జీఎస్టీ రిటర్నులు, ఇసుక అమ్మకాలపై జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ లెక్కలపై మంత్రి పెద్దిరెడ్డి ఏం చెబుతాడు?

– ఇసుక తవ్వకాలు..ఆదాయం.. జేపీ సంస్థ జీఎస్టీ రిటర్నులు సహా మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణతోనే జగన్ రెడ్డి, పెద్దిరెడ్డిల ఇసుకమాఫియా అవినీతి బయటపడుతుంది • జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ క్వార్టర్లీ ఆడిట్ రిపోర్టులపై నోరెత్తని మంత్రి పెద్దిరెడ్డి… జీఎస్టీ రిటర్నులపై స్పందిస్తాడా? • ఇసుక తవ్వకాల కాంట్రాక్ట్ కు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి రెండేళ్లకు రూ.1528 కోట్లు కట్టాల్సిన జేపీ పవర్ వెంచర్స్ సంస్థ జీఎస్టీ రిటర్న్స్ లో రూ.1421 కోట్ల టర్నోవర్ చూపించడం…

Read More

తిరుపతిలో అయిదో చిరుత ?

తిరుమల, సెప్టెంబర్ 01:అలిపిరి కాలినడక మార్గంలో మరో చిరుత సంచారం. శ్రీవారి భక్తులను కలవరానికి గురిచేస్తోంది. కాలిబాటలో లక్ష్మీనరసింహ ఆలయం వద్ద చిరుత తిరుగుతున్న దృశ్యాలు ట్రాప్‌ కెమెరాల్లో నమోదయ్యాయి. ఇటీవల చిరుత దాడికి గురై మరణించిన చిన్నారి లక్షిత(6) మృతదేహం లభ్యమైన ప్రాంతంలోనే చిరుత సంచరించినట్లు అధికారులు తెలిపారు. ఇప్ప‌టికే నాలుగు చిరుత‌ల‌ను ప‌ట్టుకున్న అట‌వీ శాఖ. తాజాగా ఆయిదో చిరుత‌ను బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. వివిధ ప్రాంతాల‌లో బోనులు ఏర్పాట్లు చేశారు. కాలిన‌డ‌క భ‌క్త‌లు…

Read More

వరుసగా ఐదో ఏడాది మొదట విడతగా… కౌలు రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా.

రాష్ట్ర వ్యాప్తంగా పంట సాగుదారు హక్కు పత్రాలు(సీసీఆర్సీలు) పొందిన వారిలో అర్హులైన 1,46,324 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులు, దేవాదాయ భూముల సాగుదారులకు తొలివిడతగా వైఎస్సార్‌ రైతు భరోసా సాయంగా రూ.109.01 కోట్లు, పంట నష్టపోయిన 11,373 మంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీగా రూ.11.01 కోట్లతో కలిపి మొత్తం రూ.120.75 కోట్ల ఆర్ధిక సాయాన్ని క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌. ఈ…

Read More

దొంగఓట్లతో గెలవాలన్నదే జగన్ రెడ్డి, అతని ప్రభుత్వ దురాలోచన

– ప్రజాబలం లేదని తెలిసే, అధికారులసాయంతో మంత్రులు ప్రభుత్వపెద్దలు దొంగఓట్ల సృష్టి, టీడీపీ ఓట్ల తొలగింపుపై దృష్టిపెట్టారు • ఓటర్ల జాబితా సవరణ ముసుగులో రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలపై చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే వైసీపీనేతలు ఎందుకు ఉలికిపడుతున్నారు? • ఫామ్ -7 దరఖాస్తులపై ఇంటింటి విచారణ జరిపించి, ఓటర్ల అభిప్రాయం తెలుసుకున్నాకే ఓట్లు తొలగించాలని టీడీపీ కోరితే, మంత్రులు ఎందుకు గంగవెర్రులెత్తుతున్నారు? • 2014లో ఎన్నికలు పూర్తయితే, 2015లో జరిగిన ఓట్ల తొలగింపుతో…

Read More

బీజేపీ నేతలకు సిగ్గుందా?

– ఏపీకి మట్టి – నీరు తెచ్చి ప్రధాని మోడీ అమరావతిని సర్వ నాశనం చేశారు – జగన్ అమరావతిని సర్వ నాశనం చేస్తే.. బీజేపీ అధినాయకత్వం పల్లెత్తు మాట మాట్లాడ్డం లేదు – భూములు త్యాగం చేసి రోడ్డున పడ్డ రైతులను ఆదుకోవాలి – సీఎం జగన్ తో బీజేపీ చీకటి ఒప్పందాలను పక్కన పెట్టాలి. – నా భూమి.. నా దేశం కార్యక్రమం చేపట్టాలన్న బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి ఏపీ పీసీసీ వర్కింగ్…

