ప్రజాగళం సభలో పోలీసుల నిర్లక్ష వైఖరి
-డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,పీఎస్ఆర్ ఆంజనేయులు, గుంటూరు రేంజ్ ఐజి ఎస్పీ రవిశంకర్ రెడ్డిని తప్పించాలి – ఎన్నికల సంఘానికి ఎన్డీఏ నేతల ఫిర్యాదు తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఉమ్మడి ‘ప్రజాగళం’ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి అశేష ప్రజానీకం హాజరైంది. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి హాజరయ్యారు. ప్రజాగళం సభకు భద్రతా ఏర్పాట్లు…