అభివృద్ధికి చిరునామా చంద్రబాబు

-‘మన చంద్రన్న`అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పుస్తకావిష్కరణ -పోలిట్‌బ్యూరో సభ్యులు టి.డి. జనార్థన్‌ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 74వ జన్మదినాన్ని పురస్కరించుకుని, పార్టీ సీనియర్‌ నేత, పోలిట్‌బ్యూరో సభ్యులు టి.డి. జనార్థన్‌ రూపొందించిన ‘మన చంద్రన్న`అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పుస్తకాన్ని నేడు చంద్రబాబునాయుడుగారు తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ పుస్తకం ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1995`2004 మధ్య చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా, 2014`19 మధ్య నవ్యాంధ్రప్రదేశ్‌కు 5 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన…

Read More

బాలుడు మృతి చెందడం విషాదకరం

– టీడీపీ అధినేత చంద్రబాబు విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైసీపీ ప్రచార రథం ఢీకొని భరద్వాజ్ అనే బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరం. సమయానికి 108 అంబులెన్స్ రాక…. బాలుడిని సకాలంలో ఆసుపత్రికి తీసుకు వెళ్లలేకపోవడం బాధాకరం. కన్ను మిన్ను కానరాక ప్రచార రథాన్ని నడిపిన నిర్లక్ష్యం ఒకటైతే … అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ అందించలేని వైసీపీ పాలనా నిర్లక్ష్యం మరొకటి. ఈ రెండూ కలిసి ఎంతో భవిష్యత్తు ఉన్న పసివాడి జీవితాన్ని…

Read More

అహంకారంతో జగన్ దోపిడీ, విధ్వంసం

-పాలించమని అధికారమిస్తే వ్యవస్థలన్నీ నాశనం -ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా పేదల ప్రాణాలతో ఆటలు -కూటమి ప్రభుత్వం రాగానే సర్పంచులకు విధులు…నిధులు -సీమలో జగన్ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు -జగన్ చెప్పే మాటలకు…చేసే పనులకు పొంతన ఉండదు -మాదాసి కురబలను ఎస్సీల్లో చేర్చుతాం -సామాన్యులకు టికెట్లు ఇచ్చిన చరిత్ర టీడీపీది -ఆలూరు ప్రజాగళం సభలో నారా చంద్రబాబు నాయుడు ఆలూరు : ‘‘ఏపీ చరిత్ర, ప్రజల భవిష్యత్ మార్చే ఎన్నికలివి. నా ప్రాణ సమానమైన కార్యకర్తలు…

Read More

జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచే ఛాన్సే లేదు

-కడప కోర్టు ఆదేశాలను హైకోర్టు కొట్టి వేయవచ్చు -గతంలో చేసిన తప్పు మళ్ళీ ప్రజలు చేయరు -ఇప్పటికే ఎంతో పశ్చాత్తాప పడుతున్న రాష్ట్ర ప్రజానీకం -ఈ ఎన్నికల్లో ఆ తప్పును సరిదిద్దుకునేందుకు ప్రయత్నం -అతని పీడ ను వదిలించుకోవడానికి సిద్ధంగా ఉన్న 60 శాతం మంది ప్రజలు -ప్రజాస్పందన తగ్గట్లే సర్వేల అంచనాలు -అన్ని సర్వే రిపోర్టుల్లోనూ కూటమిదే అప్రహతిత విజయమన్న సంకేతాలు -నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచే…

Read More

చంద్రన్న మా కుటుంబ సభ్యుడు

– 7సార్లు చంద్రబాబును మేం గెలిపించుకున్నాం..మాకు ఆయనపై అంత నమ్మకం – ప్రతి ఓటరు చందాలు వేసుకుని మా చంద్రన్నకు నామినేషన్ ఫీజులు కట్టి నామినేషన్ వేయించాం -చంద్రబాబు తరపున నామినేషన్ వేయడానికి భువనమ్మ రావడం మాకు చాలా సంతోషం – కుప్పంలో పార్టీ ముఖ్యనేతలతో నారా భువనేశ్వరి మాటామంతి కుప్పం తెలుగుదేశంపార్టీ కుటుంబ సభ్యులకు నా నమస్కారాలు…మా కుటుంబంతో కంటే మీతోనే చంద్రబాబు అత్యధిక సమయం గడిపారు..మీరు ఆయనతో దగ్గరగా ఉన్నారు. చంద్రబాబు ప్రస్తుత పరిస్థితుల్లో…

