విజయవాడ, మార్చి 6 (న్యూస్టైమ్): ఆంధ్రప్రదేశ్లో నకిలీ మందుల విక్రయాలపై జగన్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. నకిలీ మందుల ముఠాను చేధించేందుకు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేయాలని డ్రగ్స్ ఐజి రవి...
హైదరాబాద్, మార్చి 5 (న్యూస్టైమ్): రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు సంబంధించి ఐటి వినియోగం, సామర్ధ్యం పెంపుదల, జీవనోపాధి, ఎంటర్ప్రైస్, డెవలప్మెంట్, కన్వర్ జెన్సీకి కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన చేయాలని ప్రభుత్వ ప్రధాన...
హైదరాబాద్, మార్చి 5 (న్యూస్టైమ్): ఈస్తోనియా అంబాసిడర్ కత్రీన్ కివి, డిప్యూటి చీఫ్ ఆఫ్ మిషన్ జుయి హిఓ శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ను...
హైదరాబాద్, మార్చి 4 (న్యూస్టైమ్): మనుషులు–జంతువుల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గించే చర్యల సూచనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ మేరకు జీవో నెంబర్ -11 పేరిట ఉత్తర్వులు...
ఉపాధి కల్పనపై టీఆర్ఎస్ కు ఒక పాలసీ లేదు
టీచర్ ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదు
కేటీఆర్ తన మాట వెనక్కి తీసుకోవాలి
టీఆర్ఎస్ కుంభకోణాలు బయటపెడతాం
ఐటీఐఆర్ పై కాంగ్రెస్ పార్టీ దగ్గర పరిష్కారం వుంది
నిరుద్యోగుల బాధ...
రానున్న ఎంఎల్సీ ఎన్నికల్లో తెరాస విజయం ఖాయమని, సికింద్రాబాద్ నుంచి మంచి ఆధిక్యత లభించేలా కృషి చేస్తామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ పరధిలో ఎంఎల్ సీ ఎన్నికల...
ఆంద్రభూమి మూసివేత చట్ట విరుద్దమని ఆ సంస్థ ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి టియంజేయూ మద్దతు....
పునరుద్ధరణ కు ఆందోళన...
రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని డిమాండ్......
దశాబ్దాల చరిత్ర కలిగిన అంద్రభూమి దినపత్రిక ను మూసివేయాలన్న నిర్ణయాన్ని...
అంచనాల కన్నా 153 శాతం అధికం..
అప్పుల్లో ఏపీది దేశంలోనే నాలుగో స్థానం..
అమరావతి, మార్చి 4 (న్యూస్టైమ్): రాష్ట్రంపై అప్పుల భారం పెరుగుతూనే ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో పది నెలల లెక్కలను కాగ్...
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23 (న్యూస్టైమ్): దివాలా తీసిన దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీహెచ్ఎఫ్ఎల్)లో తవ్విన కొద్దీ మోసాలు బైటపడుతూనే ఉన్నాయి. తాజాగా రూ. 6,182 కోట్ల మేర విలువ చేసే అక్రమ...
అమరావతి, ఫిబ్రవరి 23 (న్యూస్టైమ్): ఐటీ బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్ (బీపీవో) కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ ప్రవేశపెట్టిన ఇండియా బీపీవో ప్రమోషన్ స్కీమ్ (ఐబీపీఎస్)...
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో మరో చీలిక తప్పదా? తాజా పరిణామాలు చూస్తుంటే ఈ సందేహం బలపడుతోంది. ఇటీవలే రాజ్యసభ సభ్యునిగా పదవీ విరమణ చేసిన కేంద్ర మాజీ మంత్రి, జమ్మూ కాశ్మీర్...
సనాతన హిందూ సంప్రదాయంలో ఎంతో టెక్నాలజీ దాగి ఉంది. అందుకే మన పండితులు, పెద్దలు అనునిత్యం దేవాలయాలకు వెళ్లి రండి అని చెబుతూ ఉంటారు. వారు ఎందుకు అలా చెబుతారు. దాని వెనుక...
