధం చేస్తోంది. దీనికి ‘లూనార్ క్రూయిజర్’ అని పేరు పెట్టారు. సాధారణంగా కార్లలో ప్రజలు సురక్షితంగా తినడమే కాకుండా పనిచేయడం, నిద్రపోవడం, ఇతరులతో కమ్యూనికేట్ చేయడం వంటి పనులు చేయగలుగుతారు. రోదసీలోనూ అచ్చంగా ఇదే సూత్రం వర్తిస్తుందన్న…

Read More

తెల్ల బంగారంగా మారిన పత్తి

– రికార్డు స్థాయిలో ధరలు – స్పిన్నింగ్ మిల్లుల మనుగడ ప్రశ్నార్ధకం ( వీఆర్) తెల్ల బంగారం నిజంగానే బంగారం అయింది. రైతు కళ్లల్లో ఆనందోత్సాహాలు కనిపిస్తున్నాయి. ఇంకా ప్రకృతి అనుకూలిస్తే రైతు పంట పండేదే. ఇది ఈ ఏడాది ఆంధ్రరాష్ట్రంలో పత్తి బంగారమైన ఆనంద హేల బంగారం అంటున్నామంటే ఆ స్థాయిలో గిట్టుబాటు ధర ఉందని అర్థం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పత్తి క్వింటా ధర 10 వేల నుండి 13 వేల వరకు…

Read More

మహేష్‌ కో-అపరేటివ్‌ బ్యాంకు సర్వర్‌ హ్యాక్‌

– 12కోట్ల మాయం – 100 వేర్వేరు బ్యాంకు ఖాతాలకు మళ్లించారు హైదరాబాద్‌: మహేష్‌ కో-అపరేటివ్‌ బ్యాంకు మెయిన్‌ సర్వర్‌ను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారు. బ్యాంకు నుంచి ₹12కోట్లను కాజేశారు. అనంతరం డబ్బును వెంటనే 100 వేర్వేరు బ్యాంకు ఖాతాలకు మళ్లించారు. ఇది గుర్తించిన బ్యాంకు యాజమాన్యం హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read More

బుర్జ్ ఖలీఫా శిఖరంపై మళ్లీ ప్రత్యక్షమైన మహిళ ..

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవంతి బుర్జ్ ఖలీఫా అత్యున్నత శిఖరంపై నిలబడిన ఆ మహిళ మళ్లీ ప్రత్యక్షమైంది .నేనింకా ఇక్కడే ఉన్నానంటూ పలకరించింది .ఈసారి ఆమెకుతోడుగా ఓ భారీ విమానంసైతం వెంటపెట్టుకొచ్చింది .భూమి నుంచి 828 మీటర్ల ఎత్తులో నిలబడి నవ్వుతూ చెప్పాల్సిన విషయాన్ని చకచకా చూపించేసింది .అసాధారణ సాహసంతో రెండోసారీ కనువిందు చేసిన ఆమె చర్య ఇప్పుడు కూడా సంచలనం రేపుతోంది . దుబాయ్ వేదికగా జరుగుతోన్న దుబాయ్ ఎక్స్ పో 2020 ని ప్రమోట్…

Read More

కస్టమర్లపై ఛార్జీల పేరుతో మోత

ప్రస్తుతం బ్యాంకులకు కస్టమర్లపై ఛార్జీల పేరుతో మోత మోగిస్తున్నాయి. ఏటీఎం విత్‌డ్రా ఛార్జీలు, ఇతర లావాదేవీలపై ఛార్జీల మోత మోగిస్తున్నాయి. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (PNB) తన కస్టమర్లకు అందించే వివిధ రకాల సేవలపై ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఛార్జీలు జనవరి 15 నుంచే అమల్లోకి వచ్చాయి. నీస బ్యాలెన్స్‌, లాకర్‌ ఛార్జీలు, డిపాజిట్‌ ఛార్జీలు వంటివి పెంచింది బ్యాంకు. బ్యాంకు ఖాతాలో కనీస బ్యాలెన్స్‌ లేకపోతే…..

Read More

సంగండెయిరి పాల సేకరణలో మరో మైలురాయి

– రోజుకు 6 లక్షల లీటర్లకు చేరుకున్న పాల సేకరణ – అధికారులు, సిబ్బందిని అభినందించిన ఛైర్మన్ – మార్కెట్ లో సంగం ఉత్పత్తులకు అత్యధిక డిమాండ్ వడ్లమూడి : సంగం డెయిరీ వ్యవస్థాపకుల ఆలోచనలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ దిగ్విజయముగా 6 లక్షల లీటర్ల పాల సేకరణ పూర్తి చేసిందని భవిష్యత్తులో 12 లక్షల లీటర్ల సేకరణ మరియు మార్కెటింగ్ లక్ష్యంగా ముందుకు సాగుతుందని సంగండెయిరి ఛైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ అన్నారు. డెయిరి పాల సేకరణ, మార్కెటింగ్…

Read More

వస్త్రాలపై జీఎస్.టీ పెంపు…వెనక్కి తగ్గిన కేంద్రం

న్యూఢిల్లీ: వస్త్రాలపై వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) పెంపుపై దేశవ్యాప్తంగా చేనేత, మరమగ్గాల కార్మికులు, వస్త్ర వ్యాపారుల నుంచి వ్యతిరేకతలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జీఎస్‌టీ కౌన్సిల్ వెనక్కి తగ్గింది. జనవరి 1 నుంచి జీఎస్‌టీ పెంపు అమలును జీఎస్‌టీ కౌన్సిల్ బుధవారంనాడు ఏకగ్రీవంగా వాయిదా వేసింది. ప్రస్తుతం టెక్స్‌టైక్స్‌పై ఉన్న 5 శాతం జీఎస్‌టీని 12 శాతానికి పెంచుతూ గత కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. కాగా, శుక్రవారంనాడు కేంద్ర ఆర్థిక…

Read More

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి

– తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్న డెయిరీ దిగ్గజం అమూల్ – దక్షిణ భారతదేశంలో అమూల్ ఏర్పాటు చేయనున్న తొలి ప్లాంట్ ఇదే తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానున్నది. డైరీ రంగంలోనే ప్రపంచంలోని ప్రఖ్యాత కంపెనీగా పేరున్న దేశీయ డెయిరీ దిగ్గజం అమూల్ తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టనుంది. సుమారు 500 కోట్ల రూపాయలను తెలంగాణలో పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఈరోజు అమూల్ కంపెనీ తెలిపింది. ఈరోజు తెలంగాణ పరిశ్రమల శాఖ…

Read More