మైక్రోసాఫ్ట్ కంపెనీలో మరో భారతీయుడికి కీలక హోదా

– విండోస్ ఆపరేటింగ్ సిస్టం, సర్ఫేస్ విభాగాలకు అధిపతిగా పవన్ దావులూరి మైక్రోసాఫ్ట్ కు ఇప్పటికే భారతీయుడైన సత్య నాదెళ్ల సీఈవోగా ఉండగా.. తాజాగా మరో భారతీయుడు ఐదే మైక్రోసాఫ్ట్ సంస్థలో అగ్ర పదవిలో నియమితులయ్యారు. విండోస్ ఆపరేటింగ్ సిస్టం, సర్ఫేస్ విభాగాలకు అధిపతిగా ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థి పవన్ దావులూరిని మైక్రోసాఫ్ట్ కంపెనీ నియమించింది. పవన్ దావులూరి 2001 నుంచి మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గడిచిన మూడేళ్లుగా కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు.

Read More

బ్యాంకులుగా పోస్టాఫీసులు

– బిల్లుకు రాజ్యసభలో ఆమోదం వాయిస్ ఓటింగ్ ద్వారా పోస్ట్ ఆఫీస్ బిల్లు, 2023కి రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇది ఇండియన్ పోస్ట్ ఆఫీస్ చట్టం 1898ని రద్దు చేయడం, దేశంలోని పోస్టాఫీసులకు సంబంధించిన చట్టాలను ఏకీకృతం చేయడం, సవరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చట్టం ద్వారా అనేక పోస్టాఫీసు విధానాలు సులభతరం చేయబడ్డాయి. దీంతో పాటు భద్రతాపరమైన చర్యలు కూడా చేపట్టారు. పోస్టాఫీసుల సేవలను దృష్టిలో ఉంచుకుని ఈ సేవల్లో కొన్ని మార్పులు చేశారు. ఇకపై…

Read More

త్వరలో ఫేస్‌ బుక్‌, ఇన్‌స్టాలో క్రాస్‌ చాటింగ్‌ బంద్‌

ప్రముఖ సామాజిక మాధ్యమాలు ఇన్‌స్టా గ్రామ్‌, ఫేస్‌ బుక్‌ విషయంలో టెక్‌ దిగ్గజం మెటా కీలక నిర్ణయం తీసుకుంది. క్రాస్‌ చాటింగ్‌ ఫీచర్‌ ను నిలిపి వేయబోతున్నట్లు తెలిపింది. డిసెంబర్‌ లోనే దీన్ని అమల్లోకి తెస్తామని వెల్లడించింది. ప్రస్తుతం ఫేస్‌ బుక్ మెసెంజర్‌ నుంచి ఇన్‌స్టా గ్రామ్‌ కు, ఇన్‌స్టా గ్రామ్ నుంచి మెసెంజర్‌ కు సందేశాలు పంపడం, కాల్స్‌ చేయడానికి అనుమతి ఉంది. ఈ క్రాస్‌ చాటింగ్‌ ఫీచర్‌ ను 2020 లో తీసుకొచ్చారు. ఇన్‌స్టా…

Read More

రూ .9 వేల కోట్లు చెల్లించాలంటూ బైజూస్‌కు ఈడి నోటీసులు

– ఖండించిన బైజూస్‌ న్యూఢిల్లీ : ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) నోటీసులు జారీ చేసింది. విదేశీ నిధుల చట్టాలు (ఫెమా) ఉల్లంఘించినందుకు రూ.9000 కోట్లు చెల్లించాల్సిందిగా ఆ సంస్థకు ఈడి నోటీసులిచ్చినట్లు సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి. అయితే ఈ వార్తలను బైజూస్‌ ఖండించింది. ఈడి నుండి తమకు ఎలాంటి నోటీసులు రాలేదని తెలిపారు. 2011 నుండి 2023 మధ్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) రూపంలో రూ.28 వేల కోట్లు…

Read More

మంగోలియాలో మెగా క్రూడ్ ఆయిల్ రిఫైనరీ నిర్మించనున్న ఎంఈఐఎల్

ప్రాజెక్ట్ విలువ 648 మిలియన్ డాలర్లు మంగోలియా లో ఇప్పటికే రెండు ప్రాజెక్టులు చేపట్టిన మేఘా సంస్థ మూడో ప్రాజెక్ట్ నిర్మాణ ఒప్పందంపై సంతకం చేసిన మంగోల్ ఆయిల్ రిఫైనరీ, మేఘా ప్రతినిధులు హైదరాబాద్, సెప్టెంబర్ 29: మంగోలియాలో అత్యాధునిక క్రూడ్ ఆయిల్ రిఫైనరీని మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్ ) నిర్మించనుంది. ఇది మంగోలియాలో మేఘా సంస్థ చేపట్టే మూడో భారీ ప్రాజెక్ట్. దీని విలువ 648 మిలియన్…