Read More

టీడీపీ ఇసుక మార్చ్ సక్సెస్

రాష్ట్ర వ్యాప్తంగా 67 క్వారీలను గుర్తించగా 44 ప్రధాన క్వారీలలో ‘ఇసుక సత్యాగ్రహం’ కార్యక్రమం అక్రమ అరెస్టులు, గృహ నిర్భంధాలతో అడ్డుకునేందుకు కుట్ర ఇసుక అనుమతులు, తవ్వకాల లెక్క తేల్చాలని టీడీపీ నేతల పట్టు రాష్ట్ర వ్యాప్తంగా ‘ఇసుక సత్యాగ్రహం’ పేరుతో టీడీపీ శ్రేణుల నిరసనల హోరు ఇసుక దొంగలను అరెస్టు చేసి.. ఉచిత ఇసుక విధానం తీసుకురావాలంటూ డిమాండ్ జగన్ రెడ్డి ఇసుక దోపిడీతో 123 వృత్తులు, వ్యాపారాలు రోడ్డున పడ్డాయి 40 లక్షల మంది…

Read More

జగన్ 16 నెలలు జైల్లో చిప్పకూడు తిన్న వ్యక్తి

– 2.30లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన జగన్.. మాటతప్పి మడమతిప్పాడు – లోకేష్ ను కలిసిన చింతలపూడి నగర పంచాయతీ ప్రజలు – జగన్ కి జే బ్రాండ్ లిక్కర్ అంటే ఇష్టం, ఇసుక అంటే ప్రేమ – కానీ రైతులు, వ్యవసాయం అంటే ద్వేషం – చింతలపూడి నగర పంచాయితీ ప్రజలు సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు -మా ప్రాంతంలో యువత చదువుకుని నిరుద్యోగులుగా ఉన్నారు -పరిశ్రమలు…

Read More

టీటీడీని డేరా బాబా డెన్‌లా తయారు చేస్తున్న జగన్ రెడ్డి

• టీటీడీ బోర్డులోని కళంకితుల్ని ముఖ్యమంత్రి తక్షణమే తొలగించాలి • హిందూమతంపై, కలియుగ దైవం వేంకటేశ్వరస్వామిపై ముఖ్యమంత్రికి ఏమాత్రం భక్తి శ్రద్ధలు లేవు అనడానికి ఆయన విధానాలు, అనుసరిస్తున్న పద్ధతే నిదర్శనం • 93 ఏళ్ల నుంచి పవిత్రంగా ఉన్న టీటీడీబోర్డులో కేసులున్న వారిని నియమించడం ఏమిటి? • స్వామి వారి దర్శనానికి వెళ్లినప్పుడు అక్కడి రిజిస్టర్లో ఎందుకు సంతకం పెట్టడంలేదో, సతీసమేతంగా పట్టువస్త్రాలు ఎందుకు సమర్పించడం లేదో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి • వేంకటేశ్వరస్వామిపై…

Read More

టిడిపి ఎంపవర్మెంట్ సెంటర్ ద్వారా మరో ఐదుగురికి ఉద్యోగాలు

ఎన్ఆర్ఐ టిడిపి ఆధ్వర్యంలోని ఎంపవర్మెంట్ సెంటర్ ద్వారా మరో ఐదుగురికి ఉద్యోగాలు లభించాయి. టిడిపి ఎంపవర్మెంట్ సెంటర్ లో ఐటి రిక్రూటింగ్ లో శిక్షణ పొందిన ఎన్ మాధవి, వి ఉషారాణి, జి బాలయోగి, వి రత్నకుమార్, కె చెన్నకేశవులు హైదరాబాద్ లోని బెనెడ్ సాఫ్ట్ సొల్యూషన్స్ లో ఉద్యోగాలు పొందారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె అచ్చెన్నాయుడు సోమవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో వీరికి ఉద్యోగ నియామక పత్రాలు…

Read More

దొంగ ఓట్ల బాబు బోగస్ కంప్లైంట్

– దొంగ ఓట్ల ఒలింపిక్‌ హీరో చంద్రబాబు – వన్‌ సిటిజన్‌.. వన్‌ ఓట్ అనేది వైఎస్‌ఆర్‌సీపీ సిద్ధాంతం – తన దొంగ ఓట్ల మెథడాలజీ బెడిసికొడుతుందనే ఆందోళనలో బాబు – అందుకే, మాపై ఫ్రస్టేషన్‌తో బోగస్‌ ఫిర్యాదిచ్చాడు – నాడు ‘సేవామిత్ర’.. నేడు ‘మై టీడీపీ’ యాప్‌లతో మాల్‌ప్రాక్టీస్‌ – ఓట్ల గల్లంతు, దొంగ ఓట్లు చేర్చే ప్రక్రియకు నాందిపలికింది బాబే – ఓటరు కులమేంటని అడుగుతున్న కుల ఉన్మాది బాబు – ఓటరు పొలిటికల్‌…

Read More