కుప్పంలో అన్నదానం చేసిన నారా భువనేశ్వరి

కుప్పం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ కార్యకర్తలు నడుపుతున్న అన్నా క్యాంటీన్ వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన కేక్ ను భువనేశ్వరి కట్ చేశారు. పేదవారికి అన్నా క్యాంటీన్ లో అన్నదానం చేశారు. అన్నా క్యాంటీన్ నిర్వాహకులను భువనేశ్వరి ప్రత్యేకంగా అభినందించారు.

Read More

నిజాలు చెప్పడమే నేరమా?

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ రెడ్డి జమానాలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం కూడా మహాపరాధమే. విద్యా దీవెన, వసతి దీవెన ఫెయిల్యూర్ కార్యక్రమాలనేది జగమెరిగిన సత్యం! జగన్ ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురైన మాట వాస్తవం. కాకినాడ జిల్లా సూరంపాలెం వద్ద జగన్ బస్సు ఆపి విద్యా దీవెన, వసతి దీవెన అందుతున్నాయా అని విద్యార్థులను అడగగా, అందడం లేదంటూ విద్యార్థులు నిరసన తెలపడమే నేరమైంది. వైసీపీ…

Read More

మహిళా సాధికారితకు చంద్రబాబు, లోకేష్ పెద్దపీట

-రాష్ట్రప్రజల కోసం రెట్టించిన ఉత్సాహంతో చంద్రబాబు -మహిళలను ఆదుకునేందుకే సూపర్ -6 పథకాలు -మంగళగిరి ఎన్నికల ప్రచారంలో నారా బ్రాహ్మణి మంగళగిరి: రాష్ట్రప్రజల కోసం టిడిపి అధినేత చంద్రబాబునాయుడు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని, ఈ విషయంలో ఆయనకు మరెవరూ సాటిరారని నారా బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి రూరల్ యర్రబాలెం సంధ్య స్పైసెస్  కంపెనీని శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న మహిళాకూలీలతో బ్రాహ్మణి మాట్లాడుతూ… మహిళా సాధికారిత, ఆర్థిక స్వావలంబన…

Read More

కోడి కత్తి డ్రామా 2కు జగన్‌ ప్లాన్‌

-నాడు దళిత బిడ్డ, నేడు బీసీ బిడ్డల బలికి కుట్ర -బీసీ వడ్డెర బిడ్డలపై వెల్లంపల్లి హత్యాయత్నం కేసే నిదర్శనం -అక్రమంగా ఇరికించి బలవంతంగా ఒప్పించే యత్నం -వెంటనే వడ్డెర బిడ్డలను విడుదల చేయాలని సంఘ నేతల డిమాండ్‌ -లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమంటూ హెచ్చరికలు మంగళగిరి, మహానాడు: అధికార దాహం కోసం జగన్‌ జగన్నాటకంతో వడ్డెర బిడ్డలను బలిచేసి అధికారంలో వచ్చేందుకు గులకరాయి డ్రామాకు తెరలేపారని వడ్డెర సంఘం నాయకులు మండిపడ్డారు. బీసీ వడ్డెర…

Read More

చంద్రబాబు తరపున భువనేశ్వరి నామినేషన్‌

– కుప్పంలో ఉప్పొంగిన అభిమానం -లక్ష మెజార్టీ ఖాయమని వెల్లడి -వారిచ్చిన డబ్బుతోనే నామినేషన్‌ వేశా -పసుపు జెండా తప్ప వేరే జెండాకు తావులేదిక్కడ -వైసీపీ దుర్మార్గ పాలనను తరిమికొట్టాలని పిలుపు -జనసంద్రంగా మారిన వీధులు -కదంతొక్కిన కూటమి పార్టీల శ్రేణులు కుప్పం, మహానాడు: కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తరపున సతీమణి నారా భువనేశ్వరి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. భువనేశ్వరి వెంట వేలాదిగా నామినేషన్‌కు తరలిరావటంతో కుప్పం రోడ్లు జనసంద్రమయ్యాయి. కార్యకర్తలకు అభివాదం చేస్తూ…

