బీజేపీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి శ్రీనివాస్ మృతి

– కుటుంబసభ్యులను ఓదార్చిన పురందేశ్వరి – బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సంతాపం – నివాళి అర్పించిన కేంద్రమాజీ మంత్రి సుజనా, పాతూరి, అధికార ప్రతినిధులు విజయవాడ: ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శిగా సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న పాలూరి శ్రీనివాస్ మృతి చెందారు. ఆయన మృతికి పలువురు బీజేపీ నేతలు సంతాపం ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆయన నివాసానికి వెళ్లి, కుటుంబసభ్యులను ఓదార్చారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాగా చిత్తశుద్ధి-అంకితభావం…

Read More

జగన్ రెడ్డి, పత్రికలపై దాడులు చేయిస్తూ..ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాడు

– తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి , పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాపై జగన్ రెడ్డి తన రౌడీ మూకలతో దాడులు చేయిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాడని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విరుచుకుపడ్డారు. అర్ధ శతాబ్దంకు పైగా మేలైన వార్తలు అందిస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై దాడులు చేయడం దుర్మార్గమన్నారు. దేశంలోని ఇతర ప్రాంతీయ పత్రికల కంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎంతో…

Read More

నన్ను గెలిపిస్తారా? బాబును గెలిపిస్తారా?

– కుప్పం ప్రజలకు భువనేశ్వరి సరదా ప్రశ్న – చిక్కు ప్రశ్నతో మహిళలను ఆట పట్టించిన భువనేశ్వరి ( మార్తి సుబ్రహ్మణ్యం) ఆమె టీడీపీ అధినేత సతీమణి. చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి ఆమె తరచూ వెళ్లి, అక్కడి ప్రజల బాగోగులు చూస్తుంటారు. అలాగే కుప్పం నుంచి పలువురు నేతలు, వివిధ వర్గాల ప్రజలు పనుల కోసం విజయవాడ-హైదరాబాద్ వచ్చినప్పుడు, వారికి సహాయం చేసేందుకు ఆమె ఒక ప్రత్యేక బృందాన్ని నియమించారు. అలాంటి భువనేశ్వరి కుప్పం…

Read More

మహిళలకు రక్షణ లేదు

– చట్టం కాగితాలకే పరిమితమైంది – చంద్రబాబు పాలనలో మహిళలు ధైర్యంగా బయట తిరిగేవారు – జగన్ సిగ్గుపడాలి – ‘‘ఆడబిడ్డలకు ఆర్థిక స్వేచ్ఛ’’అంశంపై కుప్పం మహిళలతో భువనమ్మ ముఖాముఖి కుప్పం : ఒకప్పుడు స్త్రీని అబలగా చూసేవారు..వారిని వంటింటికే పరిమితం చేసేవారు. స్త్రీలకు గౌరవం, ధైర్యం, హక్కులు ఇచ్చి మహిళలను సమాజంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. 1986లో ఎన్టీఆర్ స్త్రీలకు ఆస్తిలో సమానహక్కును కల్పించి చరిత్ర సృష్టించారు. మహిళలకు తిరుపతిలో పద్మావతి యూనివర్శిటీని తీసుకొచ్చారు….

Read More

ఎన్టీఆర్ ట్రస్టు హాస్పిటల్ ను సందర్శించిన భువనేశ్వరి

• రోగులకు వైద్యం అందుతున్న విధానాలను పరిశీలించిన భువనమ్మ. • డాక్టర్లు, సిబ్బందిని ట్రస్టు హాస్పిటల్ ద్వారా అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీసిన భువనమ్మ. • హాస్పిటల్ ఫార్మసి, కంప్యూటర్ రికార్డులను పరిశీలించిన భువనమ్మ. • హాస్పిటల్ లో ఉన్న రోగులను పరామర్శించి, అక్కడ అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్న భువనమ్మ. • ఎన్టీఆర్ ట్రస్టు ఆసుపత్రి ద్వారా అందుతున్న సేవలంపై సంతోషం వ్యక్తం చేసిన రోగులు. • సిబ్బందిని అభినందించిన భువనమ్మ. •…

