ఏపీఎండీసీ బాండ్లు జగన్ రెడ్డి ఎలా లాక్కుంటారు?
-ఒక్క జనవరి మాసంలోనే రూ.10 వేల కోట్లు రెవెన్యూ ఖర్చు దేనికి చేశావ్ జగన్ రెడ్డి? -ఎన్నికల కోడ్ వచ్చిన…
-ఒక్క జనవరి మాసంలోనే రూ.10 వేల కోట్లు రెవెన్యూ ఖర్చు దేనికి చేశావ్ జగన్ రెడ్డి? -ఎన్నికల కోడ్ వచ్చిన…
-జగన్ రెడ్డికి ముప్పు ఉందని చెప్పిన డీజీపీ – బస్సు యాత్రకు ఎలా అనుమతినిస్తారు? -ఇన్నాళ్లు ముప్పు పేరుతో ఇబ్బంది…
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు వెనుకబడ్డ రాయలసీమ – ఉత్తరాంధ్ర అభివృద్ధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసిందా? అందులో…
నాలుగు రోజుల క్రితం ఇద్దరు తెలంగాణ జర్నలిస్టులు అమరావతి వచ్చారు. పాత పరిచయం ఉండడంతో ఎక్కడ అంటూ ఫోన్ చేశారు….
-ఒక్క జనవరి మాసంలోనే రూ.10 వేల కోట్లు రెవెన్యూ ఖర్చు దేనికి చేశావ్ జగన్ రెడ్డి? -ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఏపీఎండీసీ బాండ్లు ఎలా వాడుకొంటుంది? -ప్రభుత్వ ఖర్చులపై ఈసీ నియంత్రణ విధించాలి -అస్మదీయ కంపెనీలకు పేమెంట్లు -రూ.7000 కోట్ల నిధులు ప్రభుత్వం ఎందుకు తీసుకుంది? -ఒక్క నెలలో నాలుగున్నర వేల కోట్లు అదనంగా ఖర్చు -300 కోట్లు ఏ కార్పొరేషన్ ద్వారా అప్పు తెచ్చి, ఎవరికి పేమెంట్లు చేశారు? – రాష్ట్ర అధికార ప్రతినిధి…
-జగన్ రెడ్డికి ముప్పు ఉందని చెప్పిన డీజీపీ – బస్సు యాత్రకు ఎలా అనుమతినిస్తారు? -ఇన్నాళ్లు ముప్పు పేరుతో ఇబ్బంది పెట్టిన జగన్ రెడ్డి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి బస్సు యాత్ర మొదలు పెట్టాలి -జగన్ రెడ్డి వస్తున్నాడంటే బారికేడ్లు పెడతారు, పరదాలు కడతారు, చెట్లు కొడతారు, ప్రజలను ఇబ్బందులు పడతారు – రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి ఐదేళ్ల తరువాత ఎన్నికల కోసం మొట్ట మొదటి సారి జగన్ రెడ్డి…
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు వెనుకబడ్డ రాయలసీమ – ఉత్తరాంధ్ర అభివృద్ధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసిందా? అందులో భాగంగానే ఏడు జిల్లాలకు, ఏడాదికి, జిల్లాకు రు.50 కోట్లు చొప్పున మూడేళ్ళిచ్చి, అటుపై ఆపేసిందా? మరి, ఇదే పథకం క్రింద తెలంగాణాతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లోని వెనుకబడిన జిల్లాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇదే రీతిలో నిధులను మంజూరు చేసింది కదా! కడప ఉక్కు కర్మాగారం లాభదాయకం కాదని కేంద్ర ప్రభుత్వం నిరాకరించిందా, లేదా?…
నాలుగు రోజుల క్రితం ఇద్దరు తెలంగాణ జర్నలిస్టులు అమరావతి వచ్చారు. పాత పరిచయం ఉండడంతో ఎక్కడ అంటూ ఫోన్ చేశారు. చాలా రోజులు అయ్యిందని కలిసి, తాడేపల్లి బాలాజీ హోటల్ దగ్గర టీ తాగి రాజకీయాల గురించి కొద్దిసేపు మా అభిప్రాయలు షేర్ చేసుకున్నాం. ఈ సందర్భంగా వారు చెప్పిన మాటలు ఖచ్చితంగా రాజకీయాలను ఫాలో అవుతున్న ఎపి ప్రజలకు చేరాలి అని ఈ పోస్ట్…. ట్రస్ట్ పాలిటిక్స్ పై మా మాటలు సాగాయి. దీనికి కారణం…
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, జాతీయ క్రమశిక్షణా సంఘం ఉపాధ్యక్షులు గుంటుపల్లి నాగేశ్వరరావు అకాల మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నేతలు సంతాపం తెలిపారు. కేంద్ర కార్యాలయంలో చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ ఆవిర్భావం నుండి తుది శ్వాస విడిచే వరకు పార్టీ కోసం తపించారు. అదే సమయంలో బీసీ వర్గాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి ఇక లేరని ఆలోచించడానికి కూడా కష్టంగా ఉందని శాసనమండలి మాజీ సభ్యులు టి.డి.జనార్ధన్,…
టిడిపి సీనియర్ నేత గుంటుపల్లి నాగేశ్వరరావు మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. బీసీ నేతగా, జాతీయ టిడిపి క్రమశిక్షణ సంఘం సభ్యులుగా గుంటుపల్లి నాగేశ్వరరావు గారు ఎనలేని సేవలందించారు. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
-సొంతబాబాయిని గొడ్డలితో చంపిన వాళ్ల నాయకుల్ని వైసీపీ కార్యకర్తలు ఆదర్శంగా తీసుకున్నారు -ఎన్నికల సంఘం వైసీపీకి ఫ్యాన్ గుర్తును రద్దు చేసి గొడ్డలి గుర్తు కేటాయించాలి – తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వైసీపీ రాక్షస జాతికి చెందినపార్టీ. అధికారం కోల్పోతున్నారన్న అక్కసుతో వైసీపీ రాక్షస మూకలు నరమేధం సాగిస్తున్నాయి. గిద్దలూరు నియోజకవర్గం గడికోటలో టీడీపీ నాయకుడు మూలయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. మా కార్యకర్తలపై దాడులు చేసినవారిని, హత్యలు చేసిన వారిని వదిలే…
హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ తమిళిసై నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే.ఈ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో ఈ క్రమంలో ఝార్ఖండ్ గవర్నర్ సి .పి రాధాకృష్ణన్ ను ఆ పదవిలో తాత్కాలికంగా నియమించారు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికలు పూర్తయ్యే వరకు కొత్త గవర్నర్ ను నియమించేందుకు వీల్లేదు. దీంతో రాధాకృష్ణన్ కే తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. ఇక పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తాత్కాలిక బాధ్యతల్ని కూడా ఝార్ఖండ్ గవర్నర్…
మోదీ ప్రసంగంపై నా స్పందనేమిటని కొందరు మిత్రులు అడిగితే, 25 లోక్ సభ సీట్లపై కన్నేసి, “అవసరార్థం చేసిన ప్రసంగం” అన్న భావన నాకు కలిగిందని చెప్పాను. సభకొచ్చిన జనాన్ని హెలికాప్టర్ ద్వారా మరియు వేదిక మీద నుండి మోడీగారు వీక్షించారు కదా! ఆ జనం చేతుల్లో తన పార్టీ జెండాలు కనపడలేదేమో! అంటే, ఆ జనంలో తన పార్టీ వాళ్ళ శాతం పెద్దగా లేదని, తన కోసం వచ్చిన వాళ్ళు పెద్దగా లేరన్న భావన కలిగి…
-మీలో ఒకడిగా ఉంటూ సేవలందిస్తా…ఆశీర్వదించండి -తటస్థ ప్రముఖులతో నారా లోకేష్ వరుస భేటీలు తాడేపల్లి: మంగళగిరి రాష్ట్రం మొత్తమ్మీద అభివృద్ధిలో ముందుంచాలన్నదే తన ధ్యేయమని, రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజల మధ్యే ఉంటూ సేవలందిస్తానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. తాడేపల్లి పట్టణంలోని పలువురు తటస్థ ప్రముఖులతో యువనేత లోకేష్ మంగళవారం ఉదయం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తొలుత తాడేపల్లి 20వవార్డులో నివాసం ఉంటున్న నిర్మాణసామగ్రి వ్యాపారి మలిశెట్టి శ్రీనివాసరావు ఇంటికివెళ్లారు. వారి కుటుంబసభ్యులు యువనేతకు…