Read More

పేదల ప్రాణాలతో ఆడుకుంటున్న ప్రభుత్వం

-తల లేని మొండెంలా రాష్ట్రం -నమ్మకంతో అధికారం ఇస్తే నాశనం చేశారు -గోదావరి ప్రక్షాళన నిధులు ఖర్చు చేయకుండా నిర్లక్ష్యం -రాష్ట్రంలో ట్రిపుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాలి -ఎక్కడ నుంచి వచ్చామన్నది కాదు…నిబద్ధత ముఖ్యం -ఎన్టీఏ కూటమితోనే అభివృద్ధి పథం -బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దగ్గుబాటి పురందేశ్వరి నమ్మకంతో నమ్మకంతో అధికారం ఇస్తే నాశనం చేశారని, రాష్ట్రాన్ని తలలేని మొండెంలా మార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆమె…

Read More

శిలాఫలకాల ప్రభుత్వమిది

-మూర్ఖులకు, అహంకారులకు ఓటేయొద్దు… -రాష్ట్రం మొత్తం మాఫియాగా మారింది -రైతులను దగా చేశారు… -ఆలూరులో పనికిరాని వ్యక్తిని మార్చాడట -నియోజకవర్గం మొత్తం దోపిడీ అంటా -ఇక్కడ చెత్త…మరోచోట పనికొస్తుందా? -కార్మిక మంత్రిగా ఒక్క ఉద్యోగం ఇచ్చారా? -ఆలూరు ప్రచారంలో వై.ఎస్‌.షర్మిలారెడ్డి మూర్ఖులకు, అహంకారులకు ఓటు వెయొద్దని పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీకి ఓటు వేసి వృథా చేసుకోవద్దని, ఆ పార్టీకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్లేనని హెచ్చరించారు. రాష్ట్ర మంతా మద్యం మాఫియా, మట్టి మాఫియా,…

Read More

అభివృద్ధికి చిరునామా చంద్రబాబు

-‘మన చంద్రన్న`అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పుస్తకావిష్కరణ -పోలిట్‌బ్యూరో సభ్యులు టి.డి. జనార్థన్‌ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 74వ జన్మదినాన్ని పురస్కరించుకుని, పార్టీ సీనియర్‌ నేత, పోలిట్‌బ్యూరో సభ్యులు టి.డి. జనార్థన్‌ రూపొందించిన ‘మన చంద్రన్న`అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పుస్తకాన్ని నేడు చంద్రబాబునాయుడుగారు తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ పుస్తకం ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1995`2004 మధ్య చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా, 2014`19 మధ్య నవ్యాంధ్రప్రదేశ్‌కు 5 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన…

Read More

బాలుడు మృతి చెందడం విషాదకరం

– టీడీపీ అధినేత చంద్రబాబు విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైసీపీ ప్రచార రథం ఢీకొని భరద్వాజ్ అనే బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరం. సమయానికి 108 అంబులెన్స్ రాక…. బాలుడిని సకాలంలో ఆసుపత్రికి తీసుకు వెళ్లలేకపోవడం బాధాకరం. కన్ను మిన్ను కానరాక ప్రచార రథాన్ని నడిపిన నిర్లక్ష్యం ఒకటైతే … అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ అందించలేని వైసీపీ పాలనా నిర్లక్ష్యం మరొకటి. ఈ రెండూ కలిసి ఎంతో భవిష్యత్తు ఉన్న పసివాడి జీవితాన్ని…

Read More

అహంకారంతో జగన్ దోపిడీ, విధ్వంసం

-పాలించమని అధికారమిస్తే వ్యవస్థలన్నీ నాశనం -ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా పేదల ప్రాణాలతో ఆటలు -కూటమి ప్రభుత్వం రాగానే సర్పంచులకు విధులు…నిధులు -సీమలో జగన్ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు -జగన్ చెప్పే మాటలకు…చేసే పనులకు పొంతన ఉండదు -మాదాసి కురబలను ఎస్సీల్లో చేర్చుతాం -సామాన్యులకు టికెట్లు ఇచ్చిన చరిత్ర టీడీపీది -ఆలూరు ప్రజాగళం సభలో నారా చంద్రబాబు నాయుడు ఆలూరు : ‘‘ఏపీ చరిత్ర, ప్రజల భవిష్యత్ మార్చే ఎన్నికలివి. నా ప్రాణ సమానమైన కార్యకర్తలు…

Read More