suryaa

అమరావతిలో నిఘా కళ్లెదుటే తీసిన ‘రాజధాని ఫైల్స్’

– రెండేళ్ల క్రితమే ప్రారంభమైన రాజధాని ఫైల్స్ షూటింగ్ – షూటింగ్ అంతా అమరావతిలోనే – సీఎం జగన్ నివాసానికి సమీపంలోనే నిరంతరాయంగా షూటింగ్ – దాదాపు 300 మందితో రెగ్యులర్ షూటింగ్ – అయినా పసిగట్టని నిఘా విభాగం – నిత్యం నిఘా నీడలో అమరావతి – అయినా బహిరంగంగానే షూటింగ్ – ఎన్నికలకు మూడేళ్ల తర్వాత షూటింగ్ – ఎన్నికలకు ముందు రిలీజ్ – వైసీపీ నేతల ఆశ్చర్యం – వైఫల్యం వేటు ఎవరిపై?…

Read More

Digital Data Room Features

A electronic data bedroom should give several security features to ensure that them and details are safeguarded. Two-factor authentication requires a password, and a code delivered to the customer’s cell phone. Specific Data Room Reports period stamps all data-room activity, and therefore are sent to the VDR’s administrator. Smart search allows you to quickly scan…

Read More

AVG Review

The AVG review is normally not an purpose https://odrywisborn.net/avg-find-my-phone-pros-and-cons belief. There are some aspects of AVG we don’t like, however the program is usually overall wonderful. Its straightforward settings are easy to make use of, and the application is user-friendly. Nevertheless , there are some disadvantages. The software could contain features that you don’t need,…

Read More

గురుమూర్తికి మ‌ద్ద‌తు వెల్లువ‌

తిరుపతి, ఏప్రిల్ 7 (న్యూస్‌టైమ్): తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో ‘ఫ్యాను’ ప్ర‌భంజ‌నం సృష్టించ‌నుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వైయ‌స్సార్‌సీపీకి అత్యధిక మెజారిటీని అందిస్తుంది. నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఉండడం అదనపు బలంగా మారింది. దీనికి తోడు రోజు రోజుకు వైయ‌స్ఆర్ సీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ ఎం. గురుమూర్తికి మ‌ద్ద‌తు వెల్లువెత్తుతోంది. మంగ‌ళ‌వారం వివిధ కుల సంఘాల నాయ‌కులు వైయ‌స్ఆర్‌సీపీకి మ‌ద్ద‌తు తెలిపారు. ఈక్రమంలో ‘స్థానిక’ ఫలితాలే పునరావృతమవుతాయని…

Read More

జగన్‌ను ఏనుగుతో పోల్చిన కొడాలి

విజయవాడ, ఏప్రిల్ 6 (న్యూస్‌టైమ్): ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌‌మోహన్‌ రెడ్డి ఏనుగు లాంటివారని, ప్రతిపక్షాలు కుక్కల మాదిరిగా మొరిగితే పట్టించుకోరని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై ప్రతిపక్షాలు నోటికొచ్చినట్టు మాట్లాడటంపై మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. వివేక హత్య జరిగిన కాలంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారనే విషయం తెలుసుకోవాన్నారు. వివేక కుమార్తై విజ్జప్తి మేరకు దీన్ని సీబీఐ విచారణ జరుపుతుందని అన్నారు. వివేక…

Read More

వైయ‌స్‌ కుటుంబంపై పచ్చ కుట్ర

అమరావతి, ఏప్రిల్ 6 (న్యూస్‌టైమ్): ‘‘సోదరుడే ముఖ్యమంత్రిగా ఉన్నా తనకు న్యాయం జరగడం లేదని సునీతమ్మ కుంగిపోతోందట. షర్మిలమ్మ కూడా సునీతకు మద్దతుగా నిలబడ్డారట. మా బంధువర్గం కూడా రెండుగా చీలిపోయిందట. జరుగుతున్న పరిణామాలు చూసి నేను మానసికంగా కుమిలిపోతున్నానట. ఏమి రాతలివి? అసలు జగన్‌ వివేకానందరెడ్డి మీద చెయ్యి చేసుకున్నాడని రాయడమేంటి? వయసులో పెద్దయితే ఇంట్లో ఉన్న తోటమాలిని కూడా ‘అన్న’ అని సంభోదించే మనస్తత్వం వైయ‌స్ జగన్‌ది.’’ అని పేర్కొంటూ తమ వ్యతిరేక మీడియాపై…

Read More

సీఎం జగన్‌ను కలిసిన రమణదీక్షితులు

అమరావతి, ఏప్రిల్ 6 (న్యూస్‌టైమ్): ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థాన ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు, ఇతర అర్చకులు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా తిరుమల, తిరుపతి దేవస్థానాల పరిధిలోని తిరుమల వేంకటేశ్వరస్వామి, తిరుపతి గోవిందరాజ స్వామి, తిరుచానూరు పద్మావతి అమ్మవార్ల ఆలయాలకు సంబంధించిన 15 మందికి వంశపారంపర్యాన్ని పునరుద్దరించడంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు రమణ దీక్షితులు,…

Read More

వ్యవసాయం, అనుబంధ శాఖలపై సీఎం సమీక్ష

అమరావతి, ఏప్రిల్ 6 (న్యూస్‌టైమ్): వ్యవసాయం, అనుబంధ శాఖలు (హార్టికల్చర్, మైక్రో ఇరిగేషన్, అగ్రి ఇన్‌ఫ్రా)పై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఏపీ అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్, ఎంవీయస్‌ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఆర్థిక శాఖ కార్యదర్శి గుల్జార్, మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ పీఎస్‌ ప్రద్యుమ్న, మత్స్యశాఖ కమిషనర్‌ కె. కన్నబాబు,…

Read More

జ‌గ‌న్‌ను ఎదుర్కోవడానికి అంతా..

అమరావతి, ఏప్రిల్ 6 (న్యూస్‌టైమ్): ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిని ఎదుర్కొనేందుకు అంద‌రూ ఒక్కటైనట్లు కనిపిస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ముఖ్య‌మంత్రిపై త‌ప్పుడు ప్ర‌చారం చేసి ల‌బ్ధి పొందాల‌ని కుట్ర‌లు చేస్తున్నార‌ని, ప్ర‌జ‌ల‌కు అన్నీ తెలు‌సు అన్నారు. మంగ‌ళ‌వారం తాడేప‌ల్లిలోని కేంద్ర కార్యాల‌యంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘గత కొన్నాళ్లుగా తిరుపతి ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అదే విధంగా ఏడాది క్రితం ఆగిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు…

Read More

సజావుగా ప్రాదేశిక ఎన్నికలు

ఒంగోలు, ఏప్రిల్ 6 (న్యూస్‌టైమ్): ప్రాదేశిక ఎన్నికలు సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశామని ప్రకాశం జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో దర్శి నియోజకవర్గంలోని ఏపీ మోడల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఆయన మంగళవారం పరిశీలించారు. ప్రాదేశిక ఎన్నికలకు అవసరమైన ఎన్నికల సామగ్రి సిద్ధం చేశామని కలెక్టర్ భాస్కర్ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గత ఏడాది…

Read More