కేసీఆర్….బీసీలకిచ్చిన హామీల సంగతేంది?

– రూ.20 వేల కోట్లతో బీసీలకు ప్రత్యేక బడ్జెట్ ఊసేది? – ఆత్మగౌరవ భవనాలేమైనయ్? – బీసీ కులాల ఫెడరేషన్లకు నిధులేవి? – రజకులకు దోభీఘాట్ల నిర్మాణాలేమైనయ్? -బీసీలు కేసీఆర్ పల్లకీ మోయాల్సిందేనా…వాళ్లకు రాజ్యాధికారం వద్దా? – బీసీలకు సముచిత స్థానం కల్పిస్తున్నది బీజేపీ మాత్రమే – బీసీని ప్రధానిగా చేసిన ఘనత బీజేపీదే ముఖ్యమంత్రి కేసీఆర్…బీసీలకు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు….

Read More

సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉప్పాల దంపతులు

అమరావతి, సెప్టెంబర్ 30: కృష్ణా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక- రాము దంపతులు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) తో కలిసి సీఎం వైఎస్ జగన్ కు పుష్పగుచ్ఛం అందజేశారు. జెడ్పి చైర్ పర్సన్ గా అవకాశం కల్పించడం పట్ల ఉప్పాల దంపతులు సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు…

Read More

పేద పిల్లలకు చదువు అక్కర్లేదా?

– ప్రభుత్వ స్కూళ్లను మూసేయాలనుకుంటున్నారా? – 22 వేల మంది స్వచ్ఛ కార్మికులను తొలగించేశారు – 12 వేల మంది విద్యా వలంటీర్లను తీసేశారు – స్కూల్ మెయింటెనెన్స్ నిధులివ్వకుండా నిర్వీర్యం – ప్రజా సంగ్రామ యాత్రలో టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై బండి సంజయ్ ఫైర్ ‘‘ఇవేం స్కూళ్లు. శుభ్రం చేసే స్వచ్ఛ కార్మికులను తీసేసిండ్రు. చదువు చెప్పే విద్యా వలంటీర్లను తొలగించిండ్రు. మెయింటెనెన్స్ నిధులను ఆపేసిండ్రు. ప్రభుత్వ స్కూళ్లను మూసేయాలనుకుంటున్నారా? పేద పిల్లలకు చదువును దూరం…

Read More

నరేగా బిల్లుల పెండింగ్ వల్ల అప్పుల పాలై 50 మంది ఆత్మహత్య

– పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జిల్లాలోనే గ్రామలు అభివృద్ది చేసిన వారికి బిల్లులు చెల్లించపోతే ఇంకా రాష్ట్రంలో గ్రామాలను ఏమి అభివృద్ది చేస్తారు? – అధికారులు నిబంధనల మేరకు చెల్లింపులు జరపాలి – లేదంటే కోర్టు ధిక్కార చర్యలకు బాధ్యులు కావల్సి వస్తుంది -మాజీ మంత్రి అమర్నాధ్ రెడ్డి వై.సి.పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నరేగా బిల్లులు పూర్తిగా పెండింగ్ లో ఉంచారు. ఈ పనులు ఏదో కాంట్రాక్టర్లు చేసినవి కాదు. ఆ గ్రామాల…

Read More

కుప్పం పరాభవం నుంచి తేరుకోలేకే.. బాబు కుట్ర రాజకీయాలు

– బద్వేలులో వైయస్ఆర్సీపీ బలం చెక్కుచెదరదు- వైయస్ఆర్ జిల్లా కంచుకోట అని మరోసారి రుజువు చేస్తాం – బద్వేలు వైయస్ఆర్సీపీ అభ్యర్థి డా. సుధ వైద్యురాలు, విద్యావంతురాలు, మహిళ – ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలనే జగన్ ఎప్పుడూ చెబుతారు – ప్రజాదరణ పొందుతున్న వైయస్ఆర్సీపీని చూస్తే బాబు, పవన్ లకు భయం – ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి ముఖ్యమంత్రి…

Read More

ఐవరి కోస్ట్ కు చంద్రశేఖర్ రెడ్డి ఎందుకెళ్లారో చెప్పాలి?

