ఆరోగ్య తెలంగాణ సీఎం కేసీఆర్ లక్ష్యం

– ఆరోగ్య తెలంగాణ లక్ష్య సాధనలో వైద్యులు మమేకం కావాలి – ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ( ఐ.ఎం.ఏ ) రాష్ట్ర శాఖ భవన నిర్మాణానికి స్థలం కోసం సీఎంతో మాట్లాడుతా – తెలంగాణ ఉద్యమంలో వైద్యుల పాత్ర మరువలేనిది – రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ – ఐ.ఎం.ఏ రాష్ట్ర సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న వినోద్ కుమార్ నీళ్లు, విద్యుత్, వ్యవసాయ రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించిన రాష్ట్ర…

Read More

ఇండస్ట్రియల్ పార్కులో పేదలకు స్థలాలు కేటాయింపా?

– తప్పుడు కేసులతో నన్ను జైలుకు పంపడం ఎవరితరమూ కాదు.. – గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమహేంద్రవరం : జగన్ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించి రాష్ట్రాన్ని అధోగతి పాల్చేసిందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, శాసనసభ పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. టీడీపీ తెలుగురైతు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణ నర్సరీ గెస్ట్ హౌస్ వద్ద జరిగిన కడియం మండల పార్టీ సమావేశానికి ఎమ్మెల్యే గోరంట్ల ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జగన్ ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలా…

Read More

విశాఖలో పవన్ దీక్ష అర్ధం లేనిది..

– హోం మంత్రి సుచరిత జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక స్థిరమైన విధానంతో లేరని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఆదివారం గుంటూరులో జరిగిన పలు కార్యక్రమాలకు హాజరైన ఆమె మీడియాతో మాట్లాడుతూ విశాఖలో పవన్ కల్యాణ్ చేపట్టిన దీక్షపై స్పందించారు. బీజేపీతో జతకట్టిన నేతగా పవన్ కల్యాణ్ నేడు విశాఖపట్నంలో ఉక్కు పరిశ్రమ వ్యవహారంలో దీక్షలెందుకు చేస్తున్నారనేది అర్ధం కావట్లేదన్నారు. మిత్రపక్షంగా కేంద్రంతో మాట్లాడి ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణ ప్రతిపాదనను నిలిపివేయవచ్చు…

Read More

పవన్…దమ్ము, ధైర్యం ఉంటే..మీ పోరాటం ఏదో ఢిల్లీలో కేంద్రంపై చేయండి

– బీజేపీ అజెండాను భుజాన వేసుకొని వచ్చిన పవన్ కల్యాణ్ – స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం… పవన్ విమర్శలు వైయస్ఆర్సీపీ ప్రభుత్వంపైనా..!? – దేశాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని మోడీ తీసుకున్నారని గతంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల సంగతేంటి..? – పవన్ వ్యాఖ్యల వీడియోను మీడియా ముందు ప్రదర్శించిన అమర్.. ఈ మాటలు మాట్లాడినట్టు మీకైనా గుర్తుందా పవన్ కల్యాణ్..? – ఆరోజు మాట్లాడింది తప్పు అని…

Read More

అరాచ‌క‌పాల‌న వ‌ల్లే అన్న‌దాత‌ల ఆత్మ‌హ‌త్మలు

– దేశంలోనే రైతు ఆత్మ‌హ‌త్య‌ల్లో ఏపీకి 3వ స్థానం -రోజుకి స‌గ‌టున ముగ్గురు రైతులు బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డుతున్నారు -వైసీపీ స‌ర్కారు తీరుతో రెండున్న‌రేళ్ల‌లో 34 శాతం పెరిగిన ఆత్మ‌హ‌త్య‌లు – ఇప్ప‌టికైనా రైతాంగాన్ని ఆదుకోక‌పోతే రైతుల్లేని రాష్ట్రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ – ప‌త్రికాప్ర‌క‌ట‌న‌లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ఆందోళ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైసీపీ ప్ర‌భుత్వ అరాచ‌క పాల‌న వ‌ల్లే అన్న‌దాత‌ల ఆత్మ‌హ‌త్య‌లు రోజురోజుకీ పెరిగిపోతున్నాయ‌ని, రైతుల ఆత్మ‌హ‌త్య‌ల్లో మ‌న రాష్ట్రం దేశంలోనే 3వ స్థానంలో…