Read More

రాష్ట్రం ఎటుపోతుందో ప్రజలు ఆలోచించాలి

– చిత్తూరులో వైసీపీ మూక దాడిలో వితంతు మహిళ కంటిచూపు కోల్పోయిన ఘటనపై చంద్రబాబు ఆవేదన వైసీపీ నరహంతక పాలనలో రాష్ట్రం పూర్తిగా రాతియుగంలోకి వెళ్లిపోయింది. అసమ్మతి గళాలపై దాడులను, అరాచకాన్ని ముఖ్యమంత్రే ప్రోత్సహిస్తుండగా…వైసీపీ రౌడీ మూకలకు అడ్డే లేకుండా పోయింది. తెలుగుదేశం నేతలకు తన సమస్య చెప్పిన పాపానికి దాడి చేసి ఒక వితంతు మహిళ కంటి చూపు పోగొట్టిన ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. భర్త లేకపోయినా…దివ్యాంగుడైన కొడుకుతో జీవితాన్ని గడుపుతున్న ఒక పేద…

Read More

కార్యకర్తలే చంద్రబాబుకి కొండంత బలం

• సైకిల్ యాత్ర చేసిన వారిని అభినందించిన భువనమ్మ • వాహనాలు నడిపే యువత హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి • చంద్రబాబుకోసం కుప్పం నియోజకవర్గంలో 23రోజులు సైకిల్ యాత్ర చేసిన యువతకు హెల్మెట్ అందించిన భువనమ్మ ఈ సందర్భంగా కుప్పం యువతను ఉద్దేశించి భువనమ్మ మాట్లాడుతూ…. చంద్రబాబు కోసం 23రోజులు సైకిల్ యాత్ర చేయడం చాలా అభినందనీయం.. మిమ్మల్ని బాబుగారి నుండి ఎవరూ వేరు చేయలేరు. మీ సహకారంతోనే బాబుగారు అనేక కార్యక్రమాలు ఉమ్మడి రాష్ట్రానికి, ఈ…

Read More

తాలిబన్ పాలనలోకి ఆంధ్రప్రదేశ్

– మీడియా గొంతు నొక్కుతున్న జగన్ – తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ బోళ్ళ సతీష్ బాబు గతంలో ఏ రాష్ట్రంలోనైనా అరాచకాలు చోటు చేసుకుంటే బీహార్ పాలనతో పోల్చేవారు. కానీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి చూస్తే తాలిబన్ పాలనను తలపిస్తోంది. తన భజనపరులను అందలాలు ఎక్కిస్తూ కూలి మీడియా, నీలి మీడియాలను ప్రోత్సహిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి నిజం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. జగన్ పాలన అరాచకాలు, అక్రమాలను ప్రజలకు చాటి…

Read More

రాజధాని నుంచి తరలించిన అన్ని కార్యాలయాలను వెనక్కి తెస్తాం

– అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు బాలకోటయ్య స్పష్టీకరణ ప్రజా రాజధాని అమరావతి విధ్వంసంలో భాగంగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రాజధాని లో ఉన్న పలు ప్రధాన కార్యాలయాలను అమరావతికి దూరంగా వివిధ ప్రాంతాలకు తరలించారని, రాబోవు 40 రోజులు తర్వాత ప్రభుత్వం మారగానే తరలించిన అన్ని కార్యాలయాలను వెనక్కి తీసుకొస్తామని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2016 లో ఆప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు…

Read More

నిజాలు రాస్తే తట్టుకోలేని స్థితికి జగన్ దిగజారి పోయాడు

– బిజెపి రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు నిన్న ఆంధ్రజ్యోతి విలేఖరి నేడు ఏకంగా ఈనాడు కార్యాలయం మీద దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. నిజాలు రాస్తే , చెప్పితే తట్టుకోలేని స్థితికి జగన్ దిగజారి పోయాడు అనేదానికి ఈ సంఘటనలే ఉదాహరణలు. జగన్ ఓడిపోతున్నాడు అనేది నిజం , ఆ నిజాన్ని ఉహించుకోలేక పోతున్న నేపథ్యంలోనే ఇలాంటి అప్రజాస్వామిక , అనైతిక దాడులకు పాల్పడుతున్నాడు. స్వయంగా పత్రికా యజమాని అయ్యి మీడియా మీద పనిచేస్తున్న సిబ్బంది…

Read More