Read More

అందమైన అమ్మాయికి అంబానీ అదిరిపోయే ఆన్సర్‌

రూ.100 కోట్ల వ‌రుడు కావాల‌న్న,అందమైన అమ్మాయికి ముఖేష్ అంబానీ దిమ్మ‌తిరిగే ఆన్స‌ర్ రిల‌య‌న్స్ అధినేత ముఖేష్ అంబానీకి త‌న సంస్థ‌కు సంబంధించిన పెద్ద మీటింగ్‌ల‌లో పాల్గొనే టైమే ఒక్కోసారి ఉండ‌దు.అంత బిజీగా ఉంటారు. ల‌క్ష‌ల కోట్ల వ్యాపార సామ్రాజ్యాధినేత అయిన ఆయ‌న సోష‌ల్ మీడియాలో త‌నకు సంబంధం లేని ఓ పోస్టుపై ఆయ‌న స్పందించడం ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా పెద్ద సంచ‌ల‌నం రేపుతోంది. ఇంత‌కు పూజ అనే అమ్మాయి అడిగిన ప్ర‌శ్న‌కు ముఖేష్ ఎలాంటి స‌మాధానం ఇచ్చాడో చూద్దాం….

Read More

అదానీకి అమెరికా షాక్

-అదానీపై అమెరికా దర్యాప్తు -గ్రూప్‌లో భారీ వాటా ఉన్న యూఎస్‌ ఫండ్స్‌కు రెగ్యులేటర్ల సమన్లు -హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ తర్వాత ఇన్వెస్టర్లకు అదానీ చెప్పిన అంశాలపై ఆరా -హిండెన్‌బర్గ్‌ దుమారం -7 శాతం వరకు నష్టపోయిన షేర్లు -53 వేల కోట్ల సంపద ఆవిరి -ఆ విషయం తమకు తెలియదంటున్న అదానీ కంపెనీ భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఉన్న వేళ.. ఆయనకు అత్యంత సన్నిహితుడైన పారిశ్రామిక దిగ్గజం అదానీకి అమెరికా ప్రభుత్వం షాకిచ్చింది. అవకతవకలకు సంబంధించి…

Read More

ఎల్‌ఐసీ ధన వృద్ధి కొత్త ప్లాన్‌

ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) ధన వృద్ధి (Dhan Vridhhi) పేరిట కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. నేటి (జూన్‌ 23) నుంచి సెప్టెంబర్‌ 30 వరకు పాలసీ అందుబాటులో ఉంటుందని ఎల్‌ఐసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇది నాన్‌ లింక్డ్‌, నాన్‌ పార్టిసిపేటింగ్‌, ఇండివిడ్యువల్‌, సేవింగ్స్‌తో కూడిన సింగిల్‌ ప్రీమియంతో వస్తున్న లైఫ్‌ ప్లాన్‌. ఇటు బీమాతో పాటు సొమ్ముకు రాబడి హామీ ఉంటుంది. ఈ పాలసీ కాలవ్యవధిలో పాలసీదారు మరణిస్తే కుటుంబ…

Read More

రు. 500 నోట్ల రద్దుపై ఆర్బీఐ స్పష్టత

– వెయ్యి నోట్లపైనా క్లారిటీ – బ్యాంకులకు చే రిన 3.62 లక్షల కోట్ల రూపాయల పాత 2 వేల నోట్లు – 85 శాతం తిరిగి బ్యాంకుల్లోనే డిపాజిట్ చేసిన వైనం 2 వేల రూపాయల నోట్లు రద్దు చేసిన ఆర్బీఐ.. కొత్త 500 రూపాయల నోట రద్దుపై ఎట్టకేలకు స్పష్టత ఇచ్చింది. 2 వేల రూపాయల రద్దు తర్వాత ఇక 500 రూపాయల నోటును కూడా, రద్దు చేసే ఆలోచన ఉందంటూ ప్రచారం జరిగింది….

Read More

ఈ ఏడాది మరో 400 సీఎన్జీ స్టేషన్లు ప్రారంభించనున్న మేఘా గ్యాస్

-రెండు లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యం.. – మేడ్చల్ జిల్లా కీసరలో 100వ సీఎన్జీ స్టేషన్ ప్రారంభించిన సీఈఓ వెంకటేశ్ హైదరాబాద్, జూన్ 07 : ఎంఈఐఎల్ అనుబంధ సంస్థ మేఘా గ్యాస్ ఈ ఆర్థిక సంవత్సరంలో 400 సీఎన్జీ స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు, 2 లక్షల పీఎన్జీ కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 100 సి.ఎన్.జి స్టేషన్లని ఏర్పాటు చేసి తన ఘనతను చాటుకుంది. తాజాగా తెలంగాణలోని మేడ్చల్ జిల్లా…

Read More