Read More

విద్యార్థుల జీవితాలను నాశనం చేయడమేనా ఎయిడెడ్ ప్రక్షాళన

బడిలో ఉండాల్సిన విద్యార్థులను బజారుకీడ్చిన జగన్ రెడ్డి – టి.ఎన్.ఎస్.ఎఫ్. రాష్ట్ర అధ్యక్షులు మానం ప్రణవ్ గోపాల్ భవిష్యత్ తరాల కోసం తమ భూములు, ఆస్తులు దానమిచ్చి ఎయిడెడ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే..నేడు విద్యార్థుల భవిష్యత్ నే జగన్ రెడ్డి అంధకారం చేస్తున్నాడు. 2.5 లక్షల మంది విద్యార్థుల జీవితాలను ఆపదలోకి నెట్టడమేనా ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రక్షాళ అంటే. స్వాతంత్ర్యానికి ముందు నుండి కొనసాగుతున్న ఎయిడెడ్ వ్యవస్థను రద్దు చేయాలనుకోవడం ప్రభుత్వ చేతకాని తనాన్ని రుజువు చేస్తోంది….

Read More

Jagan rule dragged students into roads: TDP

Govt spending thousands of crores on colours Jagan not willing to spend Rs 600 on aided schools AMARAVATI: Telugu Nadu Students Federation State President Pranav Gopal on Sunday asked whether the AP Government’s target was to destroy the future of students with its unilateral merger policy of the aided educational institutions in the State. Pranav…

Read More

Lokesh blames YCP for 34% rise in farmers suicides

3 ryots ending their lives everyday under Jagan rule AP stood in 3rd place in country in farmers suicides 889 farmers took their lives in 2020 AMARAVATI: TDP National General Secretary Nara Lokesh on Sunday blamed the Jaganmohan Reddy Government’s policies for the rising suicides of farmers in Andhra Pradesh. Lokesh deplored that on an…

Read More

ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్బహిరంగ లేఖ

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న పోలీసుల సమస్యలు పరిష్కరించాలని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సీఎం జగన్‌ను కోరారు. వారి వేతనాలు, పెన్షన్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోలీసులకు హామీలివ్వడమే తప్ప వాటిని పరిష్కరించిన పాపాన పొలేదని విమర్శించారు. అనగాని బహిరంగ లేఖ సారాంశం ఇదీ.. బహిరంగ లేఖ తేదీ.31.10.2021 శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, అమరావతి విషయం : రాష్ట్రంలోని పోలీసుల సమస్యల పరిష్కారం – వీక్లీ…

Read More

ఎంపీలు ఏం చేస్తున్నారు?

– అమిత్‌షాకు అన్నీ వివరిస్తూనే ఉన్నా – జగన్ సర్కారుకు వారమే డెడ్‌లైన్ – విశాఖలో జగన్ సర్కాపై పవన్ ఫైర్ విశాఖ పర్యటనలో జనసేనాధిపతి పవన్ కల్యాణ్ సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ అమిత్‌షాకు వివరిస్తూనే ఉన్నానన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవీటీకరణను అడ్డుకోలేని ఎంపీల అసమర్ధతను పవన్ కడిగేశారు. వారంలోగా అఖిలపక్షం ఏర్పాటుకు డెడ్‌లైన్ విధించారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు నిరసనగా గళమెత్తిన పవన్ పర్యటనకు, జనం నుంచి బ్రహ్మాండమైన స్పందన లభించింది….

Read More