భారీ మెజార్టీ కోసం వైసీపీ..పరువు కోసం ప్రతిపక్షాలు..!!
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుని సాక్షిగా ఉప ఎన్నిక యుద్దం జరుగుతోంది. సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే తమకు భారీ మెజార్టీ తీసుకు వస్తాయని వైసీపీ అభ్యర్ది గురు మూర్తి చెబుతున్నారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచార శైలి చూస్తుంటే ప్రతిపక్షాల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఏం చెప్పి ఓట్లు అడగాలో కూడా ప్రతిపక్షాలకు తెలియడం లేదు. పంచాయతీ, మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల నుంచి టీడీపీ ఇంకా కోలుకున్నట్లు…