తిరుమల, ఫిబ్రవరి 27 (న్యూస్టైమ్): రాష్ట్రంలో ఆలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని త్రిదండి చిన్నజీయ్యర్ స్వామి స్పష్టం చేశారు. అభిషేకసేవలో తిరుమల శ్రీవారిని చిన్నజీయ్యర్ స్వామి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల...
విజయవాడ, ఫిబ్రవరి 23 (న్యూస్టైమ్): ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు మతిభ్రమించిందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శారదాపీఠం స్వామీజీపై చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు తక్షణమే స్వరూపానందేంద్ర సరస్వతి...
తిరుపతి, ఫిబ్రవరి 21 (న్యూస్టైమ్): శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 23వ తేదీ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో మార్చి 2 నుండి 10వ తేదీ వరకు...
న్యూఢిల్లీ, మార్చి 5 (న్యూస్టైమ్): దేశంలో కరోనా ఉద్ధృతి ఆందోళన కలిగిస్తోంది. పాజిటివ్ కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఒకేసారి 17,407 కొత్త కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజు...
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23 (న్యూస్టైమ్): భారతదేశంలో గత కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం చికిత్సలో ఉన్న కొవిడ్ బాధితుల సంఖ్య 1,45,634కు చేరింది. ఇది మొత్తం కోవిడ్ బాధితులలో 1.32%....
Can Moringa Leaves : దక్షిణ భారతీయుల మది దోచిన కూరగాయల్లో మునగ ఒకటి . ఈ చెట్లు ఉపయోగాలు ఎన్నో..ఎన్నెన్నో .. చెట్టు వేరు నుండి ఆకు వరకు అన్నీ ఉపయోగాలే...
అమరావతి, మార్చి 6 (న్యూస్టైమ్): ఆయన పేరుకే రాజు.. పెత్తనమంతా మంత్రిదే అన్న పాతకాలపు సినిమా కథ తాజాగా తెరపైకి వచ్చింది. ఆయన మాట్లాడితే నోటి నుండి ముత్యాలు రాలుతాయట. పేరుకే రాజు....
అమరావతి, మార్చి 6 (న్యూస్టైమ్): పార్టీ కోసం ప్రతిఫలం ఆశించకుండా పనిచేసిన ఎంతో మంది నాయకులను, కార్యకర్తలను చూశాం. తాజాగా పార్టీని నమ్ముకున్న నాయకులను, కార్యకర్తలను చూస్తున్నాం. నైతిక విలువల కోసం తృణపాయంగా...
సానుభూతిలో చిక్కుకున్న మహిళా నేతలు
నాటి కేటీఆర్ సెంటిమెంట్ అస్త్రాన్నే నేడు ప్రయోగిస్తున్న విపక్షాలు
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)
రాజకీయాల్లో విమర్శలకు ప్రాతిపదిక ఏమీ ఉండదు. సమయం, సందర్భం కావాలంతే. చరిత్ర అన్నీ గుర్తుంచుకుంటుంది. అది...
విశాఖ ఎన్నికల్లో చక్రం తిప్పుతున్న విజయసాయిరెడ్డి
( మార్తి సుబ్రహ్మణ్యం)
ప్రతిష్ఠాత్మకంగా మారిన విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, వైసీపీ నావను విజయతీరాలకు చేర్చేందుకు...
బీజేపీలో పత్తా లేని ప్రముఖులు
ఎక్కడున్నారో తెలియని మాజీ ఐఏఎస్, ఐపిఎస్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)
వాళ్లంతా ఒకప్పుడు వారి వారి శాఖల్లో మకుటం లేని మహారాజులు. డీజీపీ స్థాయి ఒకరయితే, ప్రభుత్వ ప్రధాన...
Outside miscreants bent on vitiating election atmosphere
Release wrongly arrested TDP leaders in Avulavaripalem
Arrest culprits in torching of crops in Pulivendula
AMARAVATI: TDP National President and...