Read More

గల్లా మాధవి ప్రచార వాహనంపై వైసీపీ దాడి

డ్రైవరు మహిళా కార్యకర్త సౌండ్ ఆపరేటర్ పై మూకుమ్మడి దాడి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 31 డివిజన్లో ఎన్నికల ప్రచారం ముగించుకొని వెళుతున్న గల్లా మాధవి ప్రచార రథం పై వైకాపా శ్రేణి దాడి చేశాయి అడ్డుకోబోయిన డ్రైవర్ మహిళా కార్యకర్త సౌండ్ ఆపరేటర్ను తీవ్రంగా కొట్టి అసభ్య పదజాలంతో దూషించారు ఈ సంఘటనలో వారికి గాయాలయ్యాయి ఈ ఘటన తెలుసుకున్న టిడిపి జనసేన బిజెపి నేతలు భారీ స్థాయిలో ఏటి అగ్రహారానికి చేరుకున్నాయి. ప్రచార రథం…

Read More

వివేకా హత్య కేసుపై ఎవరూ మాట్లాడవద్దు

– కడప కోర్టు ఆదేశం కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఎవరూ మాట్లాడొద్దని కడప న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, వికేక కుమార్తె సునీత, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్, నారా లోకేశ్, పురందేశ్వరిని కూడా వివేకా హత్యను ఎక్కడా ప్రస్తావించొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ వివేకా…

Read More

ఉద్యోగ నేత వెంకట్రామిరెడ్డిపై వేటు

– సస్పెండ్ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వు -వైసీపీకి ప్రచారం చేశారన్నదే సస్పెండ్‌కు కారణం – ఎట్టకేలకూ ఈసీ ఆదేశాలు పాటించిన సర్కారు విజయవాడ: వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తూ, ఆ పార్టీకి ఉద్యోగులు ఓటు వేయాలని కోరుతూ పట్టుబడ్డ సచివాలయ ఉద్యోగ సంఘ నేత వెంకట్రామిరెడ్డిని జగన్ ప్రభుత్వం ఎట్టకేలకూ సస్పెండ్ చేసింది. ఆయనను సస్సెండ్ చేస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. నిజానికి వైసీపీ సేవలో తరిస్తున్న వెంకట్రామిరెడ్డిపై చర్య తీసుకోవాలని ఈసీ, చాలారోజుల…

Read More

రాయి విసిరిన సతీష్‌కు రిమాండ్

– సీఎంపై రాయి కేసు – సతీష్‌కు 14 రోజులు రిమాండ్ – నెల్లూరు జైలుకు తరలింపు విజయవాడ: సీఎం జగన్‌పై రాయి విసిరిన సతీష్ అనే యువకుడికి విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న సతీష్‌కు మే 2 వరకూ రిమాండ్ విధించి, అతడిని నెల్లూరు జైలుకు తరలించాలని ఆదేశించారు. కాగా ఈ కేసులో ఐదుగురు యువకులను బెజవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం…

Read More

నామినేషన్ దాఖలు చేసిన ఆదిరెడ్డి శ్రీనివాస్‌

– వేలాదిగా తరలివచ్చిన ప్రజలు – 50 వేలకు పైగా మెజార్టీ సాధిస్తా – రాష్ట్రంలో కూటమిదే అధికారం – రాజమండ్రి కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ముందుగా తిలక్‌ రోడ్డులోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తన నివాసంలో సర్వమత ప్రార్ధనలు చేసి కూటమి నాయకులు, కార్యకర్త లు, అభిమానుల మధ్య భారీ జన సందోహంతో…

Read More