– ఐవరి కోస్ట్ డ్రగ్స్ మాఫియాకు కేంద్రం అక్కడ ఆయనకేం పని? – రాష్ట్రాన్ని వైసీపీ నేతలు స్మగ్లింగ్ కి నిలయంగా మార్చారు – మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వెస్ట్ ఆఫ్రికాలో ఐవరి కోస్ట్ వెళ్లానని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటున్నారని ఆయన ఎందుకెళ్లారో, అక్కడ ఏం వ్యాపారం జరుగుతుందో ఆయనే చెప్పాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…వైసీపీ నేతలు రాష్ట్రాన్ని…

Read More

సీఎం జగన్మోహన్ రెడ్డిని ‘మాజీ’ చేయగలిగితే రాజకీయాలను వదిలేస్తా

– పవన్ కళ్యాణ్ కు జీవిత కాలం సమయం ఇస్తున్నా – సీఎం జగన్ తో చాలెంజ్ చేసే శక్తి, సామర్థ్యం పవన్ కళ్యాణ్ కు లేవు – ‘జానీ’ లు చూడం, స్పీచ్ లు వినం కాబట్టి మేం భయపడే ప్రసక్తి ఉండదు – స్క్రిప్ట్ సరిగ్గా చదువ లేదని భయపడేది చంద్రబాబు – రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విజయవాడ, సెప్టెంబర్ 30: పవన్ కళ్యాణ్ తన జీవిత కాలంలో జగన్మోహన్…

Read More

పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారంపై దృష్టి: డీజీపీ సవాంగ్

కాలానికి ఎదురీది, అన్ని కాలాల్లో రోడ్లపై ఉంటూ శాంతిభద్రతల్లో తలమునకలయిన పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు సిబ్బంది సంక్షేమ దినోత్సవం నిర్వహించిన సందర్భంగా ఆయన పోలీసులనుద్దేశించి ప్రసంగించారు. సవాంగ్ ఏమన్నారంటే… రాష్త్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో సిబ్బంది సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజా రక్షణలో అత్యంత కీలకం పోలీసు శాఖ. ఆ శాఖలోని సిబ్బంది ఎల్లవేళలా అత్యంత కఠినమైన,…

Read More

జగన్ సర్కారుకు ఓడీకి ఎస్‌బీఐ నో

ఏపీ ప్రభుత్వానికి ఎస్‌బీఐ షాక్ ఇచ్చింది. రూ. 6500 కోట్లు ఓవర్ డ్రాఫ్ట్ ఇవ్వడానికి ఎస్‌బీఐ నిరాకరించింది. సీఎస్ఎస్ పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ కోసం ఏపీ ప్రభుత్వం అష్ట కష్టాలు పడుతోంది. మరోవైపు ఏపీ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకీ దిగజారుతోంది. ఈ సమయంలో ఎస్‌బీఐ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వ యంత్రాంగంలో ఆందోళన ప్రారంభమైంది. కాగా సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వం అప్పులు తీసుకుంటూ ఇప్పటికే ప్రజల ఖాతాల్లోకి వందల, వేల కోట్ల నిధులు జమ…

Read More

మత్య్సకారుల ఆర్థిక మూలాలను దెబ్బ తీసే ప్రయత్నాలను మానుకోవాలి

– జనసేన మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర కమిటీ సమావేశంలో పవన్ కల్యాణ్ సంప్రదాయంగా, వారసత్వంగా వస్తున్న చేపల వేట, అమ్మకాలపై ఆధారపడ్డ మత్స్యకారుల జీవనోపాధికి గండికొట్టి, వారి ఆర్థిక మూలాలను దెబ్బ తీసే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం విడనాడాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. చెరువులు, రిజర్వాయర్లు లాంటి చోట్ల మత్స్యకార సొసైటీ సభ్యులకు చేపలు వేటాడుకొనే అవకాశం లేకుండా చేస్తున్న జీవో 217 విషయంలో జనసేన పార్టీ ఎలా పోరాడాలనే విషయంలో…

Read More