పిత్రార్జితం
(సి.ఎన్.చంద్రశేఖర్)
వినోద్ తన అన్నయ్యను అడుగుతున్న ప్రశ్న విని ఉలిక్కిపడింది సావిత్రి. అటువంటి సన్నివేశం ఎన్నో కథల్లో చదివింది, ఎన్నో సినిమాల్లో చూసింది. కానీ తన జీవితంలో మాత్రం అటువంటి సన్నివేశం రాకూడదనీ, భర్తకంటే...
న్యూఢిల్లీ, మార్చి 6 (న్యూస్టైమ్): కాంగ్రెస్ నేత, లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీపై తమిళనాడు భారతీయ జనతా పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వచ్చే నెల 6న అసెంబ్లీ...
హైదరాబాద్, మార్చి 6 (న్యూస్టైమ్): కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ఎన్నో రైళ్లు రద్దయ్యాయి. అయితే, పరిస్థితులు చక్కబడుతున్న నేపథ్యంలో క్రమక్రమంగా రైళ్లను పునరుద్ధరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు దక్షిణ...
ఆగ్రా, మార్చి 4 (న్యూస్టైమ్): ప్రపంచ ప్రఖ్యాత ప్రేమసౌధం తాజ్మహల్కు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన పోలీస్ అధికారులు తాజ్మహల్ రెండు ద్వారాలను మూసివేసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు....
• మహమ్మారులను ఎదుర్కొనే విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కరోనా నేర్పించింది
• వివిధ పారిశ్రామిక రంగాలకు బయోటెక్నాలజీ వెన్నెముకగా దినదినాభివృద్ధి చెందుతోంది
• ‘గ్లోబల్ బయో ఇండియా-2021’ అవార్డుల ప్రదానోత్సవం, ముగింపు సమావేశంలో ఉపరాష్ట్రపతి
•...
యాంగాన్, ఫిబ్రవరి 9 (న్యూస్టైమ్): మయన్మార్లో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వానికి తిరిగి అధికార పగ్గాలు అప్పగించాల్సిందిగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు వీధుల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్లకార్డులు...
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8 (న్యూస్టైమ్): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ 2021 ని ఈ నెల 10న సాయంత్రం 6:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా...
న్యూయార్క్, జనవరి 22 : కొలంబియాలో శాంతి నిర్మాణం ప్రక్రియలో గణనీయమైన పురోగతిని భారత్ ప్రశంసించింది. శాంతి, పురోగతి, శ్రేయస్సు దిశగా తన ప్రయాణంలో బొగోటాకు మద్దతు ఇవ్వడానికి తాము సంప్రతించామని చెప్పారు....
ఇస్లామాబాద్, జనవరి 22 : ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహాయం, సహనాన్ని కొనసాగించడంతో వచ్చే నెలలో పాకిస్తాన్ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) బ్లాక్ లిస్టులోకి నెట్టవచ్చని గ్రీక్ సిటీ టైమ్స్ పేర్కొంది....
Finance Minister Buggana Rajendranath has clarified that the State government has borrowed more than permissible limits as the Centre gave relaxation due to lockdown...
Free High-Quality lessons Covering School Curriculums for all Students
Education has the greatest power to transform lives and given the enhanced internet connectivity, digital education...
విజయవాడ, మార్చి 6 (న్యూస్టైమ్): ఆంధ్రప్రదేశ్లో నకిలీ మందుల విక్రయాలపై జగన్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. నకిలీ మందుల ముఠాను చేధించేందుకు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేయాలని డ్రగ్స్ ఐజి రవి...
అమరావతి, మార్చి 6 (న్యూస్టైమ్): ఆయన పేరుకే రాజు.. పెత్తనమంతా మంత్రిదే అన్న పాతకాలపు సినిమా కథ తాజాగా తెరపైకి వచ్చింది. ఆయన మాట్లాడితే నోటి నుండి ముత్యాలు రాలుతాయట. పేరుకే రాజు....
