పన్నులు పెంచడమే గానీ, ప్రజలకు సౌకర్యాలు కల్పించరా?
-నీటి ఎద్దడి, కాలుష్యంతో దెబ్బతింటున్న ప్రజారోగ్యం -పదేళ్ల టీడీపీ, వైసీపీ పాలనలో పదవులు వెలగబెట్టిన వారు ఏం చేశారు -సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబురావు విజయవాడ సెంట్రల్లో సీపీఎంను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబురావు కోరారు. గురువారం 59వ డివిజన్ అజిత్ సింగ్ నగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంచినీటి ఎద్దడి, నీటి కాలుష్యం, పార్కుల్లో దెబ్బతిన్న క్రీడా పరికరాలు, చెత్తపన్ను, ఇతర భారాలు, తదితర…