జియోకు దిమ్మ తిరిగేలా షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్

అమరావతి: టెలికాం రంగంలో సంచలనంగా మారటమే కాదు.. అనూహ్య రీతిలో స్వల్ప వ్యవధిలో దూసుకెళ్లిన రిలయన్స్ జియోకు తాజాగా గట్టి షాక్ తగిలింది. అది కూడా జనం చేతిలోనే. ఏ ప్రజలైతే జియో కనెక్షన్ కోసం వెర్రెత్తిపోవటమే కాదు.. సిమ్ కోసం గంటల తరబడి క్యూలో నిలుచొని మరీ సొంతం చేసు కున్నారో.. అదే జియోకు దిమ్మ తిరిగే షాక్ తగిలిన వైనం తాజాగా బయట కు వచ్చింది. గత ఏడాది డిసెంబరులో పెద్ద ఎత్తున మొబైల్…

Read More

పాత నోట్లకు సంబంధించి ఆర్బీఐ(RBI) ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు

మార్చి, ఏప్రిల్ తర్వాత నుంచి చెల్లవని.. వాటిని ఉపసంహరించుకోవాలని RBI యోచిస్తున్నట్లు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇక ఈ వార్తలపై తాజాగా కేంద్రం స్పందించింది. తమ వద్దకు అలాంటి ప్రతిపాదనలు ఏవీ రాలేదని.. అదంతా అసత్య ప్రచారమని కొట్టిపారేసింది. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చింది. ”నెట్టింట్లో వచ్చే ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. అవన్నీ వట్టి పుకార్లే. పాత వంద నోట్లు, రూ. 10, రూ. 5…

Read More

పరిశ్రమల వార్షిక లైసెన్సు ఫీజు భారీగా పెంపు

– రాష్ట్రవ్యాప్తంగా 25వేల కంపెనీలపై ప్రభావం అమరావతి: పరిశ్రమల వార్షిక లైసెన్సు ఫీజు భారీగా పెంచుతూ లేబర్‌, ఫ్యాక్టరీలు, బాయిలర్స్‌, ఇన్సూరెన్సు మెడికల్‌ సర్వీసెస్‌ విభాగం నోటిఫికేషన్‌ జారీ చేసింది. శ్లాబులవారీగా 2,3 రెట్ల మేర ఫీజులను పెంచింది.ఫలింతగా.. రాష్ట్రంలోని 25,270 పరిశ్రమలపై వార్షిక లైసెన్సు ఫీజు పెంపు ప్రభావం చూపనుంది. పరిశ్రమల వార్షిక లైసెన్సు ఫీజును భారీగా పెంచుతూ లేబర్‌, ఫ్యాక్టరీలు, బాయిలర్స్‌, ఇన్సూరెన్సు మెడికల్‌ సర్వీసెస్‌ విభాగం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2007 తర్వాత…

Read More

ఏపీ ప్రభుత్వం తొలి విదేశీ పర్యటన విజయవంతం

– రూ.5,150 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 6 కీలక ఒప్పందాలు -ఎంవోయూల ద్వారా భవిష్యత్ లో 3,440 మందికి, 7,800 మందికి ప్రత్యక్ష్యంగా ఉద్యోగావకాశాలు – ఆంధ్రప్రదేశ్ రోడ్ షోకి మాత్రమే దుబాయ్ వాణిజ్య మంత్రి హాజరవడం మరింత ప్రత్యేకం – ప్రభుత్వం ఏర్పడిన 3 ఏళ్ళలో తొలి విదేశీ పర్యటనలోనే సత్తా చాటిన పరిశ్రమల మంత్రి – దుబాయ్ ఎక్స్ పో- 2020లో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ – ప్రతి రోజు కనీసం 10వేల…

Read More

మరో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం

-పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి -అబుదాబీకి చెందిన తబ్రీవ్ ఏసియా పరిశ్రమతో ఎంవోయూ -వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల ఎగుమతులు, శీతల గిడ్డంగులు (కోల్డ్ స్టోరేజ్ లు), వాతావరణ -ఉష్ణోగ్రతలను తగ్గించే టెక్నాలజీ రంగాలలో రెండు ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం -అబుదాబిలోని డీపీ వరల్డ్ పరిశ్రమ, జెబెలి అలీ పోర్టులను సందర్శించిన మంత్రి మేకపాటి -కొనరస్ కంపెనీని విజిట్ చేసిన పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి నేతృత్వంలోని బృందం -అబుదాబీలోని భారత రాయబార…