అమరావతి, మార్చి 6 (న్యూస్టైమ్): పార్టీ కోసం ప్రతిఫలం ఆశించకుండా పనిచేసిన ఎంతో మంది నాయకులను, కార్యకర్తలను చూశాం. తాజాగా పార్టీని నమ్ముకున్న నాయకులను, కార్యకర్తలను చూస్తున్నాం. నైతిక విలువల కోసం తృణపాయంగా...
న్యూఢిల్లీ, మార్చి 6 (న్యూస్టైమ్): కాంగ్రెస్ నేత, లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీపై తమిళనాడు భారతీయ జనతా పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వచ్చే నెల 6న అసెంబ్లీ...
అమరావతి, మార్చి 6 (న్యూస్టైమ్): ప్రజలకు ఇబ్బంది కలిగే ఎలాంటి నిర్ణయాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల తరువాత ఆస్తి పన్ను పెంచుతున్నట్లు...
వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి..
అమరావతి, మార్చి 6 (న్యూస్టైమ్): మంచి చేస్తున్న ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లోనూ మద్దతు పలకాలని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అభ్యర్థించారు. ఇదే...
అమరావతి, మార్చి 6 (న్యూస్టైమ్): రాష్ట్రంలో మహిళల సంక్షేమం, భద్రత దిశగా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం మహిళలకు కేటాయిస్తూ ఇప్పటికే విప్లవాత్మక చట్టం...
హైదరాబాద్, మార్చి 6 (న్యూస్టైమ్): కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ఎన్నో రైళ్లు రద్దయ్యాయి. అయితే, పరిస్థితులు చక్కబడుతున్న నేపథ్యంలో క్రమక్రమంగా రైళ్లను పునరుద్ధరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు దక్షిణ...
తెనాలి, మార్చి 6 (న్యూస్టైమ్): ఈనెల 10న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన పలు నిభంధనలను తెనాలి రాజకీయ పార్టీల నేతలు బేఖాతర్ చేస్తున్నారని విమర్శలు...
హైదరాబాద్, మార్చి 5 (న్యూస్టైమ్): రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు సంబంధించి ఐటి వినియోగం, సామర్ధ్యం పెంపుదల, జీవనోపాధి, ఎంటర్ప్రైస్, డెవలప్మెంట్, కన్వర్ జెన్సీకి కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన చేయాలని ప్రభుత్వ ప్రధాన...
భారత క్రికెట్ టీమ్ సారథి విరాట్ కోహ్లీ, బాలీవుడ్ అగ్ర కథానాయిక అనుష్క శర్మ తల్లిదండ్రులయిన విషయం తెలిసిందే. అనుష్క ఈ ఏడాది జనవరి11న పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. తమకు ఆడపిల్ల పుట్టిన...
కోల్కతా, జనవరి 27 (న్యూస్టైమ్): మాజీ భారత కెఫ్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మళ్లీ ఆస్పత్రిలో చేరారు. ఛాతీ నొప్పి రావడంతో కోల్కతాలోని అపోలో ఆస్పత్రికి గుంగూలీని తరలించారు. మంగళవారం రాత్రి...
టీమ్ఇండియా మాజీ సారథి రాహుల్ ద్రవిడ్ తనకూ బ్యాటింగ్ విషయంలో సాయం చేశాడని జింబాబ్వే మాజీ సారథి తతెందా తైబు పేర్కొన్నాడు. భారత్తో టెస్టు మ్యాచ్లు ఆడేటప్పుడు స్పిన్ దిగ్గజం అనిల్కుంబ్లే బౌలింగ్ను...
తిరుపతి, జనవరి 23 (న్యూస్టైమ్): జాతీయ స్థాయి కబడ్డీ పోటీలలో మూడవ స్థానంలో విజేతలుగా నిలిచిన ఏపీ క్రీడాకారులను ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి...