బీజేపీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి శ్రీనివాస్ మృతి
– కుటుంబసభ్యులను ఓదార్చిన పురందేశ్వరి – బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సంతాపం – నివాళి అర్పించిన కేంద్రమాజీ మంత్రి సుజనా, పాతూరి, అధికార ప్రతినిధులు విజయవాడ: ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శిగా సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న పాలూరి శ్రీనివాస్ మృతి చెందారు. ఆయన మృతికి పలువురు బీజేపీ నేతలు సంతాపం ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆయన నివాసానికి వెళ్లి, కుటుంబసభ్యులను ఓదార్చారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాగా చిత్తశుద్ధి-అంకితభావం…