Read More

ఆ ధనికులపై సూర్యరశ్మి పడదట

ఈ ప్రపంచంలోని 75 శాతం మంది ధనవంతులు తెల్లవారుఝామున నిద్రలేస్తున్న వారే. అంబానీ, అజీమ్‌ ప్రేమ్‌జీ, ఇంద్రా నూయీ… అందరూ అపర కుబేరులే. ఒక్కొక్కరి విజయానికి ఒక్కో కారణం. కానీ వీళ్లందరిలోనూ ఉండే ఓ లక్షణం ఏంటంటే.. తెల్లవారుఝామున కోడి కూయకముందే వీళ్ల దినచర్య మొదలైపోతుంది. వీళ్లే కాదు.. ప్రపంచ ధనవంతుల్లో డెబ్భై ఐదు శాతానికి పైగా ఇదే అలవాటు. సూర్యుడికి పట్టుబడలేదు: ముఖేష్‌ అంబానీ ‘గత యాభై ఏళ్లలో సూర్యుడెప్పుడూ నన్ను మంచమ్మీద చూడలేదు’-రిలయన్స్‌ సంస్థల…

Read More

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రపంచ కుబేరుడు..!

ఎల‌న్ మ‌స్క్ చెప్పిన విధంగా ఐరాస‌కు భారీ విరాళం ప్ర‌క‌టించారు. ప్ర‌పంచంలోని చిన్నారుల ఆక‌లి తీర్చేందుకు ప్ర‌పంచ కుబేరులు ముందుకు రావాల‌ని ఐరాస వ‌ర‌ల్డ్ ఫుడ్ ప్రొగ్రామ్ డైరెక్ట‌ర్ విజ్ఞ‌ప్తి చేశారు. దీనిపై గ‌తంలో ఎల‌న్ మ‌స్క్ స్పందించిన సంగ‌తి తెలిసిందే. చిన్నారుల ఆక‌లి తీర్చేందుకు త‌న వంతు స‌హాయం చేస్తాన‌ని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్ర‌కారం త‌న టెస్లా కంపెనీలోని 5 మిలియ‌న్ షేర్ల‌ను చిన్నారుల ఆక‌లిని తీర్చ‌డం కోసం ఐరాస వ‌ర‌ల్డ్ ఫుడ్…

Read More

తెలంగాణ రాష్ట్రానికి రానున్న మరో ప్రముఖ అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ

తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ కంపెనీలు వరుస కడుతున్నాయి. ఈ వరుసలోనే ఈ రోజు ప్రముఖ అంతర్జాతీయ యం యం సి కంపెనీ బాష్ హైదరాబాదులో తన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. తన సాఫ్ట్వేర్ విభాగానికి సంబంధించి సుమారు మూడు వేల మందితో హైదరాబాద్ లో ఒక క్యాంపస్ ని ఏర్పాటు చేస్తునట్లు తెలిపింది. కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందంతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి కే తారకరామారావు బాష్ కంపెనీని తెలంగాణకి ఆహ్వానించారు. హైదరాబాద్ నగరంలో…

Read More

డిజిటల్ రూపీకి, పేటీఎంకు తేడా ఏంటి? ఏది బెటర్?

భారత్లో అధికారిక డిజిటల్ కరెన్సీ ఎప్పుడు అందుబాటులోకి రానుందనే విషయంపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు కీలక విషయాన్ని వెల్లడించాయి. దీంతో పాటు డిజిటల్ కరెన్సీ ఎలా ఉండనుంది? ప్రైవేటు డిజిటల్ వాలెట్లకు.. ప్రభుత్వ డిజిటల్ కరెన్సీకి తేడా ఏంటి? అన్న విషయాలపై వివరణ ఇచ్చాయి. India digital currency: భారత్లో అధికారిక డిజిటల్ కరెన్సీ 2023 నాటికి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న ప్రైవేటు ఈ-వాలెట్లను పోలి ఉండే విధంగా డిజిటల్ కరెన్సీని రూపొందించనున్నట్లు కేంద్ర…

Read More

గూగుల్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌ సంస్థలపై కేంద్రం ఆగ్రహం

న్యూడిల్లీ : నకిలీ వార్తలను అరికట్టడంలో గూగుల్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌ వంటి సంస్థలు తగినన్ని చర్యలు చేపట్టక పోవడంతో కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆ కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సోషల్ మీడియా వేదికలలో వచ్చే నకిలీ వార్తలను తొలగించనందుకు ఇటీవల గూగుల్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌ వంటి సంస్థలతో జరిగిన సమావేశంలో కేంద్ర అధికారులు ఆ కంపెనీల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు రాయిటర్స్ తెలిపింది. జనవరి 31న జరిగిన వర్చువల్ సమావేశంలో కంపెనీలు, సమాచార…

Read More